టీ20 వరల్డ్ ్కప్లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధం వీడడం లేదు. ప్రపంచకప్లో పాల్గొనడంపై శుక్రవారం లేదా వచ్చే సోమవారం నాటికి తమ తుది నిర్ణయం ప్రకటిస్తామని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చెప్పినప్పటికీ, టీ20 వరల్డ్కప్ను లేదా భారత్తో జరిగే కీలక మ్యాచ్ను బహిష్కరించే అవకా శం దాయాది దేశానికి లేదని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్కు మద్దతుగా టీ20 ప్రపంచకప్ న్ను బహిష్కరిస్తామంటూ పాక్ బెదిరింపులకు దిగింది. అయితే ఈ దేశానికి ఆ ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. కాగా, టీ20 ప్రపంచ కప్లో పాల్గొనే విషయమై
Continue Read
మరో రెండు వారాల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ సాండ్లతో సిద్ధమయ్యాయి. అయితే, బంగ్లాదేశ్ జట్టు మాత్రం ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన జట్టు వింత ప్రకటనలతో టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే బంగ్లాకు మద్దతుగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పుకార్లు రేకెత్తించడం, ఆపై ఐసీసీ హెచ్చరించడంతో కామ్గా స్వాండ్ను ప్రకటించింది. ఆ తర్వాత మరో కొత్త డ్రామకు తెరలేపింది. ఇప్పటికే బంగ్లాకు మద్దతు పలికి తలనొప్పులు తెచ్చుకున్న పాక్ జట్టు.. ఇప్పుడు సరికొత్త
Continue Read
న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్లో చివరి రెండు టీ20లకు అతడు అందుబాటులో ఉండదని బీసీసీఐ సోమవారం ధృవీకరించింది. జనవరి 7న రాజ్కోట్లో వైద్య పరీక్షలు చేయించుకున్న 23 ఏళ్ల తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పడుతుంది. తిలక్ వర్మ ఇటీవల జనవరి 7న రాజ్కోట్లో పొత్తికడుపు సమస్యతో చిన్న సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. తిలక్ ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అతడు కొన్ని రోజులు మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. టీ20 వరల్డ్ కప్ కోసం అతడు మరింత ఫిట్, ఆరోగ్యంగా ఉండాలని భావ
Continue Read
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ జట్టు నాకౌట్ ్కు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్టే! ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా సొంతగడ్డపై ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో దారుణ పరాభవానికి గురైంది. తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడిన హైదరాబాద్.. నాలుగో రోజు 166/7తో ఆట ఆరంభించి కాస్త ప్రతిఘటించింది.
Continue Read
గువాహటి: మరో రెండు వారాల్లో సొంతగడ్డపై మొదలుకాబోతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ నకు ముందు ఆతిథ్య భారత జట్టు మరోసారి అదరగొట్టింది. స్వదేశంలో 15 నెలల వ్యవధిలోనే న్యూజిలాండ్కు టెస్టు, వన్డే సిరీస్ ను కోల్పోయి తీవ్ర విమర్శలెదుర్కుంటున్న టీన్ఇండియా.. టీ20ల్లో మాత్రం కివీస్కు ఆ అవకాశమివ్వలేదు. బ్యాట్, బంతితో రెచ్చిపోతున్న టీమిండియా.. గువాహటి వేదికగా జరిగిన మూడో టీ20లో ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్లో 3-0 ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్య
Continue Read
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఊదేశింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బ్యాట్లతో విరుచుకుపడటంతో మైదానంలో వరుగుల వరద పారింది. ఈ మ్యాచ్లో గెలుపుతో పాటు ఏకంగా ఐదు భారీ రికార్డులు బద్దలయ్యాయి. కివీస్ బౌలర్లు చుక్కలు చూడగా, భారత బ్యాటర్లు చరిత్ర తిరగరాశారు. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ ఊచకోత కోశాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో న్యూ
Continue Read
భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) స్పష్టం చేసింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని తేల్చేసింది. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్కు పంపే ప్రసక్తే లేదని బీసీబీ ప్రకటించింది. దాంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగేందుకు మార్గం సుగుమమైంది. త్వరలోనే ఈ వ్యవహారంపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనాలోచిత నిర్ణయంతో ఆ దేశ క్రికెట్ మనుగడనే ప్రశ్నార్థకంగా మారి
Continue Read
కివీస్ బౌలర్లను ఉతికారేశారు! న్యూజిలాండ్ రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడిన ఇషాన్ కిషన్ (76), సూర్యకుమార్ (82) ఈ విజయంతో టీ20 సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యం తొలుత కివీస్ 208 పరుగులు.. కెప్టెన్ శాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
Continue Read