నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ స్వర్ణగ్రామ, వార్డు కేంద్రాల్లో 16 వరకు అప్లికేషన్లకు చాన్స్ 17 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన 24లోగా అర్హుల ఎంపిక పూర్తి లబ్ధిదారుల తుది ఎంపిక సెర్ప్ దే ఈ నెల 26తో ఈ దశ కూడా పూర్తి అర్హులకు దశలవారీగా పింఛన్లు
Continue Read
ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు డీఏల చెల్లింపులు, హెల్త్కేర్డులపై స్పష్టత నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో సీఎం భేటీ గతంలోనూ ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎంగా బాబు 2014-19లో 43% ఫిట్మెంట్ మంజూరు సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ జగన్ వచ్చాక.. ఉద్యోగుల జీవితాల్లో భారీ కుదుపు 23 శాతం రివర్స్ పీఆర్సీ ప్రకటించి పక్కా మోసం హెచ్ఎస్ఏల్లోనూ భారీ కోత.. 24%-16% మధ్యే
Continue Read
వెంటనే సమన్లు జారీ చేయండి పీసీబీకి డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు పన్ను కట్టమంటే కోర్టుకెళ్లి తప్పించుకుంటారా? పుష్కరకాలంగా పన్ను ఎగవేత 21.34 కోట్లు స్థానిక సంస్థలకు చెల్లించాలి పేపర్ మిల్లు యాజమాన్యం పై ఆగ్రహం
Continue Read
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వానలు 52శాతం లోటు వర్షపాతం నమోదు అయినా తాగునీటికి ఇబ్బందులు రాకూడదు తర్వాతి ప్రాధాన్యం పశువులు, పశుగ్రాసానికి వేసిన పంటలకు నీటి కొరత రాకూడదు ఒక్క ఎకరా ఎండకూడదు.. జీఎస్ఓపీ తగ్గకూడదు ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్రానికి నివేదిద్దాం వీలైనంత ఎక్కువ విపత్తు నిధులు సాధిద్దాం కరువు పరిస్థితుల్లోనూ గొడ్డలి పార్టీ రాజకీయం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పంటలకు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం.. మంత్రులు తిప్పికొట్టాలి నిత్యావసర ధరలపై నిరంతర సమీక్ష క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర
Continue Read
గోదావరి, కృష్ణా సహా నదులన్నీ అనుసంధానిస్తాం పాయకరావుపేటలో నీరు వదిలిన సీఎం హారతిపట్టి సాష్టాంగ నమస్కారం నిన్న కృష్ణమ్మను మల్లన్న పాదాల నుంచి చెన్నకేశవుడి చెంతకు తీసుకెళ్లాం ఇప్పుడు సత్యదేవుడి ఆశీస్సులతో గోదారమ్మను అనకాపల్లి తీసుకొచ్చాం వచ్చే ఏడాదికి అప్పన్న పాదాల చెంతకు ఆపై అరసవల్లి సూర్యనారాయణుడి వద్దకు తీసుకెళ్లి వంశధారతో అనుసంధానిస్తాం జలం ఉంటే జీవం, జీవితం.. సాగు, బాగు ఎడమ కాలువకు 4,192 కోట్లు ఖర్చు విశాఖ పరిశ్రమలకు 23 టీఎంసీలిస్తాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంధాని
Continue Read
గత ప్రభుత్వం పరిశ్రమలు రాకుండా అడ్డుకుంది. స్థానిక ఎన్నికల్లోనూ కూటమిదే విజయం. ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ ఏకగ్రీవాలు వద్దంటోంది. నర్సాపురం పేదల సేవలో ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Continue Read
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్న ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉ చిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మొగల్తూరులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.
Continue Read
ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు శాస్త్రోక్తంగా జలహారతి కొండలు తొలిచి నీటిని తీసుకొచ్చాం కరువుతో పోరాడిన ఫ్లోరైడ్ బాధితుల మార్కాపురం గడ్డకు ఇక విముక్తి 3 దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేశా ఇప్పుడు నేనే ప్రారంభోత్సవం చేశా 2019లో గొడ్డలి పార్టీ రాకతో గ్రహణం వెలిగొండను పూర్తిగా గాలికొదిలేశారు 4 వేల కోట్ల పనులు పెండింగ్లో పెట్టారు ఎన్నికల ముందు ప్రారంభమంటూ డ్రామాలు కూటమి రాకతో ఆ గ్రహణం వీడింది నల్లమల సాగర్కు గోదారినీ తెస్తాం: సీఎం జలవనరుల మంత్రి నిమ్మలపై పొగడ్తలు పూల సుబ్బయ్య కుమార్త
Continue Read