భారత వికెట్ కీపర్, తెలుగు తేజం కోన శ్రీకర్ భరత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా గురువారం వెల్లడించాడు. గర్వంతో, కృతజఙ్ఞతా భావంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తన పోస్ట్లో పేర్కొన్నాడు. దేశం కోసం ఆడటం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపాడు. 'ఎంతో గర్వంతో, కృతజ్ఞతాభావంతో నేను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాను. దేశం తరఫున ఆడటం జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో ఎంతో పట్టుదల, బలం అవసరమయ్యాయి. కానీ టెస్ట్ క్రికెట్
Continue Read
క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక క్రికెట్ జట్టు తమ సొంతగడ్డ మీదే అతిథి జట్టుగా మారనుంది. టీమిండియాతో అవనిస్థాన్ ఆడనున్న టీ 20 సిరీస్కు భారత్ వేదిక కానుండటం విశేషం. ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. సెప్టెంబర్లో భారత్ను హోం గ్రౌండ్గా చేసుకుని అఫ్ఘనిస్థాన్ జట్టు టీమిండియాతో టీ 20 సిరీస్ ఆడనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ సిరీస్ జరగనుందని తెలుస్తోంది. భారత్ -అఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అఫ్ఘనిస్థాన్ జట్టు భారత్ను హౌస్ట్ చేయబోతోంది. సాధారణ
Continue Read
బెంగళూరుదే ఐపీఎల్ ట్రోఫీ వరుసగా రెండో టైటిల్ సొంతం ఫైనల్లో గుజరాత్పై ఘనవిజయం అదరగొట్టిన విరాట్ కోహ్లి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించి గతేడాది తొలి ఐపీఎల్ కప్ను ముద్దాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి మరో అ'ద్వితీయ' షో. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు ముందు సమవుజ్జీల పోరుగా భావించినా.. తాము బరిలోకి దిగితే వార్ వన్సైడే అని రజత్ సేన నిరూపించింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి అతికష్టంగా 150 పరుగులు దాటిన టైటాన్స్కు ఫలితమేంటో ముందే తెలిసొచ్చింది. అనంతరం ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లి అజేయ హాఫ్ సెంచరీతో కడదాకా నిలిచి
Continue Read
వైభవ్.. థండర్ 29 బంతుల్లో 97 త్రుటిలో రికార్డు శతకం మిస్ కూల్చేసిన ఆర్చర్.. సన్రైజర్స్ అవుట్ ఏంటా బాదుడు.. ఏమా తెగింపు! బంతి పడిందంటే.. రివ్వున ఎగురుతూ బౌండ్రీ ఆవల పడాల్సిందే!! ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ అయినా.. డోంట్ కేర్ అన్నట్టుగా.. కసిగా విధ్వంసం సృష్టించాడు వండర్ బాయ్ వైభవ్, మ్యాచ్ ముందు మా ప్లాన్లు మాకున్నాయన్న సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ నైతే.. కనికరం లేకుండా ఉతికి ఆరేశాడు. త్రుటిలో రికార్డు శతకం చేజారినా.. వైభవ్ పరుగుల తుఫాన్తో రాజస్థాన్కు భారీ స్కోరు అందించాడు. బంతితో ఆర్చర్ నిప్పులు చెరగడ
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేను ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివా రం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 లో నిలిచి చివరి ప్లేఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, రాజస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఆ రెండు జట్లను రేసు నుండి పూర్తిగా తప్పించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెం
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వస్తోందా? గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఎట్టకేలకు తన పునరాగమనానికి సిద్ధమవుతున్నాడా?.. ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలు ఇచ్చాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న అత్యంత కీలకమైన మ్యాచ్లో ధోనీ బరిలోకి దిగే అవకాశాలున్నాయని అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ సీజన్ ప్
Continue Read
పంజాబ్ కింగ్స్ పై 23 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ ఘనత అర్ధ సెంచరీలతో రాణించిన వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి పంజాబ్ తరపున శశాంక్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా ఫలితం శూన్యం బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన రసిఖ్ సలామ్ దార్
Continue Read
ఐపీఎల్?లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్? నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్? తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్?కు రాజకీయ పార్టీలకు చెందిన ఎలాంటి బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్'లు తీసుకురావద్దని సూచించింది. "మైదానానికి వచ్చి క్రికెట్, క్రీడాస్ఫూర్తిని ఆస్వాదించండి. మా సూపర్ ఫ్యాన్స్కు ప్రేమతో ఓ విజ్ఞప్తి. పార్టీలు, వ్యక్తులకు సంబంధించిన జెండాలు, హోర్డింగ్స్, బ్యానర్లు తీసుకురావొద్దు. పసుపు రంగుపై ప్రేమతో గేమ్ను ఎంజాయ్ చేయండి" అని సీఎస్?కే ఓ ప్రకటనలో పేర్కొంది.
Continue Read