భారత క్రికెట్ దిగ్గజాలు విరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వారసులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా అండర్-19తో జరగమన్న సిరీస్కు భారత జట్టులో ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రావిడ్కు చోటు దక్కింది. భారత్-ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
Continue Read
యూపీ టీ20 లీగ్ 2026లో లక్నో ఫాల్కన్స్ జోరు కొనసాగుతోంది. భారత సీనియర్ పేసర్, కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ తన పదునైన బౌలింగ్ మరోసారి మాయ చేయడంతో డిఫెండింగ్ ఛాంపియన్ కాశీ రుద్రాన్పై లక్నో ఫాల్కన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో లక్నోకు ఇది వరుసగా మూడో గెలువు కావడం విశేషం. రెండు రోజుల వ్యవధిలో కాశీ జట్టుపై లక్నోకి ఇది రెండో విజయం. లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో ఫాల్కన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఆరం
Continue Read
టీమిండియా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. గాయాలు, రిహాబిలిటేషన్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల స్టార్ ఆటగాళ్లు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం, భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుండగా.. మరోవైపు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రేయర్లు వర్కౌట్లు చేస్తూ రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బెంగళూరులోని వర్కౌట్స్, ట్రైనింగ్ సెషన్లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్ పేసర్ జస్త్రీత
Continue Read
విజయానికి చేరువలో టీమిండియా ముందే ముగిసిన నాలుగో రోజు ఆట..
Continue Read
ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ రెండో టెస్టులో శ్రీలంక ప్రతిఘటన అజేయంగా 84 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేస్తున్న సోనాల్ దినూశ మూడో రోజు ఆట ముగిసేసరికి శ్రీలంక స్కోరు 265/8 ప్రస్తుతం 238 పరుగుల భారీ ఆధిక్యంలో టీమిండియా వర్షం, వెలుతురులేమి కారణంగా ముందుగానే ముగిసిన ఆట
Continue Read
రూ.4.30 లక్షలతో పెరీరా ఫ్లావియా హేన్రిట్టాను సొంతం చేసుకున్న గోదావరి గోల్డెన్ ఈగల్స్ శ్రీ చరణి, సాయి షణ్ముఖప్రియను దక్కించుకున్న రాయలసీమ జెన్ స్టార్స్ 191 మంది నమోదు.. 74 మంది ప్లేయర్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు
Continue Read
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఇరువురు. ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జి యీ చేతిలో ఓటమి పాలైంది. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ చైనా షట్లర్ అద్భుతంగా పోరాడి సింధుపై విజయం సాధించింది. తొలి గేమ్ సింధు 11-21తో ఓడిపోయింది. అయితే రెండో గేమ్లో పుంజుకున్న భారత స్టార్ 21-15తో గేమ్ను సొంతం చేసుకుని మ్యాచ్లో ఉత్కంఠ పెంచింది. నిర్ణయాత్మక మ
Continue Read
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగబోయే టీ20 సిరీస్, క్రికెట్ ప్రసారాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.
Continue Read