20 సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడి కువైట్, బహ్రెయిన్, యూఏఈలలో మిస్సైళ్ల వర్షం కువైట్లో ఆరుగురు అమెరికన్ సైనికులు మృతి హర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ట్యాంకర్పై దాడి నౌక నుంచి ఎగసిపడుతున్న మంటలు అజర్బైజాన్పై డ్రోన్ల దాడి ఇరాన్లో మృతులు 1,260
Continue Read
శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో ఎటాక్.. సముద్రంలో మునిగిన నౌక నౌకలోని 140 మందికి పైగా సిబ్బంది గల్లంతు 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధనౌక వెళ్తుండగా ఘటన తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి ఇరాన్ రహస్య అణుకేంద్రం ధ్వంసం: ఐడీఎఫ్ టర్కీపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి.. అడ్డుకున్న నాటో లెబనాన్్ప ఇజ్రాయెల్ దాడి.. 50 మంది మృతి అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 1045 మంది మృతి.. ఇరాన్ వెల్ల
Continue Read
పౌర ఇంధన అవసరాల కోసమే..క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు 'సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం'గా మార్పు ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోదీ, కార్నేల చర్చలు
Continue Read
రక్షణ, ఐఆర్ జీసీ, ఎయిర్ఫోర్స్, ఇంటెలిజెన్స్ కార్యాలయాల ధ్వంసం 9 ఇరాన్ యుద్ధనౌకలు, నేవీ హెడ్క్వార్టర్పై దాడి టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ బాంబులు రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి వందల సంఖ్యలో సైనికులు, భద్రతా సిబ్బంది కూడా.. పాఠశాలపై క్షిపణి దాడిలో 165కు చేరిన మృతులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్ ఇజ్రాయెల్లో 9 మంది.. గల్ఫ్ దేశాల్లో ఆరుగురి మృతి ముగ్గురు అమెరికా సైనికులూ.. ఐదుగురి పరిస్థితి విషమం టెహ్
Continue Read
నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమే అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ, జనవరి 12: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహబంధం నిజమైనదని అన్నారు. నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమేనని, వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగేందుకే వారు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. 'ఇండియాతో భాగస్వామ్యం కంటే మాకు ఎవరూ ఎక్కువ కాదు.
Continue Read
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసి మదురో దంపతులను బంధించిన యూఎన్ దళాలు అమెరికా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన, అభ్యంతరం ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని హెచ్చరించిన యూఎన్ చీఫ్ నార్కో టెర్రరిజం కేసులో మదురోను న్యూయార్కు తరలిస్తున్న అమెరికా
Continue Read
తిరువనంతపురం : శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో చోరీకి గురైన బంగారంలో ఇప్పటివరకు దొరికినదానికంటే ఇంకా ఎక్కువే పోయి ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అనుమానిస్తోంది. ఇప్పటి వరకుఎ రికవరీ జరిగిన సొత్తు విలును అంచనా వేస్తున్నారు.
Continue Read
బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ కాండలు ఆగటం లేదు. కొంతమంది మతోన్మాదులు టార్గెట్ చేసి మరీ హిందువులపై దాడులు చేసి చంపేస్తున్నారు. నెలలో నలుగురు హిందువులపై దాడులు జరగటం అక్కడి హిందువులను తీవ్రంగా భయపెడుతోంది.
Continue Read