logo
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ఏపీ వార్తలు

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

పంట నష్టపోయిన వారికి హామీ కలెక్టర్లతో సమీక్షించిన సీఎం చంద్రబాబు అమరావతి : అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Continue Read
వంటగ్యాస్ సరఫరాకు ఇబ్బందుల్లేవ్
ఏపీ వార్తలు

వంటగ్యాస్ సరఫరాకు ఇబ్బందుల్లేవ్

రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు మరో 15 రోజులకు అవసరమైన నిల్వలు త్వరలోనే మరింత గ్యాస్ సరఫరా కేజీ బేసిన్ గ్యాస్ ను పైప్డ్ నెట్వర్క్ పెంచాలి ప్రజలు పానిక్ కాకుండా చైతన్య పరచాలి అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల

Continue Read
మరింత వేగంగా అమరావతి నిర్మాణాలు
ఏపీ వార్తలు

మరింత వేగంగా అమరావతి నిర్మాణాలు

పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాలో ఏటా 20 వేలు జమ సూరంపల్లిలో అన్నదాత సుఖీభవను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రూ.2,316 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చిన్నతరహా పరిశ్రమల ద్వారా 17 వేల మందికి కొత్తగా ఉపాధి 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సాయం 'సఖీ నివాస్' పేరుతో పిల్లల సంరక్షణకు హాస్టళ్ల ఏర్పాటు ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం గ్యాస సరఫరాలో ఇబ్బందులు రాకుండా మంత్రుల పర్యవేక్షణ కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

Continue Read
సంపద సృష్టిస్తేనే మెరుగైన సమాజం
ఏపీ వార్తలు

సంపద సృష్టిస్తేనే మెరుగైన సమాజం

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కేవలం సంబంధిత శాఖల పనే కాదని, ఇకపై జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడి దారులను గుర్తించి, ఒప్పించి, వారికి అన్ని విధాలా సహకర్తిం చేందుకు 'కమిట్మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్' అనే 3% ఫార్ములాను ఆయనవ నిర్దేశించారు. పెట్టుబడుల విషయంలో కలెక్టర్ల పనితీరును అంచనా వేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ఆధారంగా ర్యాంకులు ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు పెట్టుబడులు, పర్యాటక

Continue Read
సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.
ఏపీ వార్తలు

సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.

క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యల ఆకళింపు అమరావతి: సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. కలెక్టర్లకు వివిధ అంశాలపై తెలుసుకోవాలన్నారు. సచివాలయంలో సీఎం 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు ఉగాదికి 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహప్రవేశాలు రానున్న కాలంలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేలా చర్యలు

Continue Read
భూములు ఆక్రమిస్తే వదిలే ప్రసక్తే లేదు...పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి..
ఏపీ వార్తలు

భూములు ఆక్రమిస్తే వదిలే ప్రసక్తే లేదు...పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి..

అందుకోసమే రాజముద్రతో పాస్ పుస్తకాలు క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తెచ్చాం 22ఏలో భూములు పెట్టి, టైటిలింగ్ యాక్ట్ తెచ్చి, వైసీపీ అరాచకం.. రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం ఆ ఒక్కదుర్మార్గం సరిదిద్దడానికే 20 నెలలు పట్టింది డిసెంబరు నాటికి పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి రానున్న రోజుల్లో గూగుల్తో నేరుగా భూమి వద్దకు సీమలోని ప్రతి ఎకరాకూ నీరందించడమే లక్ష్యం నంద్యాల జిల్లా కొత్తబురుజులో సీఎం ప్రకటన 'మీ భూమి - మీ హక్కు'లో రాజముద్రతో పాసుపుస్తకాల పంపిణీ

Continue Read
పెద్ద కుటుంబమే మనకు రక్ష
ఏపీ వార్తలు

పెద్ద కుటుంబమే మనకు రక్ష

ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం కుటుంబంలో ఐదారుగురుంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యం మహిళల అభ్యున్నతికి కూటమి కృషి వారి అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపకల్పన ఈ ఏడాది 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తాం రౌడీలు వస్తే రుద్రమదేవిలా ఎదురు నిలవండి మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు

Continue Read
13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్
ఏపీ వార్తలు

13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్

సోషల్ మీడియాతో పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం 25 నూతన పాలసీలతో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం 3 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్ లడ్డూ కల్తీ జరిగినా ఇంకా క్షమాపణలు చెప్పరా?

Continue Read