logo
అహ్మదాబాద్ పిచ్ పై ఆందోళన
క్రీడా వార్తలు

అహ్మదాబాద్ పిచ్ పై ఆందోళన

ఆ సెంటిమెంట్కు భారత్ చెక్ పెడుతుందా? టీమిండియా.. టీ20 ప్రపంచ కప్ను వరుసగా రెండోసారి ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగే ఉంది. వాంఖడేలో ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో భారత్ తుది పోరులో తలపడనుంది. అయితే.. ఇక్కడే ఓ సమస్య భారత అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే అహ్మదాబాద్ పిచ్!

Continue Read
ఫైనల్ ముందు భారత్ కు సవాళ్లు
క్రీడా వార్తలు

ఫైనల్ ముందు భారత్ కు సవాళ్లు

20 వరల్డ్కప్ టైటిల్ను నిలబెట్టుకునేందుకు టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్లో ఇంగ్లండ్పై ఉత్కంఠ విజయం అందుకున్న సూర్యకుమార్ సేన దృష్టంతా ఇప్పుడు చాంపియన్ గా నిలవడంపైనే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఈ మ్యాచ్ తుదిపోరు కూడా జరుగనుంది. అయితే మూడేళ్ల క్రితం ఆ పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం ఎదురవడంతో.. ప్రస్తుత మ్యాచ్ ఫలితంపైనా అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి తోడు జట్టులో అన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నాయా? అంటే లేదనే సమాధానం విని

Continue Read
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్
క్రీడా వార్తలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్

బెతెల్ మెరుపు సెంచరీ వృథా ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ విజయం మొదట బ్యాటింగ్ చేసి 253 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా భారత్ తరపున సంజు శాంసన్, ఇంగ్లండ్ తరపున బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నడుమ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి

Continue Read