ప్రాక్టీస్ పై కొత్త రూల్స్! ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీలకు పలు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జట్ల ప్రాక్టీస్ సెషన్ల విషయంలో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించే దిశగా కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం ఒక జట్టు ప్రాక్టీస్ చేసిన పిచ్ను లేదా నెట్స్ను మరో జట్టు తమ సెషన్ కోసం ఉ పయోగించకూడదని స్పష్టం చేసింది. బీసీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రతి జట్టుకు వారి ప్రాక్టీస్ సెషన్ కోసం తాజాగా సిద్ధం చేసిన నెట్స్ను మాత్రమే కేటాయించాలి. ఒకే సమయంలో గానీ, లేద
Continue Read
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలుపుతో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలవగా.. సొంతగడ్డపై టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
Continue Read
మరో రెండు కొత్త సిరీస్లపై చర్చలు! ఈ ఏడాది టీమిండియా ఫుల్ బిజీ శ్రీలంక, ఐర్లాండ్లో అదనపు టీ20 సిరీస్లు ఆడేందుకు బీసీసీఐ ప్రణాళిక వరద బాధితుల సహాయ నిధి కోసం మూడు టీ20ల సిరీను లంక ప్రతిపాదన ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ సిరీస్ పై చర్చలు!
Continue Read
టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (=జదీ) దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి అప్పుడే రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం తన కసరత్తులు ప్రారంభించాడు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ ఎడిషన్ కోసం సిద్ధమవుతూ, నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Continue Read
ఈ నెల 28న ఆర్సీబీ, సన్రైజర్స్ మధ్య సీజన్ తొలి మ్యాచ్ రెండో మ్యాచ్ లో తలపడనున్న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 84 మ్యాచ్ నిర్వహణ
Continue Read
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడిన జోష్లో ఉన్న టీమ్ ఇండియా, అప్పుడే తన తదుపరి భారీ లక్ష్యాలను ప్రకటించింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆనందంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తర్వాతి ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్లో పసిడి వతకం గెలవడమేనని ఆయన స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మాటల ప్రకారం, 2028వ సంవత్సరం భారత క్రికెట్కు అత్యంత కీలకం కానుంది. "మా తదుపరి లక్ష్యం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడ
Continue Read
నలుగురు భారతీయులకు ఐసీసీ జట్టులో చోటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సంజూ శాంసన్ జట్టుకు కెప్టెన్ దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్ క్రమ్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా టోర్నీ టాప్ స్కోరర్ పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్ఫాన్
Continue Read
బ్యాటింగ్కు అనుకూలించే పిచ్చి టాప్ గెలిచి టీమిండియాను తొలుత బ్యాటింగ్కు దింపి వ్యూహాత్మకంగా తప్పు చేసిన మ్యాజిలాండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఓ పేవర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లు పిడుగుల్లాంటి సిక్సర్లతో బౌండరీల వరద పారించడంతో అహ్మదాబాద్ స్టేడియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. 4 ఓవర్లలోనే 50. 8వ ఓవర్లో 100, 15వ ఓవర్లో 200 రన్స్లో టీమిండియా కుర్రాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల వష్టానికి 255 8న్స్ చేసి కివీస్కు సవాల్ విసిరారు. బ్యాటింగ్లో కివీస్ బౌలర్లను కుమ్మేసి
Continue Read