టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల పనితీరుపై కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సహకార స్ఫూర్తిని కొనియాడిన ఆమె, బాలీవుడ్లో మాత్రం అభద్రతాభావం, అసూయ వంటి ధోరణులు ఎక్కువగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్, తన సినీ ప్రయాణం మొదలైన తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. "టాలీవుడ్లో ఒకరి సినిమాలను మరొకరు బహిరంగంగా ప్రోత్సహిస్తారు. తోటి నటీనటుల చిత్రాల ట్రైలర్లను వడుదల చేయడం, వేడుకలకు హాజరవ్వడం వంటివి ఇక్కడ సాధారణం.
Continue Read
కోయిలమ్మ కడచూపు కోసం అభిమానులు తరలివ చ్చారు. శనివారం సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మహారాజా కళాశాల మైదానంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన స్థలానికి ఆదివారం ఉదయం జానకి పార్థిపదేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం కణియనహుండీ ఫామ్స్టస్లో అంత్య క్రియలు జరిపారు.
Continue Read
తమిళ చలనచిత్ర చరిత్రలో గ్రామీణ కథలకు సరికొత్త దిశను చూపి, వెండితెరపై పల్లెటూరి అందాలను అత్యంత అద్భుతంగా అవిష్కరించిన సినీ దిగ్గజం, 'దర్శక ఇమయం' భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత చిత్రాలను అందించి, ప్రేక్షకులను అలరించిన ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటును మిగిల్చింది. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారత
Continue Read
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చీకటి కోణం ఏదో ఒక రోజు బయటపడుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఎలాంటి తప్పు చేయలేదు అని భావించేవారంతా తమలోని ప్రమాదకర ఇన్నర్ మానవుడిని గుర్తించలేరు. అయితే జాన్వీ కపూర్ అలా కాదు.. తాను చేసిన తప్పును గుర్తించారు. తనలోని తప్పును తెలుసుకోగలిగారు. అంతేకాదు.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. ఇంతకీ జాన్వీ చేసిన తప్పు ఏంటి? ఎలా బయటపడ్డారు? అంటే వివరాల్లోకి వెళ్లాలి. తనకు మద్యం బాటిల్ చూడగానే నాలుక పిడచగట్టుకుపోయేదని జాన్వీ కపూర్ నిజాయితీగా అంగీకరించారు
Continue Read
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ మారాయి. పింక్ కలర్ చీరలో, సముద్ర తీరాన సూర్యాస్తమయం వేళ ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఈ ఫొటోలకు 'నమ్మ ఊరు పొన్ను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Continue Read
జూబ్లీహిల్స్లో ఖరీదైన ఇంటి నిర్మాణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్ను రోజు రోజుకు పెంచుకుంటూ, సంపాదనలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. 'పుష్ప' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, భారీ రెమ్యునరేషన్లతో టాలీవుడ్లో అత్యధిక ఆదాయం పొందుతున్న నటులలో ఒకరిగా నిలిచారు. ఈ విజయాలకి తగ్గట్టుగానే ఆయన జీవనశైలిని కూడా విలాసవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇప్పటికే సినీ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా
Continue Read
ప్రముఖ నటుడు చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన సిబ్బందిని ఆర్థిక సాయంతో ఆదుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీ కోసం రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్ నరసయ్య సతీమణి బైపాస్ సర్జరీకి రూ.9.5 లక్షలు అందజేశారు. సాయం చేయడమే కాదు శస్త్ర చికిత్సల ఏర్పాట్లను స్వయంగా వర్యవేక్షించి, ఆ కుటుంబాలకు అండగా నిలిచారు.
Continue Read
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం ఒకెత్తయితే, దానిని క్యాష్ చేసుకోవడం మరో ఎత్తు. అయితే, డబ్బు కోసం సినీ సెలబ్రిటీలు ఎంచుకుంటున్న కొన్ని మార్గాలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తన గ్లామర్ వీడియోల కోసం 'సబ్స్క్రిప్షన్' పద్ధతిని ప్రవేశపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Continue Read