ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. 15 ఏళ్ల ప్రాయంలోని జస్పీత్ బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ ను చీల్చి చెండాడిన ఈ యువ సంచలనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న ఈ విలువైన వజ్రాన్ని ముంబై ఇండియన్స్ తన్నుకుపోయే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే చేసిన ఓ పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్ న్ను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. గత రెండు రోజులుగా వం-ణుడు మ్యాచ్లకు ఆటంకం కలిగిస్తున్నాడు. సోమవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఇక మంగళవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు.
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏమీ బాగోలేదు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. అయితే, ఈ ఓటముల కంటే ఇప్పుడు సీఎస్ కే అభిమానులను ఎక్కువగా బాధిస్తున్న విషయం.. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ అంచనాల మధ్య ట్రేడింగ్ ద్వారా చెన్నైలోకి అడుగుపెట్టిన సంజూ, వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొన్నటి టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్
Continue Read
కోల్కతా : సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో అనూహ్యంగా వరుణుడు తొలి గోల్ కొట్టాడు. సోమవారం ఈడెనార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయంతో అర్ధాంతరంగా రైద్దెంది. ముందస్తు హెచ్చరికల ప్రకారమే మ్యాచ్ ఆరంభమైన పదిహేను నిమిషాలకే వరుణుడు ఈడెనార్డెన్స్ను వర్షంలో ముంచెత్తాడు. సుమారు రెండుగంటల తర్వాత వర్షం తగ్గినా అప్పటికే ఔట్ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట సాధ్యం కాదని తేల్చిన అంపైర్లు మ్యాచ్ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇరుజట్లకు తలా ఒక పాయింట్ దక్కింది.
Continue Read
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 2025 ఐపీఎల్ సమయంలో తాను మానసికంగా అలసిపోయానని లేదంటే లీగ్ లో మరికొంత కాలం ఆడి ఉండేవాడినని అశ్విన్ పేర్కొన్నాడు. తాజాగా చెన్నై- ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ను తన యూట్యూబ్ ఛానెల్లో మాజీ క్రికెటర్ విమల్ కుమార్ అశ్విన్ విశ్లేషించాడు. ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఈ మ్యాచ్ (ఆర్సీబీ- సీఎస్కే)ను న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ది వ్యూలోనే చూశాను. కానీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. గత సీజన్ చెన్నైకి కల
Continue Read
2024, 2025 సంవత్సరాల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఐదు మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై దృష్టి సారించి, జట్టును బలోపేతం చేసేందుకు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఈ మేరకు ఒక పటిష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించింది. రాబోయే దశాబ్దానికి అవసరమైన నాణ్యమైన రెడ్ బాల్ క్రికెటర్లను తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
Continue Read
బెంగళూరు : ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో బెంగళూరు.. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 43 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేయగా సీఎస్ కేకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం.
Continue Read
2012 తర్వాత తొలి మ్యాచ్ లో గెలుపు రాణించిన రోహిత్, రికెల్టన్ రహానే, రఘువంశి పోరాటం వృథా ముంబై : ఐపీఎల్ తొలి మ్యాచ్ను ఓటమితో ఆరంభించే ముంబై ఇండియన్స్ ఈసారి రూటు మార్చింది. 2012 (చెన్నై సూపర్ కింగ్పై) తర్వాత ఆ జట్టు మొదటిసారి సీజన్ ఆరంభమ్యాచ్ను గెలుచుకుని వరుసగా 13 ఓటముల పరంపరకు ముగింపు పలికింది. ఆదివారం వాంఖడేలో హార్దిక్ సేన.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైటైడర్స్ (కేకేఆర్)ను చిత్తుచేసి గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. బంతితో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ప్రత్యర్థి నిర్దేశించిన 221 ప
Continue Read