కుటుంబంతో కలిసి ప్రధానిని ఆహ్వానించిన సచిన్ రాష్ట్రపతి, రాహుల్, అమిత్ షాలకు కూడా ఆహ్వానం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లికి కుటుంబంతో కలసి ప్రధానిని కలసి ఆహ్వానం అందించారు. తన స్నేహితురాలు సానియా చందోక్ను అతడు వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 5న ముంబైలో వీరి పెళ్లి జరగనుంది.
Continue Read
ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ జట్ల పోరు! తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్ తోక ముడిచింది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా చివరికి తన నిర్ణయం మార్చుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టు టీ20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడదని ఫిబ్రవరి 1న ప్రకటించింది. కొన్ని రోజుల హైడ్రామా తర్వాత, పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదట పాక్ కి 3 కండీషన్లు పెట్టింది. అయితే ICC వాటిని అంగీకరించలేదు. దాంతో చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ దిగి రావాల్సి వచ్చింది. ఇప
Continue Read
భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్కు (అక్టోబర్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు) సంబంధించి టీమిండియా సీనియర్ పురుషులు, మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈసారి బోర్డు తన కాంట్రాక్ట్ విధానంలో అనూహ్య మార్పులు చేస్తూ సీనియర్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది బీసీసీఐ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించడం. గత సీజన్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈ టాప్ గ్రేడ్లో ఉ ండేవారు. అయితే,
Continue Read
టి20 ప్రపంచకప్ 2026 ఘనంగా ఆరంభమైంది. ఈసారి 20 జట్లతో టోర్నీ జరుగుతోంది. తొలి రెండు రోజుల్లో పసికూన జట్లు పెద్ద జట్లను దాదాపుగా ఓడించేంత పని చేశాయి. పాకిస్తాన్ను నెదర్లాండ్స్.. భారత్ను అమెరికా.. ఇంగ్లండ్ను నేపాల్ హడలెత్తించాయి. పాకిస్తాన్, ఇంగ్లండ్ అయితే త్రుటిలో ఓటముల నుంచి తప్పించుకున్నాయి. ఒకపక్క టి20 ప్రపంచకప్ జరుగుతుంటే మరోపక్క. భారత్, పాకిస్తాన్ మ్యాన్పై అనిశ్చితి ఇంకా నెలకొనే ఉంది. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్ 'ఎ'లో ఉన్నాయి.
Continue Read
టీమిండియా తొలి మ్యాచ్ లో అమెరికాతో తలపడి విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో నమీబియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో చోటు దక్కని ఇద్దరి ప్లేయర్లు రెండో మ్యాచ్ లో ఆడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోచ్ గంభీర్ కూడా ఈ ఇద్దరిని ఆడించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో ఈ ఇద్దరు టీమిండియా యాజమాన్యాన్ని ఆకట్టుకున్నారని, అందుకే నమీబియాతో ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం లీగ్ దశ మ్యాచ్ లు జరగుతున్నాయి. అన్ని జ
Continue Read
రియాద్: వచ్చే ఒలింపిక్స్లోలో ఆడించనున్న క్రీడల్లో ఒకటైన లాక్రోస్లో భారత్ అదరగొట్టింది. సౌదీ అరేబియాలోని రియాద్ ఆతిథ్యమిచ్చిన ఆసియా లాక్రోస్ చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఉత్తరఅమెరికాలో ప్రాచుర్యం పొంది ఇప్పుడిప్పుడే ఆసియాలో ఉనికిని చాటుకుంటున్న ఈ క్రీడ హాకీ ఆటను పోలి ఉంటుంది. భారత పురుషుల జట్టుకు తెలంగాణలోని మహాబూబ్నగర్కు చెందిన అనుదీప్ రెడ్డి సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Continue Read
ముంబై: టీ20 ప్రపంచకప్లో సంచనాలు సృష్టించేందుకు వచ్చిన చిన్న జట్లు ఆ దిశగా అగ్రస్థాయి జట్లకు ఊహించని షాకులిస్తున్నాయి.
Continue Read
ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం క్యాపిటల్స్ మంధాన, వోల్ మెరుపులు వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ టైటిల్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. 2024లో విజేతగా నిలిచినా నిరుడు దారుణ ప్రదర్శనతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఆ జట్టు.. ఈసారి మాత్రం పట్టు విడువలేదు. ఆరంభం నుంచే చాంపియన్ ఆటతో ఆకట్టుకున్న ఆర్సీబీ.. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్క షాకిచ్చి టోర్నీలో రెండో టైటిల్ను దక్కించుకుంది. వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి అందరికంటే ముందే ఫైనల్కు చేరిన బెంగళూరు.. అంతిమ పోరులో బంతితో విఫలమైనా బ్యాట
Continue Read