logo
రాష్ట్ర రెవెన్యూ రంగంలో విప్లవాత్మక మార్పు పటిష్టంగా రహదారుల నిర్మాణం
ఏపీ వార్తలు

రాష్ట్ర రెవెన్యూ రంగంలో విప్లవాత్మక మార్పు పటిష్టంగా రహదారుల నిర్మాణం

అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం భూ యజమానులకు భరోసా 1.12 కోట్ల మందికి పట్టాదారులకు పాస్ పుస్తకాలు ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం రెవెన్యూ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Continue Read
నీటిని దాచుకోవడం నేర్చుకోవాలి...భూమిలో నీరు ఇంకితేనే సేద్యం సాధ్యం.
ఏపీ వార్తలు

నీటిని దాచుకోవడం నేర్చుకోవాలి...భూమిలో నీరు ఇంకితేనే సేద్యం సాధ్యం.

నీటి భద్రతలో రైతులు భాగస్వామ్యం కావాలి నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలి గతంలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లు చేపట్టాం మైక్రో ఇరిగేషన్ లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తున్నాం 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత'లో సీఎం చంద్రబాబు మావిగన్ పేరుతో అమరావతిని అడ్డుకునే కుట్రలు అంటూ విమర్శలు

Continue Read
నీటి సంరక్షణ అందరి బాధ్యత
ఏపీ వార్తలు

నీటి సంరక్షణ అందరి బాధ్యత

జల సంరక్షణపై 100 రోజుల ప్రణాళిక నేటి నుంచి జూలై 14 దాకా కార్యక్రమం సాగునీటి సంఘాలకు బాధ్యతలు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహణ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు దిశానిర్దేశం తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి భూగర్భ జలాలు పెంచాలని సూచన నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన

Continue Read
ప్రతి ఎన్నికల్లో కూటమి గెలవాలి...పనిచేసే వాళ్లకే పదవులు
ఏపీ వార్తలు

ప్రతి ఎన్నికల్లో కూటమి గెలవాలి...పనిచేసే వాళ్లకే పదవులు

అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం: చంద్రబాబు కార్యకర్తలను దూరం పెట్టే నేతలు మాకొద్దు కష్టపడేవారిని గుర్తించే బాధ్యత లోకేశ్ అమరావతి దేవతల రాజధాని.. అది కొందరు రాక్షసులకు ఇష్టం లేదు ఇక మూడు ముక్కలాటకు తావులేదు ఆర్థికంగా ఇబ్బందులున్నా కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా పాలన అందిస్తున్నాం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించాలి టీడీపీ ఆవిర్భావ సభలో సీఎం స్పష్టీకరణ

Continue Read
పునర్విభజనతో మరిన్ని అవకాశాలు
ఏపీ వార్తలు

పునర్విభజనతో మరిన్ని అవకాశాలు

పునర్విభజనపై వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాం గెలుపే లక్ష్యంగా స్థానిక పోరుకు సిద్ధమవ్వండి నిలబడిన ప్రతి చోటా జనసేన జెండా ఎగిరేలా కష్టపడండి నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి వారంలో ఒకరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం తప్పనిసరి పార్టీ బలంగా ఉంటేనే ప్రజా ప్రతినిధులు బలంగా ఉంటారు పార్టీ నేతలకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

Continue Read
2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు
ఏపీ వార్తలు

2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో ఎంవోయూ వర్చువల్ గా పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం అమరావతి : హర్ఫర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఎంఓయూ కార్యక్రమంలో సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్

Continue Read
పారిశ్రామికాభివృద్ధిలో ముందడుగు
ఏపీ వార్తలు

పారిశ్రామికాభివృద్ధిలో ముందడుగు

మిట్టల్ స్టీల్ ప్లాంటు చంద్రబాబు శంకుస్థాపన హాజరైన కేంద్ర మంత్రి కుమారస్వామి ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యం దేశంలో పరిశ్రమలకు ఏపీ బెస్ట్ ప్లేస్ దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా అభివృద్ధి

Continue Read
అన్ని విధాలా ರಾಜಧಾನಿ అభివృద్ధి
ఏపీ వార్తలు

అన్ని విధాలా ರಾಜಧಾನಿ అభివృద్ధి

హైదరాబాద్ ను మించి.. అమరావతి! నాలెడ్జ్ ఎకానమీని ఊహించే ఐటీకి ప్రోత్సాహం సెల్ఫోన్ల గురించి మాట్లాడితే.. చులకన చేశారు వైసీపీవాళ్లు అమరావతిని శ్మశానమని గేలి చేశారు తిరుమల దర్శనాలలో ఏఐ టెక్నాలజీ వినియోగం రాష్ట్రాభివృద్ధికే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ప్రతి ఒక్కరూ 'గివ్ బ్యాక్ టు సొసైటీ'ని ఆచరించాలి.

Continue Read