స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన టెస్ట్ క్రికెట్ రీఎంట్రీ వార్తలకు పూర్తిగా తెరదించాడు. తన పన్ 8 బ్రాండ్ మా లాంచ్ ఈవెంట్లో హోస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. టెస్ట్ క్రికెట్తో తన పని అయిపోయిందని స్పష్టం చేశాడు. కోహ్లి తన టెస్ట్ కెరీర్లో చేసిన మొత్తం పరుగులు 9,230 కాగా, దానికి గుర్తుగా కొత్త షూ ధరను కూడా రూ. 9,230 గానే నిర్ణయించడం విశేషం. ప్రస్తుతం కోహ్లి దృష్టి కేవలం వన్డే ఫార్మాట్ పైనే ఉంది. విరాట్ కోహ్లి. ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో రికార్డులు అతడి సొంతం.
Continue Read
లక్నో సూపర్ జెయింట్స్ సారథ్య బాధ్యతలు కోల్పోయిన రిషభ్ పంత్ తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నోసూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచిన లక్నో పాయింట్స్ టేబుల్లో అట్టడుగుస్థానంలో నిలిచింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే సారథ్య బాధ్యతల నుంచి రిషభ్ పంత్ తప్పుకున్నాడని, అతనే ఈ నిర్ణయం తీసుకున్నాడని లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. లక్నో జట్టులో చేరిన తర్వ
Continue Read
ఏపీఎల్-2026 సీజన్-5లో భాగంగా కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భీమవరం బుల్స్ జట్టు విజయవాడ సన్లైనర్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంచరీతో చెలరేగిన రేవంత్ రెడ్డి విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ గెలిచిన భీమవరం బుల్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్రైనర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ 29 బంతుల్లో 73 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టుకు
Continue Read
ఏపీఎల్ ఐదో సీజన్ లో భాగంగా కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాకినాడ కింగ్స్ నిర్దేశించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఛేదించి సీజన్లో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కాకినాడ ఓపెసర్ అభిషేక్ వీరోచిత సెంచరీ వృథాగా మారింది. టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించగా, ముఖ్యంగా అభిషేక్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై 3 విరు
Continue Read
మార్చి 10 నుంచి మే 15 వరకు ముగింపు.. అవకాశాలు పరిశీలిస్తున్న బీసీసీఐ వచ్చే ఐపీఎల్ సీజన్కు సంబంధించి కీలక విషయాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఐపీఎల్ 2027 సీజన్ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మ్యాచుల సంఖ్య పెంపు విషయంలో ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు. తాజా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత వల్ల ఐపీఎల్ 20వ సీజన్ను ఇంకాస్త ముందుగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 'ఈ సంవత్సరం ఐపీఎల్ స
Continue Read
ఇండియా క్రికెట్ ఫ్యాన్స్కు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రానున్నారు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించిన ఫిట్నెస్ అసెస్మెంట్లో వీరిద్దరూ సక్సెస్ఫుల్లా పాస్ అయినట్లు ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఐపిఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్ హ్యామ్ స్ట్రింగ్ గాయంతో, హార్దిక్ బ్యాక్ స్పాజమ్స్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫిట్నెస్ క్లియరె
Continue Read
లోయర్ ఆర్డర్ వీర విజృంభణతో భీమవరం బుల్స్ గ్రాండ్ విక్టరీ - అశ్విన్ హెబ్బార్ సెంచరీ వృథా
Continue Read
భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన అవనిస్థాన్.. ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం! భారత స్పినకు అఫ్గాన్ ఆటగాళ్లు కకావికలం తొలి ఇన్నింగ్స్ 152 పరుగులకు ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ప్యాకప్ ఏడు వికెట్లతో సత్తాచాటిన మానవ్ సుతార్ నిప్పులు చెరిగిన కుల్దీప్, వాషింగ్టన్ సుందర్
Continue Read