చుక్కపాలు సేకరించని సంస్థలకు నెయ్యి టెండర్లు కల్తీ నెయ్యి.. వ్యవస్థీకృత సిండికేట్ నేరమే రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారీ జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీడీబీ నివేదిక దాని ఆధారంగానే నేను, పవన్ మాట్లాడాం 2022లోనే కల్తీ వెలుగులోకి
Continue Read
రాజమండ్రిలో అనూరియా వ్యాధి విజృంభణ పాలు నిల్వ ఉండేలా రసాయనాల వాడకం మోతాదు మించి విషతుల్యం..కిడ్నీ సమస్యలు ఇప్పటికే ఐదుగురి మృతి మరో 13 మంది పరిస్థితి విషమం అధికారులు అప్రమత్తం.. చౌడేశ్వరినగర్ంలో ఇంటింటి సర్వే పోలీసుల అదుపులో పాల వ్యాపారి
Continue Read
అరగంట ముందే పరీక్షా కేంద్రానికి! రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలు పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు
Continue Read
గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా భారత్ నెట్తో ఒప్పందం 13,426 గ్రామాల్లో అమలు రాష్ట్రంలో 'వన్ ఫ్యామిలీ - వన్ ఏఐ ఎక్స్పర్ట్' విధానం ఏఐతో ఉద్యోగాల కల్పనకు యువతలో నైపుణ్యాలు కేంద్ర సాయంతో ఫైబర్నెట్ కనెక్షన్లు పెంచుతాం సీఎం చంద్రబాబు వెల్లడి
Continue Read
రాష్ట్రంలో అభివృద్ధి పరుగు : సీఎం గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి ప్రజారాజధాని అమరావతినీ పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తాం కేంద్ర, రాష్ట్రాలు చేసే మంచిని గ్రామీణ డాక్ సేవకులే జనంలోకి తీసుకెళ్లాలి తపాలా సేవలకు సాటి లేదు గుంటూరు సమ్మేళనంలో సీఎం చంద్రబాబు
Continue Read
భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ పై చర్చిస్తారు కంప్యూటింగ్ పరకరాలకు క్వాంటం ఎకోసిస్టమ్ కు రూపకల్పన డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా దృష్టి స్పేస్, డ్రోన్, ఎలక్ట్రాన్రిక్స్, మెడ్క్ పార్క్ లాంటి పారిశ్రామిక క్లస్టర్లు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు నాయుడు పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
Continue Read
ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ముతో పాటు పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ముతో పాటు పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు
Continue Read
27 ప్రాజెక్టులు.. రూ.29,021 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా 22,407 ఉద్యోగాల కల్పన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే ప్రాతిపదిక కావాలన్న సీఎం ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతినెలా సమీక్షించనున్న ముఖ్యమంత్రి విశాఖలో దేశంలోనే అత్యుత్తమంగా ‘భారత్ మండపం' నిర్మాణం 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం
Continue Read