తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం లడ్డూలను తీసుకోవడం కోసం భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి టీటీడీ ప్రత్యేక కియోస్కీలను ఏర్పాటు చేసింది
Continue Read
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ వేంకటేశ్వరునికి సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి .
Continue Read
అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి . సెక్రటేరియేట్ సహా పలు భవనాల నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం
Continue Read
కూటమిగా పోటీచేసి ఘన విజయం సాధించిన టీడీపీ , జనసేన , బీజేపీలు అధికార పగ్గాలు చేపట్టి ఏడాది అయింది . ప్రస్తుతం బీజేపీ వైసీపీ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది .
Continue Read
విజయవాడ దుర్గమ్మ గుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది . దీంతో ఆదివారం అమ్మవారి దర్శనాల కోసం కొన్ని ఆంక్షలు విధించారు అధికారులు
Continue Read
ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించుకున్న దారిలో ఒకటి
Continue Read
కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, అభివృద్ధి చేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు సిద్ధం అయింది.
Continue Read