logo
రజనీ, కమల్ మల్టీస్టారర్ మూవీ...జైలర్ డైరెక్టర్ చేతికి ప్రాజెక్ట్?
సినిమా వార్తలు

రజనీ, కమల్ మల్టీస్టారర్ మూవీ...జైలర్ డైరెక్టర్ చేతికి ప్రాజెక్ట్?

ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లిన పాన్ ఇండియా చిత్రాలు, సీక్వెల్స్, ప్రీక్వెల్స్ హవా కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో మల్టీస్టారర్ సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా టాప్ స్టార్స్ కలిసి కనిపిస్తే ఆ సినిమా రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అలాంటి క్రేజీ కాంబినేషన్లో ఒకటిగా సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కలిసి నటించే సినిమా గత కొన్నాళ్ల క్రితం ఒక్కసారిగా సెన్సేషన్గా మారిన విషయం తెలిసిందే.

Continue Read
వారణాసి' రిలీజ్ డేట్ ఫిక్స్...అధికారికంగా ప్రకటించిన రాజమౌళి
సినిమా వార్తలు

వారణాసి' రిలీజ్ డేట్ ఫిక్స్...అధికారికంగా ప్రకటించిన రాజమౌళి

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం 'వారణాసి' విడుదల తేదీని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అధికారికంగా ప్రకటించారు.

Continue Read
కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాయం..
ట్రెండింగ్

కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాయం..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురువారం (జనవరి 29న) రాత్రి అకస్మాత్తుగా మాయమైంది. అయితే తాను సోషల్ మీడియా మంచి వెళ్లిపోతున్నాను లేదా కొంతకాలం దూరంగా ఉంటున్నాను అని ఎలాంటి పోస్ట్ చేయలేదు. దాంతో విరాట్ కోహ్లి అభిమానులు ఇన్ఫ్రాగ్రామ్ అకౌంట్ మిస్ కావడంపై ఆశ్చర్యపోయారు. క్రికెటర్ కోహ్లినే తన అకౌంట్ డిలీట్ చేశాడా లేదా ఏదైనా కారణాలతో జరిగిందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల పరంగా చూస్తే క్రికెటర్లలో విరాట్ కోహ్లినే నెంబర్ వన్. ప్రపంచంలో అత్యధిక ఫ

Continue Read
అప్పట్లో ఐటీ..ఇప్పుడు ఏఐ.
ఏపీ వార్తలు

అప్పట్లో ఐటీ..ఇప్పుడు ఏఐ.

ఇప్పుడు ఏఐ ప్రపంచంలో వస్తున్న మార్పులను స్టడీ చేయాలి విద్యార్థులతో భేటీలో సీఎం చంద్రబాబు టీచర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం

Continue Read
ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల పనులు ప్రారంభం.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఏపీ వార్తలు

ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల పనులు ప్రారంభం.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణాలకు ఇక పండుగే! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలలో త్వరలో విమానాశ్రయాలు రానున్నాయి. అమరావతి-కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు నుండి విజయవాడకు కూడా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!

Continue Read
రియల్ టైమ్ గవర్నెన్స్ మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించనున్న ఆంధ్రప్రదేశ్
ఏపీ వార్తలు

రియల్ టైమ్ గవర్నెన్స్ మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించనున్న ఆంధ్రప్రదేశ్

పాలనలో అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Continue Read
సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఏపీ వార్తలు

సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Continue Read
యోగాంధ్ర రికార్డ్.. మ్యాట్ల కోసం కొట్టుకున్న జనం!
ఏపీ వార్తలు

యోగాంధ్ర రికార్డ్.. మ్యాట్ల కోసం కొట్టుకున్న జనం!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రికార్డులు సృష్టించింది . కార్యక్రమం అయిపోయిన తరువాత జనం యోగా మ్యాట్ల కోసం కొట్టుకోవడం ఇప్పుడు వైరల్ అయింది

Continue Read