అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఆసరగా నిలిచారు.. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న పవన్ కల్యాణ్.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
Continue Read
అమరావతిపై చట్టం చేయండి.. తక్షణం చర్యలు తీసుకోండి ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు 50 శాతం రాయితీకి ఖాళీ రీఫర్ కంటైనర్లు కావాలి ఉత్తర-దక్షిణ భారత్లను కలిపే ప్రైట్ కారిడార్లు నిర్మించాలి మా రాష్ట్రంలోనూ మఖానా డెవలప్మెంట్ బోర్డు కావాలి పూర్వోదయ సహా, కేంద్ర ప్రాయోజిత నిధులివ్వండి రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సహకారం కోరుతూ వినతులు అమిత్ షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు
Continue Read
స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు సాధించాలి క్వాంటమ్ కంప్యూటర్లు ఎగుమతి చేసే స్థాయికి ఏపీ జిల్లాస్థాయిలో కలెక్టర్లు, మంత్రులు సమన్వయంతో సాగాలి వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు... అధికారులదే బాధ్యత అని హెచ్చరిక క్షేత్రస్థాయిలో పర్యటించి పాలన అమలును పరిశీలించాలని మంత్రులకు సూచన గత ప్రభుత్వ అప్పుల వల్ల అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని వెల్లడి అధికారులు, కార్యదర్శులు, మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రభుత్వ పథకాలను అట్ట
Continue Read
దేవరపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
Continue Read
కల్తీ నెయ్యి వినియోగంపై ఏకసభ్య కమిషన్ వైకాపా పాలనలో ఓ పథకం ప్రకారం దాడి శ్రీవారికి అపచారం అంటగట్టే కుట్రలు తప్పుచేసిన వైకాపా ఎదురుదాడికి దిగుతోంది కనీస పశ్చాత్తాపం లేకుండా విమర్శలు అన్ని వివరాలను కమిటీ ముందుంచుతాం దేవుడి పవిత్రతను దెబ్బతీయాలనుకున్న వారిని వదలబోం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేది
Continue Read
వైసీపీ హయాంలో వరుసబెట్టి హిందుత్వ పై దాడులు ఆలయాలు ధ్వంసం... రథం దగ్ధం.. ఆభరణాల చోరీ సిట్ నివేదికలో వైసీపీకి ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Continue Read
బలహీనవర్గాల ప్రజలను సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు -ఆదరణ - 3 ద్వారా కులవృత్తులకు ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు రూ.60 కోట్ల సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం బీసీ హాస్టళ్లలో మార్చిలోగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం ఆరు జ్యోతిరావు పూలే స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అమరావతి: వెనుకబడిన వర్గాలను (బీసీ) కేవలం సంక్షేమ లబ్దిదారులుగా పరిమితం చేయకుండా, వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా (మైక్రో ఎంట్రప్
Continue Read
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ వైకాపా కుట్ర రాజకీయాలను తిప్పికొట్టడంపై దృష్టి తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ అంబటి-జోగి వ్యవహారంలో కులం కార్డుతో చిచ్చుకు యత్నం వైసీపీ ట్రాప్ లో పడకూడదు.. అప్రమత్తంగా అడుగులేద్దాం కీలక భేటీలో సీఎం -డిప్యూటీ సీఎం వ్యూహరచన
Continue Read