logo
ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టాలి...మౌత్ టు మౌత్ ప్రచారం కొనసాగించాలి
ఏపీ వార్తలు

ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టాలి...మౌత్ టు మౌత్ ప్రచారం కొనసాగించాలి

గుజరాత్ తరహా వరుస గెలుపును సాధించాలి వచ్చే ఎన్నికల్లో ప్రతి బూత్లో ఓట్లు పెరగాలే తప్ప తగ్గరాదు పార్టీలో అంతా యువకులే ఎక్కువగా ఉండడం సంతోషం జనసేన, బీజేపీ నేతలను కలుపుకుంటూ పోవాలి పార్లమెంటరీ కమిటీల భేటీలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి: ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించాలని తెదేపా పార్లమెంట్ కమిటీలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.. గుజరాత్లో వరుసగా ఎన్నికల్లో గెలవడం అలవాటు చేసుకోవాలన్నారు. 2004, 2009లో తెదేపా గెలిచి ఉంటే అభివృద్ధిలో రాష్ట్రం

Continue Read
35 అంశాలకు కేబినెట్ ఆమోదం
ఏపీ వార్తలు

35 అంశాలకు కేబినెట్ ఆమోదం

రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు పీపీపీ మోడల్ లో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణ గ్యారెంటీ అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్ అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు

Continue Read
మోడల్ రైల్వే స్టేషన్ గా పిఠాపురం స్టేషన్
ఏపీ వార్తలు

మోడల్ రైల్వే స్టేషన్ గా పిఠాపురం స్టేషన్

పిఠాపురం నుంచి కాకినాడకు నేరుగా రైలు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరిన డిప్యూటీ సీఎం పవన్ న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషను మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. శక్తిపీఠం, పాదగయ, శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు ఉ న్న ఈ పట్టణానికి తగిన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్

Continue Read
రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు
ఏపీ వార్తలు

రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు

2027 నాటికి బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణమే ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ పనులు పూర్తి లక్ష్యం ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధాన

Continue Read
క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
ఏపీ వార్తలు

క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చే

Continue Read
ఎవరి కోసం మళ్లీ పాదయాత్ర?
ఏపీ వార్తలు

ఎవరి కోసం మళ్లీ పాదయాత్ర?

గతంలో అధికారం ఇస్తే ఏం చేశావు రుషికొండను బోడిగుండు చేశావు మద్యం నిషేధం పేరుతో ఏరులై పారించావ్ వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటనపై మండిపడ్డ షర్మిల విజయవాడ : జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు... అధికారం కోసమే కదా అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే.. జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ

Continue Read
పెళ్లి చూపుల నుంచి నేటి వరకు ఒత్తిడి తట్టుకుంటూనే ఉన్నా: తరుణ్ భాస్కర్
సినిమా వార్తలు

పెళ్లి చూపుల నుంచి నేటి వరకు ఒత్తిడి తట్టుకుంటూనే ఉన్నా: తరుణ్ భాస్కర్

తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నవారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. తన ప్రత్యేక కథా శైలి, వినూత్న ప్రయత్నాలతో ఆయనను 'స్టోరీ మేకర్'గా గుర్తిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఓం శాంతి శాంతి శాంతిః' జనవరి 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మీడియాతో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. తరుణ్ తన కెరీర్ మొదటి సినిమాగా వచ్చిన 'పెళ్లి చూపులు' విజయాన్ని గుర్తు చేసుకుంటూ, 'ఆ విజయం నా కోసం ఎక్కువ ఒత్తిడిని తెచ్చింది' అని చెప్పారు. ఆ సమయంలో ఆయనకు ఎదురైన భయాలు,

Continue Read
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్, లోకేష్ మూవీ
సినిమా వార్తలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్, లోకేష్ మూవీ

అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఎఎ23గా ఇది ప్రచారంలో ఉ ంది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ సినిమా అప్పుడే సోషల్ మీడియాలో రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ థీమ్ సాంగ్ విడుదల చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా ఈ థీమ్ సాంగ్పై ఇన్స్టాలో 3,55,000 రీల్స్ క్రియేట్ అయ్యాయి. కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతోన్న 'ఎనిబిసనీటబీఇ ఓ'బ'-బి వీడియోకు ఈ సాంగ్ను ఉపయోగిస్తున్నారు. దీంతో 13 రోజు

Continue Read