logo
మానసికంగా కుంగిపోయా...రిటైర్మెంట్ పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
క్రీడా వార్తలు

మానసికంగా కుంగిపోయా...రిటైర్మెంట్ పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 2025 ఐపీఎల్ సమయంలో తాను మానసికంగా అలసిపోయానని లేదంటే లీగ్ లో మరికొంత కాలం ఆడి ఉండేవాడినని అశ్విన్ పేర్కొన్నాడు. తాజాగా చెన్నై- ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ను తన యూట్యూబ్ ఛానెల్లో మాజీ క్రికెటర్ విమల్ కుమార్ అశ్విన్ విశ్లేషించాడు. ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఈ మ్యాచ్ (ఆర్సీబీ- సీఎస్కే)ను న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ది వ్యూలోనే చూశాను. కానీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. గత సీజన్ చెన్నైకి కల

Continue Read
భారత టెస్టు జట్టు ప్రక్షాళనకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్...లక్ష్మణ్ నేతృత్వంలో 64 మందితో టాలెంట్ హంట్
క్రీడా వార్తలు

భారత టెస్టు జట్టు ప్రక్షాళనకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్...లక్ష్మణ్ నేతృత్వంలో 64 మందితో టాలెంట్ హంట్

2024, 2025 సంవత్సరాల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఐదు మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై దృష్టి సారించి, జట్టును బలోపేతం చేసేందుకు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఈ మేరకు ఒక పటిష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించింది. రాబోయే దశాబ్దానికి అవసరమైన నాణ్యమైన రెడ్ బాల్ క్రికెటర్లను తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

Continue Read
చెన్నైకి హ్యాట్రిక్ పరాభవం
క్రీడా వార్తలు

చెన్నైకి హ్యాట్రిక్ పరాభవం

బెంగళూరు : ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో బెంగళూరు.. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 43 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేయగా సీఎస్ కేకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం.

Continue Read
కోల్ కతా పై ముంబై విజయం
క్రీడా వార్తలు

కోల్ కతా పై ముంబై విజయం

2012 తర్వాత తొలి మ్యాచ్ లో గెలుపు రాణించిన రోహిత్, రికెల్టన్ రహానే, రఘువంశి పోరాటం వృథా ముంబై : ఐపీఎల్ తొలి మ్యాచ్ను ఓటమితో ఆరంభించే ముంబై ఇండియన్స్ ఈసారి రూటు మార్చింది. 2012 (చెన్నై సూపర్ కింగ్పై) తర్వాత ఆ జట్టు మొదటిసారి సీజన్ ఆరంభమ్యాచ్ను గెలుచుకుని వరుసగా 13 ఓటముల పరంపరకు ముగింపు పలికింది. ఆదివారం వాంఖడేలో హార్దిక్ సేన.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైటైడర్స్ (కేకేఆర్)ను చిత్తుచేసి గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. బంతితో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ప్రత్యర్థి నిర్దేశించిన 221 ప

Continue Read
ఐపీఎల్ రెండో విడత షెడ్యూల్ విడుదల
క్రీడా వార్తలు

ఐపీఎల్ రెండో విడత షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు సంబంధించి రెండో దశ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది.

Continue Read
ఈసారి ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఐపీఎల్ పోటీలు...?
క్రీడా వార్తలు

ఈసారి ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఐపీఎల్ పోటీలు...?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన సీజన్ ప్రారంభానికి ముందు జరిగే అట్టహాసమైన ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ ఈసారి రద్దు చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మందికి నివాళిగా ఈ సున్నితమైన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

Continue Read
పంజాబ్ కింగ్స్ నిప్పన్ పెయింట్ భాగస్వామ్యం
క్రీడా వార్తలు

పంజాబ్ కింగ్స్ నిప్పన్ పెయింట్ భాగస్వామ్యం

విశాఖపట్నం: భారత్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా నిప్పన్ పెయింట్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఐపీఎల్ 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పంజాబ్ కింగ్స్ జెర్సీపై నిప్పన్ లోగో మెరవనుంది. అభిమానులను ఉత్సాహపరిచేందుకు 'బ్లాబర్ షేర్' అనే సరికొత్త మాస్కట్ను కూడా ఆవిష్కరించింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమ్ స్టార్ క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్ ఈ కొత్త జెర్సీని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిప్పన్ పెయింట్ (ఇండియా) గ్రూప్ మేనేజింగ్ డై

Continue Read
ఢిల్లీకి తిరిగొచ్చిన పృద్వీషా...
క్రీడా వార్తలు

ఢిల్లీకి తిరిగొచ్చిన పృద్వీషా..."మీ అబ్బాయి ఇంటికొచ్చాడు" అంటూ భావోద్వేగం.

భారత యువ ఓపెనర్ పృథ్వీ షా తన ఐపీఎల్ ప్రస్థానం మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జట్టు శిక్షణా శిబిరంలో అతడు ఇవాళ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన పునరాగమనంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షాను, ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపకపోవ

Continue Read