పునర్విభజనపై వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాం గెలుపే లక్ష్యంగా స్థానిక పోరుకు సిద్ధమవ్వండి నిలబడిన ప్రతి చోటా జనసేన జెండా ఎగిరేలా కష్టపడండి నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి వారంలో ఒకరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం తప్పనిసరి పార్టీ బలంగా ఉంటేనే ప్రజా ప్రతినిధులు బలంగా ఉంటారు పార్టీ నేతలకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
Continue Read
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో ఎంవోయూ వర్చువల్ గా పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం అమరావతి : హర్ఫర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఎంఓయూ కార్యక్రమంలో సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్
Continue Read
మిట్టల్ స్టీల్ ప్లాంటు చంద్రబాబు శంకుస్థాపన హాజరైన కేంద్ర మంత్రి కుమారస్వామి ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యం దేశంలో పరిశ్రమలకు ఏపీ బెస్ట్ ప్లేస్ దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా అభివృద్ధి
Continue Read
హైదరాబాద్ ను మించి.. అమరావతి! నాలెడ్జ్ ఎకానమీని ఊహించే ఐటీకి ప్రోత్సాహం సెల్ఫోన్ల గురించి మాట్లాడితే.. చులకన చేశారు వైసీపీవాళ్లు అమరావతిని శ్మశానమని గేలి చేశారు తిరుమల దర్శనాలలో ఏఐ టెక్నాలజీ వినియోగం రాష్ట్రాభివృద్ధికే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ప్రతి ఒక్కరూ 'గివ్ బ్యాక్ టు సొసైటీ'ని ఆచరించాలి.
Continue Read
పంట నష్టపోయిన వారికి హామీ కలెక్టర్లతో సమీక్షించిన సీఎం చంద్రబాబు అమరావతి : అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Continue Read
రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు మరో 15 రోజులకు అవసరమైన నిల్వలు త్వరలోనే మరింత గ్యాస్ సరఫరా కేజీ బేసిన్ గ్యాస్ ను పైప్డ్ నెట్వర్క్ పెంచాలి ప్రజలు పానిక్ కాకుండా చైతన్య పరచాలి అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల
Continue Read
పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాలో ఏటా 20 వేలు జమ సూరంపల్లిలో అన్నదాత సుఖీభవను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రూ.2,316 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చిన్నతరహా పరిశ్రమల ద్వారా 17 వేల మందికి కొత్తగా ఉపాధి 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సాయం 'సఖీ నివాస్' పేరుతో పిల్లల సంరక్షణకు హాస్టళ్ల ఏర్పాటు ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం గ్యాస సరఫరాలో ఇబ్బందులు రాకుండా మంత్రుల పర్యవేక్షణ కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
Continue Read
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కేవలం సంబంధిత శాఖల పనే కాదని, ఇకపై జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడి దారులను గుర్తించి, ఒప్పించి, వారికి అన్ని విధాలా సహకర్తిం చేందుకు 'కమిట్మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్' అనే 3% ఫార్ములాను ఆయనవ నిర్దేశించారు. పెట్టుబడుల విషయంలో కలెక్టర్ల పనితీరును అంచనా వేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ఆధారంగా ర్యాంకులు ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు పెట్టుబడులు, పర్యాటక
Continue Read