టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై వస్తున్న కొన్ని వార్తలను నవ్వుతూ కొట్టిపారేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో లండన్ వెళ్లేందుకు తాను చార్టర్డ్ విమానం అడిగినట్లు వచ్చిన ప్రచారాన్ని “ఫేక్ న్యూస్" అని తేల్చేశాడు. వివరాల్లోకి వెళితే, 'వరల్డ్న్లాస్ట్24 అవర్స్' అనే ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కోహ్లి గురించి ఒక పోస్ట్ చేశారు. దాని ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్ల మధ్య మూడు రోజుల కంటే ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు లండన్ వెళ్లి రావడానికి కోహ్లి ఆర్సీబీ యాజమాన్యాన్న
Continue Read
కీలక పేసర్లు టోర్నీ నుంచి ఔట్ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే, ఈ సీజన్ ప్రారంభానికి ముందు పలువురు ఆటగాళ్లు గాయాల బారినపడటంతో పలు ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు స్టార్ ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో తమ కీలక ఆటగాళ్లపై పని భారం (వర్క్స్డ్) తగ్గించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ
Continue Read
వన్డే ప్రపంచకప్ 2027 టోర్నమెంట్కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, బీసీసీఐ ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం సుమారు 20 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను సెలక్టర్లు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ (రా=ఎ) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్నెస్పై స్పష్టత లేకపోవడంతో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది.
Continue Read
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో తనకు విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
Continue Read
సన్ టీవీ నెట్ వర్క్ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉ ల్లంఘన దావా వేసింది. తమ అనుమతి లేకుండానే జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్ లు, డైలాగులను సీఎస్కే తమ ప్రచార వీడియోలో వాడుకుందంటూ రూ.1 కోటికి దావా వేసింది.
Continue Read
చెన్నై సూపర్ కింగ్స్ (జూఖ) దిగ్గజ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీకి రాబోయే ఐపీఎల్ సీజనే చివరిది కావొచ్చని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. చెన్నై జట్టుకు ధోనీ ప్రాముఖ్యతను వివరిస్తూ, అతను లేకుండా సీఎస్కేను, ఐపీఎల్ను ఊహించుకోవడం చాలా కష్టమని అన్నాడు.
Continue Read
ప్రాక్టీస్ పై కొత్త రూల్స్! ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీలకు పలు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జట్ల ప్రాక్టీస్ సెషన్ల విషయంలో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించే దిశగా కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం ఒక జట్టు ప్రాక్టీస్ చేసిన పిచ్ను లేదా నెట్స్ను మరో జట్టు తమ సెషన్ కోసం ఉ పయోగించకూడదని స్పష్టం చేసింది. బీసీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రతి జట్టుకు వారి ప్రాక్టీస్ సెషన్ కోసం తాజాగా సిద్ధం చేసిన నెట్స్ను మాత్రమే కేటాయించాలి. ఒకే సమయంలో గానీ, లేద
Continue Read