4 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు సభ ముందుకు మొత్తం 7 బిల్లులు డీఎస్సీ, గ్రూప్-1 సహా 10 అంశాలపై చర్చ కీలకంగా బీసీ కోటా, స్థానిక సంస్థల బిల్లులు నేటి ఉదయం బీఏసీ సమావేశం
Continue Read
అర్థవంతమైన మార్గంలో సాగితేనే మంచిది జెన్ జీలకు మోడీ పరోక్ష హెచ్చరికలు
Continue Read
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఇన్స్టామ్ వేదికగా ప్రధాని సరేంద్ర మోదీమంగళవారం ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా 'హర్ ఘర్ త్రివర్ణ ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. స్వాతంత్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఆగస్టు 15ని గర్వంగా జరుపుకోండి, స్వాతంత్య సమరయోధులకు నివాళు లు అర్పించండి, వికసిత్ భారత్ కోసం ప్రతిజ్ఞ చేయండి. హర్ ఘర్ తిరంగా
Continue Read
జార్ఖండ్లో కదం తొక్కిన విద్యార్థులు, ఉద్యోగార్థులు అసెంబ్లీ ముట్టిడికి యత్నం.. బారికేడ్లు దాటుకుని ముందుకు అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత.. లాఠీచార్జ్ అంబులెన్స్ లోనే ర్యాలీకి విద్యార్థి నేత మహతో
Continue Read
CJI Suryakanth: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు
Continue Read
నీట్ లీకేజీపై చర్చపై కుదరని ఏకాభిప్రాయం ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందేనని పట్టు వివక్షాల పట్టుతో పార్లమెంట్ నేటికి వాయిదా పార్లమెంట్ వెలుపల వరస్పర నినాదాలు
Continue Read
శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు సుప్రీంకోర్టు లాయర్ల సంఘీభావం.. సెలబ్రిటీల సానుకూల పోస్టులు జంతర్ మంతర్ వద్ద అదే ఉద్వేగం.. అదే అకుంఠిత దీక్ష పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులయత్నం ఎక్కడికక్కడ బారికేడ్లతో నిలువరించిన పోలీసులు కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేసే దాకా ఉద్యమం ఆగదని సీజేపీ స్పష్టీకరణ నడ్డా నివాసంలో చర్చలకు నో ప్రధాని మోడీ ప్రకటనపై అసంతృప్తి ఫాస్ట్ట్రాక్ కోర్టు వల్ల ఒరిగేదేమీ లేదని తోసిపుచ్చిన కాక్రోచ్ పార్టీ
Continue Read
దేశ రాజ దాని ఢిల్లీ రెండో రోజూ దద్దరిల్లింది. నీట్ తది తర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థు లపై పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారం రాజధా నిని కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు మెరుపు ధర్నాకు దిగాయి. మంగళవారం సాయంత్రం అనూ హ్యంగా 7, లోక్ కల్యాణ్ మార్లోని ప్రధాని నివాసాన్ని ముట్టడించాయి. మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ ఊహించని ధర్నాతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది.
Continue Read