దేశంలో తగ్గుతున్న ఫెర్టిలిటీ రేటు 2047 నాటికి జనాభాలో 23 శాతం మంది వృద్ధులు కుటుంబ నియంత్రణ నుంచి జనాభా పెరుగదల లక్ష్యం పాపులేషన్ పాలసీపై చర్చ జరగాలి అసెంబ్లీలో డ్రాఫ్ట్ ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు
Continue Read
ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన 4 దశల్లో ఆరోగ్యశాఖ కార్యక్రమాలు విద్యాశాఖలో ఐటీతో పాటు ఏఐ వినియోగం మధ్య తరగతి, పేదవారికి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేదల వైద్యం కోసం ఒక్కొక్కరికీ 20లక్షల వరకు ఖర్చు పీపీపీ మోడల్లో కాలేజీల నిర్మాణం ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 20లక్షల ఉద్యోగాల కల్పన హామీ దిశగా ప్రణాళిక 30,500కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పటివరకూ 6,28,327మందికి ఉద్యోగాలు టూరిజం అభివృద్దితో ఉద్యోగాల కల్పనకు కృషి రూ.9,03,562 కోట్ల
Continue Read
విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఆహ్వానం అందజేశారు. మంగళవారం దుర్గా దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ 영원 కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్.. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందజేశారు. అర్చకులు స్వామివార్ల చిత్రపటం, ప్రసాదం అందజేసి.. సీఎంకు ఆశీర్వచనాలు అందించారు
Continue Read
గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు విస్తృతంగా మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం సీఎం-డిప్యూటీ సీఎం భేటీలో కీలక చర్చలు తాజా రాజకీయ పరిణామాలపైనా.. రాజ్యసభ ఖాళీల భర్తీపై మాటామంతీ నామినేటెడ్ నియామకాలు వేగవంతం లడ్డూపై మండలిలో వైసీపీ కుయుక్తులను దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయం
Continue Read
పశ్చిమాసియాలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సీఎం భరోసా తెలుగువారందరినీ ఆదుకోవాలని అధికారులకు ఆదేశం ఏపీఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ క్కు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు కేంద్రంతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లకు ఆదేశం
Continue Read
డ్రోన్, సీసీటీవీ, శాటిలైట్ డేటాను సమీకృతం చేయాలి సమస్యలపై అవగాహన కోసం క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే.. బాణసంచా పరిశ్రమల్లో పేలుళ్లు జరక్కుండా చూడాలి శివకాశీ తరహాలో రక్షణ చర్యలను ఇక్కడా చేపట్టాలి
Continue Read
తిరుపతి : ప్రజలకు న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలని.. అదే సమయంలో న్యాయం త్వరగా అందాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. ఆదివారం తిరుపతిలోని దామినీడులో ప్రభుత్వం కేటాయించిన 14.5 ఎకరాల్లో రూ.115కోట్ల అంచనా వ్యయంతో 16 కోర్టు కార్యాలయాలతో కూడిన ఆరంతస్తుల భవన సముదాయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం తిరుపతి బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. భవన సదుపాయాలు, ఇతర ఆధునిక మౌలిక వసతుల కల్పన అనేది దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్
Continue Read
భారత డీఎన్ఏలోనే మధ్యవర్తిత్వం! నాడు శ్రీకృష్ణుడు మధ్యవరి: జస్టిస్ సూర్యకాంత్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ప్రక్రియ మధ్యవర్తిత్వానికి అమరావతి పెద్ద ఉదాహరణ న్యాయవ్యవస్థ కూడా దానిని ప్రోత్సహించాలి మలేసియాలో బాగా వినియోగిస్తున్నారు ప్రతి సమస్యకూ కోర్టుకెళ్లడం పరిష్కారం కాదు విజయవాడలో మీడియేషన్ సదస్సులో సీజేఐ రాజధానిలోని జస్టిస్ సిటీలో జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ వర్సిటీ వీటికి భూములివ్వడానికి సిద్ధం: ముఖ్యమంత్రి
Continue Read