logo
సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.
ఏపీ వార్తలు

సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.

క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యల ఆకళింపు అమరావతి: సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. కలెక్టర్లకు వివిధ అంశాలపై తెలుసుకోవాలన్నారు. సచివాలయంలో సీఎం 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు ఉగాదికి 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహప్రవేశాలు రానున్న కాలంలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేలా చర్యలు

Continue Read
భూములు ఆక్రమిస్తే వదిలే ప్రసక్తే లేదు...పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి..
ఏపీ వార్తలు

భూములు ఆక్రమిస్తే వదిలే ప్రసక్తే లేదు...పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి..

అందుకోసమే రాజముద్రతో పాస్ పుస్తకాలు క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తెచ్చాం 22ఏలో భూములు పెట్టి, టైటిలింగ్ యాక్ట్ తెచ్చి, వైసీపీ అరాచకం.. రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం ఆ ఒక్కదుర్మార్గం సరిదిద్దడానికే 20 నెలలు పట్టింది డిసెంబరు నాటికి పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి రానున్న రోజుల్లో గూగుల్తో నేరుగా భూమి వద్దకు సీమలోని ప్రతి ఎకరాకూ నీరందించడమే లక్ష్యం నంద్యాల జిల్లా కొత్తబురుజులో సీఎం ప్రకటన 'మీ భూమి - మీ హక్కు'లో రాజముద్రతో పాసుపుస్తకాల పంపిణీ

Continue Read
పెద్ద కుటుంబమే మనకు రక్ష
ఏపీ వార్తలు

పెద్ద కుటుంబమే మనకు రక్ష

ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం కుటుంబంలో ఐదారుగురుంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యం మహిళల అభ్యున్నతికి కూటమి కృషి వారి అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపకల్పన ఈ ఏడాది 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తాం రౌడీలు వస్తే రుద్రమదేవిలా ఎదురు నిలవండి మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు

Continue Read
13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్
ఏపీ వార్తలు

13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్

సోషల్ మీడియాతో పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం 25 నూతన పాలసీలతో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం 3 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్ లడ్డూ కల్తీ జరిగినా ఇంకా క్షమాపణలు చెప్పరా?

Continue Read
సంతాన సాఫల్య చికిత్సలకు ప్రభుత్వ సహకారం
ఏపీ వార్తలు

సంతాన సాఫల్య చికిత్సలకు ప్రభుత్వ సహకారం

దేశంలో తగ్గుతున్న ఫెర్టిలిటీ రేటు 2047 నాటికి జనాభాలో 23 శాతం మంది వృద్ధులు కుటుంబ నియంత్రణ నుంచి జనాభా పెరుగదల లక్ష్యం పాపులేషన్ పాలసీపై చర్చ జరగాలి అసెంబ్లీలో డ్రాఫ్ట్ ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు

Continue Read
కూటమి వచ్చాకే పెట్టుబడులు
ఏపీ వార్తలు

కూటమి వచ్చాకే పెట్టుబడులు

ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన 4 దశల్లో ఆరోగ్యశాఖ కార్యక్రమాలు విద్యాశాఖలో ఐటీతో పాటు ఏఐ వినియోగం మధ్య తరగతి, పేదవారికి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేదల వైద్యం కోసం ఒక్కొక్కరికీ 20లక్షల వరకు ఖర్చు పీపీపీ మోడల్లో కాలేజీల నిర్మాణం ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 20లక్షల ఉద్యోగాల కల్పన హామీ దిశగా ప్రణాళిక 30,500కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పటివరకూ 6,28,327మందికి ఉద్యోగాలు టూరిజం అభివృద్దితో ఉద్యోగాల కల్పనకు కృషి రూ.9,03,562 కోట్ల

Continue Read
ఇంద్రకీలాద్రిపై 6 నుంచి కుంభాభిషేకం... చంద్రబాబుకు ఆహ్వానం.
ఏపీ వార్తలు

ఇంద్రకీలాద్రిపై 6 నుంచి కుంభాభిషేకం... చంద్రబాబుకు ఆహ్వానం.

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఆహ్వానం అందజేశారు. మంగళవారం దుర్గా దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ 영원 కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్.. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందజేశారు. అర్చకులు స్వామివార్ల చిత్రపటం, ప్రసాదం అందజేసి.. సీఎంకు ఆశీర్వచనాలు అందించారు

Continue Read
గ్రామీణాభివృద్ధి పనులపై ప్రధాన దృష్టి
ఏపీ వార్తలు

గ్రామీణాభివృద్ధి పనులపై ప్రధాన దృష్టి

గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు విస్తృతంగా మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం సీఎం-డిప్యూటీ సీఎం భేటీలో కీలక చర్చలు తాజా రాజకీయ పరిణామాలపైనా.. రాజ్యసభ ఖాళీల భర్తీపై మాటామంతీ నామినేటెడ్ నియామకాలు వేగవంతం లడ్డూపై మండలిలో వైసీపీ కుయుక్తులను దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయం

Continue Read