ఈ ఏడాది చివరికి 10 లక్షల పైగా గృహ ప్రవేశాలు నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఉచితం రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయాభివృద్ధికి ఐదు సూత్రాల అమలు లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన గత ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం నష్టం ఏలూరులో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో సిటీ ఏర్పాటు వ్యవసాయ బడ్జెట్పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Continue Read
వంశధార నుంచి పెన్నా వరకూ నదులను అనుసంధానించాలి పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుతో మేలు కాళేశ్వరం కట్టినా మేం అభ్యంతరం చెప్పలేదు గోదావరిలో వృధా జలాలు వినియోగంలోకి తెస్తాం నదుల అనుసంధానంతో తెలుగుతల్లికి జలహారతి పడతా తాగు, సాగు నీటి సరఫరా లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగునీటి రంగంపై శాసనసభలో సీఎం చంద్రబాబు
Continue Read
చుక్కపాలు సేకరించని సంస్థలకు నెయ్యి టెండర్లు కల్తీ నెయ్యి.. వ్యవస్థీకృత సిండికేట్ నేరమే రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారీ జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీడీబీ నివేదిక దాని ఆధారంగానే నేను, పవన్ మాట్లాడాం 2022లోనే కల్తీ వెలుగులోకి
Continue Read
రాజమండ్రిలో అనూరియా వ్యాధి విజృంభణ పాలు నిల్వ ఉండేలా రసాయనాల వాడకం మోతాదు మించి విషతుల్యం..కిడ్నీ సమస్యలు ఇప్పటికే ఐదుగురి మృతి మరో 13 మంది పరిస్థితి విషమం అధికారులు అప్రమత్తం.. చౌడేశ్వరినగర్ంలో ఇంటింటి సర్వే పోలీసుల అదుపులో పాల వ్యాపారి
Continue Read
అరగంట ముందే పరీక్షా కేంద్రానికి! రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలు పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు
Continue Read
గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా భారత్ నెట్తో ఒప్పందం 13,426 గ్రామాల్లో అమలు రాష్ట్రంలో 'వన్ ఫ్యామిలీ - వన్ ఏఐ ఎక్స్పర్ట్' విధానం ఏఐతో ఉద్యోగాల కల్పనకు యువతలో నైపుణ్యాలు కేంద్ర సాయంతో ఫైబర్నెట్ కనెక్షన్లు పెంచుతాం సీఎం చంద్రబాబు వెల్లడి
Continue Read
రాష్ట్రంలో అభివృద్ధి పరుగు : సీఎం గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి ప్రజారాజధాని అమరావతినీ పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తాం కేంద్ర, రాష్ట్రాలు చేసే మంచిని గ్రామీణ డాక్ సేవకులే జనంలోకి తీసుకెళ్లాలి తపాలా సేవలకు సాటి లేదు గుంటూరు సమ్మేళనంలో సీఎం చంద్రబాబు
Continue Read
భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ పై చర్చిస్తారు కంప్యూటింగ్ పరకరాలకు క్వాంటం ఎకోసిస్టమ్ కు రూపకల్పన డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా దృష్టి స్పేస్, డ్రోన్, ఎలక్ట్రాన్రిక్స్, మెడ్క్ పార్క్ లాంటి పారిశ్రామిక క్లస్టర్లు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు నాయుడు పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
Continue Read