logo
తిరుపతిలో ఏపీ ఫస్ట్... అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం.
ఏపీ వార్తలు

తిరుపతిలో ఏపీ ఫస్ట్... అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం.

ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ తిరుపతి ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్ తో ఏపీఫస్ట్ ఏర్పాటు ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశం యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పరిశోధనలు యువతకు, రాష్ట్రానికి మేలు జరిగేలా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా ఏపీ ఫన్ట్ అమరావతి: యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని... ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని

Continue Read
రాష్ట్రంలో పూర్తిగా కొరవడిన శాంతి భద్రతలు
ఏపీ వార్తలు

రాష్ట్రంలో పూర్తిగా కొరవడిన శాంతి భద్రతలు

అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్ హత్య అత్యంత దారుణమని పేర్కొంటూ, ఈ ఘటన రాష్ట్రంలో న్యాయపాలన లేదనడానికి నిదర్శనమని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని

Continue Read
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్
ఏపీ వార్తలు

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా , నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తామ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. గ

Continue Read
ఎన్టీఆర్ స్పూర్తితోనే కూటమి పాలన
ఏపీ వార్తలు

ఎన్టీఆర్ స్పూర్తితోనే కూటమి పాలన

ఎన్టీఆర్ ను మరువం... ఆయన మార్గం విడవం ప్రాణం కంటే పార్టీనే మిన్న అనే కార్యకర్తలు టీడీపీకే సొంతం కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్నా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగుజాతిని ఎవరెస్ట్ -శిఖరమంత ఎత్తున నిలిపిన నందమూరి తారక రామారావును ఎన్నటికీ మరువలేమని... ఆయన చూపిన మార్గాన్ని విడవబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్ట

Continue Read
పోలవరంలో నేటి నుంచి విదేశీ నిపుణుల పర్యటన...ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన.
ఏపీ వార్తలు

పోలవరంలో నేటి నుంచి విదేశీ నిపుణుల పర్యటన...ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన.

పోలవరం : పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనుంది. విదేశీ నిపుణులు సీన్ హించి బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ఫ్రాంకో డి సిక్కోల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది ఆరోసారి. ఈ బృందంతో పాటు కేంద్ర జలసంఘంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సరబ్జెత్ సింగ్ బక్షి, మనీష్ రాథోడ్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, కేంద్ర మట్టి నాణ్యతా పరిశీలన అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సీడబ్ల్యుపీఆర్ఎస్ ప్రతినిధి వీఎస్ రామారావు, ప్రా

Continue Read
రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు
ఏపీ వార్తలు

రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు

తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేశాం ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశాం తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు జ్యూరిచ్ లో ఎన్ ఆర్ ఐ టీడీపీ నేతల ఘన స్వాగతం ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజను ఏపీ చిరునామాగా మారిందని పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు. చేశామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి వేల

Continue Read
ప్రపంచంలో మానవ వనరుల కొరత...అందుకు భారత్ వద్ద సమాధానం ఉంది.
జాతీయ వార్తలు

ప్రపంచంలో మానవ వనరుల కొరత...అందుకు భారత్ వద్ద సమాధానం ఉంది.

భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీలో చంద్రబాబు అమరావతి : ప్రపంచంలోని అనేక దేశాల్లో మానవ వనరుల కొరత ఉందని, ఆ కొరతకు భారత్ లో సమాధానం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్విట్జర్లాండ్లో అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం భేటీ అయ్యారు. ఏపీ పాలసీల గురించి వివరించి.. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని మృదుల్కుమార్ను కోరారు. మానవ వనరుల కొరత తీర్చేందుకు భారత్లో యువత సిద్ధంగా ఉందన్నారు.

Continue Read
ముందుచూపుతో ప్రణాళికాబద్ద పనితీరు
ఏపీ వార్తలు

ముందుచూపుతో ప్రణాళికాబద్ద పనితీరు

ఆశావాద జీవితంతో అడుగులు వేస్తున్నా కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతా దావోస్లో అంతర్జాతీయ మీడియాతో చంద్రబాబు దావోస్: భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఆశావాదినని అంటూ.. ముందుచూపుతో వ్యవహరించి.. వినూత్నంగా ఆలోచించి.. చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని ఉద్ఘాటించారు. దావోస్లో మూడో రోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లా

Continue Read