logo
Tirumala Mukkoti Ekadashi: తిరుమలలో ముక్కోటి ఏకాదశి: వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డు స్థాయిలో స్పందన!
జాతీయ వార్తలు

Tirumala Mukkoti Ekadashi: తిరుమలలో ముక్కోటి ఏకాదశి: వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డు స్థాయిలో స్పందన!

Tirumala Mukkoti Ekadashi: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది

Continue Read
పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం
జాతీయ వార్తలు

పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం

Parakamani Case: పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలుకు సీఐడీ , ఏసీబీ డీజీలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది

Continue Read
ప్రపంచంలో మానవ వనరుల కొరత...అందుకు భారత్ వద్ద సమాధానం ఉంది.
జాతీయ వార్తలు

ప్రపంచంలో మానవ వనరుల కొరత...అందుకు భారత్ వద్ద సమాధానం ఉంది.

భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీలో చంద్రబాబు అమరావతి : ప్రపంచంలోని అనేక దేశాల్లో మానవ వనరుల కొరత ఉందని, ఆ కొరతకు భారత్ లో సమాధానం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్విట్జర్లాండ్లో అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం భేటీ అయ్యారు. ఏపీ పాలసీల గురించి వివరించి.. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని మృదుల్కుమార్ను కోరారు. మానవ వనరుల కొరత తీర్చేందుకు భారత్లో యువత సిద్ధంగా ఉందన్నారు.

Continue Read
అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు
జాతీయ వార్తలు

అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్లెర్ లేయెన్ దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది.

Continue Read
అందరి చూపూ మన వైపే
జాతీయ వార్తలు

అందరి చూపూ మన వైపే

స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేద్దాం నాణ్యమైన ఉత్పత్తుల కోసం భారత్ వైపు ప్రపంచం చూపు మన వస్తువులు గ్లోబల్ మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి ఏదైనా కొనేటప్పుడు భారత్లో తయారైందా అని అడగండి మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయా లని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసార మైన మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్లో ప్రసంగిస్తూ చూస్తున్నా రా మిత్రులారా... ఇండియాలో తయారైన వస్తువులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతు న్నాయి. మన దేశ

Continue Read
కొత్త రైళ్లకు పచ్చజెండా
జాతీయ వార్తలు

కొత్త రైళ్లకు పచ్చజెండా

తెలుగు రాష్ట్రాలకు మరో సర్వీస్ కేరళలో మూడు అమృత్ భారత్, ఒక ప్యాసింజర్ రైలును ప్రారంభించిన ప్రధాని తిరువనంతపురం నుంచి తెలంగాణలోని చర్లపల్లికి కొత్త అమృత్ భారత్ సర్వీసు నాన్-ఏసీ కోచ్ లలోనూ సీసీటీవీ, చార్జింగ్ సాకెట్ల వంటి మెరుగైన సౌకర్యాలు సామాన్యులకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం లక్ష్యంగా ఈ రైళ్లు ఈ కొత్త రైళ్ల నిర్వహణ బాధ్యతలను చూడనున్న దక్షిణ రైల్వే తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో కొత్త రైల్వే సేవలకు ఈరోజు పచ్చజెండా ఊపారు. తిరువనంతపురం నుంచి మూడు కొత్త అమృత్ భారత్ ఎక

Continue Read
శబరి గిరులపై మకర జ్యోతి దర్శనం
జాతీయ వార్తలు

శబరి గిరులపై మకర జ్యోతి దర్శనం

శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణల మధ్య మకర జ్యోతిని అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.30 గంటల నుంచి 6.45 గంటల మధ్య మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయితే ఈ సారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉ న్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు పక్కాగా భద్రతా ఏర్పాట్లు

Continue Read
తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!
జాతీయ వార్తలు

తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!

ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఇరు రాష్ట్రాల అధికారులకు కమిటీలో చోటు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Continue Read