టెన్నిస్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. సెర్బియా స్టార్, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు యూఎస్ ఓపెన్ లో అనూహ్య పరాభవం ఎదురైంది. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన జొకోవిచ్, తొలి రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనే చేతిలో ఓడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడిన జోకోవిచ్, మ్యాచ్ చివరి దశలో కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్థర్ యాష్ స్టేడియంలో నాలుగు గంటలకు పైగా సాగిన ఈ హ
Continue Read
ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్గా దీప్తి శర్మ
Continue Read
దులీప్ ట్రోఫీలో 57 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీ
Continue Read
2026 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సంజూ శాంసన్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. టోర్నీకి ముందు పేలవ ఫామ్ కారణంగా తుది జట్టులో చోటు కోల్పోయిన అతడిని తప్పించడం తన కెప్టెన్సీలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని భారత మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సమయంలో సంజూ స్పందించిన తీరు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని, తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని గుర్తుచేసుకున్నాడు. ప్రపంచకప్ కు ముందు న్యూజిలాండ్ తో జరిగ
Continue Read
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రదర్శన, ముఖ్యంగా అతని క్రమశిక్షణారాహిత్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరీస్ ఆసాంతం పదేపదే క్రీజు దాటి బంతులు విసిరిన జడేజా తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశాడు. కేవలం ఆటగాడికే కాకుండా, బౌలింగ్ కోచ్కు కూడా జరిమానా విధించాలని నన్నీ సంచలన సూచన చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో రవీంద్ర జడేజా పలుమార్లు నో బాల్స్ వేశాడు. గణాంకాల ప్రకారం.. 2021 నుంచి ఇ
Continue Read
భారత దేశవాళీ క్రికెట్లో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కేవలం 15 ఏళ్ల వయసున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, వైస్ కెప్టెన్గా ఉన్న వైభవ్ ఈ అనూహ్య బాధ్యతలను స్వీకరించాడు. మ్యాచ్లో సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వికెట్ కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన
Continue Read
ప్రత్యేకంగా అభినందించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ప్రత్యర్థి జట్టులోని ఓ యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీలంక యువ సంచలనం సోనల్ దినుష అసాధారణ పోరాటపటిమను ప్రత్యేకంగా అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారత్తో రెండో టెస్టును ఒంటిచేత్తో డ్రాగా ముగించిన అతడి ఆటతీరును గంభీర్ మెచ్చుకున్నాడు. ఈ సిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ, దినుష ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. శుక్రవారం తన 'ఎక్స్' ఖాతాలో గంభీర్ స్పందిస్తూ.. "టెస్ట్ క్రికెట్కు పట్టుదల, ఓపిక, మా
Continue Read
శ్రీలంకపై 1-0తో సిరీస్ గెలిచిన భారత్ యువ ఆటగాళ్ల ప్రదర్శనపై గిల్ సంతోషం వడిక్కల్ రెండు సెంచరీలతో 328 వరుగులు సిరీస్లోలో మానవ్ సుతార్ కు 16 వికెట్లు గాలే టెస్టులో సుతారు వది వికెట్ల ఘనత
Continue Read