నీట్ లీకేజీపై చర్చపై కుదరని ఏకాభిప్రాయం ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందేనని పట్టు వివక్షాల పట్టుతో పార్లమెంట్ నేటికి వాయిదా పార్లమెంట్ వెలుపల వరస్పర నినాదాలు
Continue Read
శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు సుప్రీంకోర్టు లాయర్ల సంఘీభావం.. సెలబ్రిటీల సానుకూల పోస్టులు జంతర్ మంతర్ వద్ద అదే ఉద్వేగం.. అదే అకుంఠిత దీక్ష పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులయత్నం ఎక్కడికక్కడ బారికేడ్లతో నిలువరించిన పోలీసులు కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేసే దాకా ఉద్యమం ఆగదని సీజేపీ స్పష్టీకరణ నడ్డా నివాసంలో చర్చలకు నో ప్రధాని మోడీ ప్రకటనపై అసంతృప్తి ఫాస్ట్ట్రాక్ కోర్టు వల్ల ఒరిగేదేమీ లేదని తోసిపుచ్చిన కాక్రోచ్ పార్టీ
Continue Read
దేశ రాజ దాని ఢిల్లీ రెండో రోజూ దద్దరిల్లింది. నీట్ తది తర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థు లపై పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారం రాజధా నిని కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు మెరుపు ధర్నాకు దిగాయి. మంగళవారం సాయంత్రం అనూ హ్యంగా 7, లోక్ కల్యాణ్ మార్లోని ప్రధాని నివాసాన్ని ముట్టడించాయి. మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ ఊహించని ధర్నాతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది.
Continue Read
రైల్వే ప్రయాణికుల ఆత్మగౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రయాణికులను రెండవ తరగతి ప్రయాణికులు' అని సంబోధించవద్దని రైల్వే శాఖను ఆక్షేపించింది. 'క్లాస్' అనే విభజన కేవలం రైలు కోచ్లకు మాత్రమే పరిమితం కావాలని, మనుషులకు కాదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Continue Read
దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది. ఈ కేసులో దాఖలైన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది 2008, జులై 26న అహ్మదాబాద్లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబు దాడులతో ఉ గ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 56 మంది మరణించగా, 246 మంది తీవ్
Continue Read
కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్ జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి. మంగళవారం మీప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద కొండచరియలు విరిగివడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, మట్టి కింద కూరుకుపోయిన ఆరుగురిని స్థానికులు రక్షించారు.
Continue Read
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రను రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ భగ్నం చేసినట్లు సమాచారం. ఈ కుట్రలో 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ఒకేసారి రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్లాన్ చేశారని వెల్లడైంది. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగి ఉన్నారు. ఈ కుట్రలో డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ లింక్ ఉ న్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఈ కుట్ర బయటపడింది. ఉత్తంగరై
Continue Read
ఘనంగా సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం కోలాహలంగా పి. రమేష్బాబు జన్మదిన వేడుకలు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్)గా కె.ఎస్.హెచ్.ఆర్.కె. ధర్మరాజు బాధ్యతల స్వీకారం ప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం నవ్య గేయాలాపన
Continue Read