ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రికార్డులు సృష్టించింది . కార్యక్రమం అయిపోయిన తరువాత జనం యోగా మ్యాట్ల కోసం కొట్టుకోవడం ఇప్పుడు వైరల్ అయింది
Continue Readసిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
Continue Readఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణాలకు ఇక పండుగే! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలలో త్వరలో విమానాశ్రయాలు రానున్నాయి. అమరావతి-కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు నుండి విజయవాడకు కూడా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!
Continue Readపాలనలో అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Continue Read