కంపెనీ పునర్వ్యవస్థీకరణే కారణమన్న సీఈవో.. 30 వేలకు వడిపోనున్న ఉద్యోగుల సంఖ్య ప్రముఖ అంతర్జాతీయ క్యాబ్ సేవల దిగ్గజం 'ఉబర్ టెక్నాలజీస్' తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Continue Read
ఏకాభిప్రాయంతో ముందుకు సాగుదాం తీవ్రవాదం అంతమే మనందరి లక్ష్యం యుద్ధభూమిలో పరిష్కారం లేదు. ఎస్సీవో వేదికపై ప్రధాని సందేశం మోడీ ప్రసంగ సమయంలో సదస్సులోనే ఉన్న పాక్ ప్రధాని సదస్సు అనంతరం గ్రూప్ ఫోటో అందులోనుంచి మోడీ ఫోటోను తొలగించిన పాక్ పీఎంవో జిన్నింగ్, పుతిన్ తదితరులతో ప్రధాని మోడి కరచాలనాలు.. మాటామంతి
Continue Read
కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అమాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
Continue Read
కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత టీచర్ నియామక పరీక్షల ప్రక్రియపై నిరసన 'సీఎం నివాసం ముట్టడి'కి యత్నం జలఫిరంగుల ప్రయోగం, లాఠీచార్జి పోలీసుల పైకి రాళ్లు రువ్విన నిరసనకారులు విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనతో బిహార్ రాజధాని పట్నా దద్దరిల్లింది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వ్యతిరేకంగా యువత కదం తొక్కింది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో కాకుండా ఒకే దఫాలో పరీక్ష నిర్వహించా లని, నెగెట
Continue Read
4 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు సభ ముందుకు మొత్తం 7 బిల్లులు డీఎస్సీ, గ్రూప్-1 సహా 10 అంశాలపై చర్చ కీలకంగా బీసీ కోటా, స్థానిక సంస్థల బిల్లులు నేటి ఉదయం బీఏసీ సమావేశం
Continue Read
అర్థవంతమైన మార్గంలో సాగితేనే మంచిది జెన్ జీలకు మోడీ పరోక్ష హెచ్చరికలు
Continue Read
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఇన్స్టామ్ వేదికగా ప్రధాని సరేంద్ర మోదీమంగళవారం ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా 'హర్ ఘర్ త్రివర్ణ ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. స్వాతంత్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఆగస్టు 15ని గర్వంగా జరుపుకోండి, స్వాతంత్య సమరయోధులకు నివాళు లు అర్పించండి, వికసిత్ భారత్ కోసం ప్రతిజ్ఞ చేయండి. హర్ ఘర్ తిరంగా
Continue Read
జార్ఖండ్లో కదం తొక్కిన విద్యార్థులు, ఉద్యోగార్థులు అసెంబ్లీ ముట్టిడికి యత్నం.. బారికేడ్లు దాటుకుని ముందుకు అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత.. లాఠీచార్జ్ అంబులెన్స్ లోనే ర్యాలీకి విద్యార్థి నేత మహతో
Continue Read