ఇండియా క్రికెట్ ఫ్యాన్స్కు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రానున్నారు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించిన ఫిట్నెస్ అసెస్మెంట్లో వీరిద్దరూ సక్సెస్ఫుల్లా పాస్ అయినట్లు ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఐపిఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్ హ్యామ్ స్ట్రింగ్ గాయంతో, హార్దిక్ బ్యాక్ స్పాజమ్స్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫిట్నెస్ క్లియరె
Continue Read
లోయర్ ఆర్డర్ వీర విజృంభణతో భీమవరం బుల్స్ గ్రాండ్ విక్టరీ - అశ్విన్ హెబ్బార్ సెంచరీ వృథా
Continue Read
భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన అవనిస్థాన్.. ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం! భారత స్పినకు అఫ్గాన్ ఆటగాళ్లు కకావికలం తొలి ఇన్నింగ్స్ 152 పరుగులకు ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ప్యాకప్ ఏడు వికెట్లతో సత్తాచాటిన మానవ్ సుతార్ నిప్పులు చెరిగిన కుల్దీప్, వాషింగ్టన్ సుందర్
Continue Read
భారత వికెట్ కీపర్, తెలుగు తేజం కోన శ్రీకర్ భరత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా గురువారం వెల్లడించాడు. గర్వంతో, కృతజఙ్ఞతా భావంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తన పోస్ట్లో పేర్కొన్నాడు. దేశం కోసం ఆడటం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపాడు. 'ఎంతో గర్వంతో, కృతజ్ఞతాభావంతో నేను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాను. దేశం తరఫున ఆడటం జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో ఎంతో పట్టుదల, బలం అవసరమయ్యాయి. కానీ టెస్ట్ క్రికెట్
Continue Read
క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక క్రికెట్ జట్టు తమ సొంతగడ్డ మీదే అతిథి జట్టుగా మారనుంది. టీమిండియాతో అవనిస్థాన్ ఆడనున్న టీ 20 సిరీస్కు భారత్ వేదిక కానుండటం విశేషం. ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. సెప్టెంబర్లో భారత్ను హోం గ్రౌండ్గా చేసుకుని అఫ్ఘనిస్థాన్ జట్టు టీమిండియాతో టీ 20 సిరీస్ ఆడనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ సిరీస్ జరగనుందని తెలుస్తోంది. భారత్ -అఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అఫ్ఘనిస్థాన్ జట్టు భారత్ను హౌస్ట్ చేయబోతోంది. సాధారణ
Continue Read
బెంగళూరుదే ఐపీఎల్ ట్రోఫీ వరుసగా రెండో టైటిల్ సొంతం ఫైనల్లో గుజరాత్పై ఘనవిజయం అదరగొట్టిన విరాట్ కోహ్లి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించి గతేడాది తొలి ఐపీఎల్ కప్ను ముద్దాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి మరో అ'ద్వితీయ' షో. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు ముందు సమవుజ్జీల పోరుగా భావించినా.. తాము బరిలోకి దిగితే వార్ వన్సైడే అని రజత్ సేన నిరూపించింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి అతికష్టంగా 150 పరుగులు దాటిన టైటాన్స్కు ఫలితమేంటో ముందే తెలిసొచ్చింది. అనంతరం ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లి అజేయ హాఫ్ సెంచరీతో కడదాకా నిలిచి
Continue Read
వైభవ్.. థండర్ 29 బంతుల్లో 97 త్రుటిలో రికార్డు శతకం మిస్ కూల్చేసిన ఆర్చర్.. సన్రైజర్స్ అవుట్ ఏంటా బాదుడు.. ఏమా తెగింపు! బంతి పడిందంటే.. రివ్వున ఎగురుతూ బౌండ్రీ ఆవల పడాల్సిందే!! ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ అయినా.. డోంట్ కేర్ అన్నట్టుగా.. కసిగా విధ్వంసం సృష్టించాడు వండర్ బాయ్ వైభవ్, మ్యాచ్ ముందు మా ప్లాన్లు మాకున్నాయన్న సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ నైతే.. కనికరం లేకుండా ఉతికి ఆరేశాడు. త్రుటిలో రికార్డు శతకం చేజారినా.. వైభవ్ పరుగుల తుఫాన్తో రాజస్థాన్కు భారీ స్కోరు అందించాడు. బంతితో ఆర్చర్ నిప్పులు చెరగడ
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేను ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివా రం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 లో నిలిచి చివరి ప్లేఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, రాజస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఆ రెండు జట్లను రేసు నుండి పూర్తిగా తప్పించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెం
Continue Read