logo
ఒంటరిగా సాగిపోతున్న పెంగ్విన్.. మనకో నీతి పాఠం!
ట్రెండింగ్ న్యూస్

ఒంటరిగా సాగిపోతున్న పెంగ్విన్.. మనకో నీతి పాఠం!

చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక.. తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనుక.. ఈ పాట గుర్తుంది కదా.. ఒకప్పటి హిట్ సాంగ్.. ఇప్పుడు ఇదే పాటను సోషల్ మీడియాలో ఓ పెంగ్విన్ అందరినీ వదిలి ఎటేపు నీ నడక.. తెలిసీ మృత్యువు కోసం ఏమిటి నీ నడక అంటూ పాడుకుంటున్నారు. ఏమిటి? ఎదో తెలుగు పాటకి లింక్ పెట్టి పెంగ్విన్.. అని ఏదేదో చెబుతున్నారు అనుకుంటున్నారా? ఒక పెంగ్విన్ అంటార్కిటికా కొండల్లో ఒంటరిగా చేస్తున్న ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఆ పెంగ్విన్ కథ మీకు చెప్పాలనే ఈ పాటను గుర్తు చేశాం.

Continue Read
చిత్ర పరిశ్రమకు వచ్చే వారిని ప్రోత్సహించాలి...ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అంటూ ఏదీ లేదు
సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమకు వచ్చే వారిని ప్రోత్సహించాలి...ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అంటూ ఏదీ లేదు

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పనిచేస్తానని ఏ ఆడబిడ్డ, మగబిడ్డ అయినా అంటే వారిని ప్రోత్సహించి పంపాలని, తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పదని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. జీవితాంతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉ ంటానని తెలిపారు. ఆయన కీలక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మన శంకరవరప్రసాదారు' భారీ విజయాన్ని అందుకుని రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడారు. మళ్లీ విజయోత్సవాలను జరుపుకొనే వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత దర్శకుడు అనిల్ రావిపూడి

Continue Read
తుదిదశకు డ్రాగన్ షూటింగ్...జూన్ 25న విడుదల చేసేలా ప్లాన్.
సినిమా వార్తలు

తుదిదశకు డ్రాగన్ షూటింగ్...జూన్ 25న విడుదల చేసేలా ప్లాన్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియన్ సినిమా పై తాజాగా క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. వర్కింగ్ టైటిల్: డ్రాగన్ పేరుతో ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్ తో నైట్ షూటింగ్ నిర్వహించారని టాక్. తదుపరి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున

Continue Read
అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు
జాతీయ వార్తలు

అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్లెర్ లేయెన్ దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది.

Continue Read
స్పిరిట్.. సందీప్ రెబల్ ప్లానింగ్
సినిమా వార్తలు

స్పిరిట్.. సందీప్ రెబల్ ప్లానింగ్

పాన్ ఇండియా వైడ్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు సందీప్ వంగ. యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన అతను నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా విషయంలో ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ప్రభాస్ లాంటి కటౌట్ తో సందీప్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సోషల్ మీడియా షేక్ అయ్యేలా చేశాడు. సినిమా కూడా 2027 మార్చి రిలీజ్ కి ప్లాన్ చేయగా దానికి తగినట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ వంగ స్పిరిట్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఫ్యా

Continue Read
టాలీవుడ్ టాప్ రీజినల్ గ్రాసర్స్లో 'మన శంకరవరప్రసాద్ గారు'
సినిమా వార్తలు

టాలీవుడ్ టాప్ రీజినల్ గ్రాసర్స్లో 'మన శంకరవరప్రసాద్ గారు'

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త రికార్డు నమోదైనట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో.. కేవలం రీజినల్ మార్కెట్ (హిందీలో రిలీజ్ కాకుండా) మీదనే ఫోకస్ పెట్టి భారీ వసూళ్లు రాబట్టడం ఒక సవాల్. అలాంటి ఛాలెంజ్ లో మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. కేవలం తెలుగు వెర్షన్ తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే మెగాస్టార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉ ందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా రీజినల్ పరంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన

Continue Read
అందరి చూపూ మన వైపే
జాతీయ వార్తలు

అందరి చూపూ మన వైపే

స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేద్దాం నాణ్యమైన ఉత్పత్తుల కోసం భారత్ వైపు ప్రపంచం చూపు మన వస్తువులు గ్లోబల్ మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి ఏదైనా కొనేటప్పుడు భారత్లో తయారైందా అని అడగండి మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయా లని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసార మైన మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్లో ప్రసంగిస్తూ చూస్తున్నా రా మిత్రులారా... ఇండియాలో తయారైన వస్తువులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతు న్నాయి. మన దేశ

Continue Read
సూర్యప్రభ వాహనంపై... శ్రీమన్నారాయణ స్వామి.
ట్రెండింగ్ న్యూస్

సూర్యప్రభ వాహనంపై... శ్రీమన్నారాయణ స్వామి.

రథసప్తమి విశిష్టత ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ప్రతి ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రథ సప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాము!!... భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు, మన సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది, దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై

Continue Read