logo
రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు
ఏపీ వార్తలు

రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు

2027 నాటికి బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణమే ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ పనులు పూర్తి లక్ష్యం ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధాన

Continue Read
క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
ఏపీ వార్తలు

క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చే

Continue Read
ఎవరి కోసం మళ్లీ పాదయాత్ర?
ఏపీ వార్తలు

ఎవరి కోసం మళ్లీ పాదయాత్ర?

గతంలో అధికారం ఇస్తే ఏం చేశావు రుషికొండను బోడిగుండు చేశావు మద్యం నిషేధం పేరుతో ఏరులై పారించావ్ వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటనపై మండిపడ్డ షర్మిల విజయవాడ : జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు... అధికారం కోసమే కదా అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే.. జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ

Continue Read
పెళ్లి చూపుల నుంచి నేటి వరకు ఒత్తిడి తట్టుకుంటూనే ఉన్నా: తరుణ్ భాస్కర్
సినిమా వార్తలు

పెళ్లి చూపుల నుంచి నేటి వరకు ఒత్తిడి తట్టుకుంటూనే ఉన్నా: తరుణ్ భాస్కర్

తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నవారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. తన ప్రత్యేక కథా శైలి, వినూత్న ప్రయత్నాలతో ఆయనను 'స్టోరీ మేకర్'గా గుర్తిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఓం శాంతి శాంతి శాంతిః' జనవరి 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మీడియాతో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. తరుణ్ తన కెరీర్ మొదటి సినిమాగా వచ్చిన 'పెళ్లి చూపులు' విజయాన్ని గుర్తు చేసుకుంటూ, 'ఆ విజయం నా కోసం ఎక్కువ ఒత్తిడిని తెచ్చింది' అని చెప్పారు. ఆ సమయంలో ఆయనకు ఎదురైన భయాలు,

Continue Read
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్, లోకేష్ మూవీ
సినిమా వార్తలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్, లోకేష్ మూవీ

అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఎఎ23గా ఇది ప్రచారంలో ఉ ంది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ సినిమా అప్పుడే సోషల్ మీడియాలో రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ థీమ్ సాంగ్ విడుదల చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా ఈ థీమ్ సాంగ్పై ఇన్స్టాలో 3,55,000 రీల్స్ క్రియేట్ అయ్యాయి. కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతోన్న 'ఎనిబిసనీటబీఇ ఓ'బ'-బి వీడియోకు ఈ సాంగ్ను ఉపయోగిస్తున్నారు. దీంతో 13 రోజు

Continue Read
అక్కకు తమ్ముడు రామ్ చరణ్ గిఫ్ట్
సినిమా వార్తలు

అక్కకు తమ్ముడు రామ్ చరణ్ గిఫ్ట్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు', సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రీజినల్ ఇండస్ట్రీలో హిట్గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. చాలా కాలం తర్వాత చిరంజీవిని ఫుల్ ఫామ్లో చూసిన అభిమానులు ఈ సినిమాను పండగలా సెలబ్రేట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించగా, ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Continue Read
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్డేట్
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Continue Read
పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ముమ్మాటికీ నిజం...మెగాస్టార్ వ్యాఖ్యలతో విభేదించిన గాయని చిన్మయి శ్రీపాద
సినిమా వార్తలు

పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ముమ్మాటికీ నిజం...మెగాస్టార్ వ్యాఖ్యలతో విభేదించిన గాయని చిన్మయి శ్రీపాద

చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్లంటివి ఉండవని చిరంజీవి చేసిన కామెంట్స్తో గాయని చన్మయి శ్రీపాద విభేదించారు. ఇవి లేకుండా సినీ పరిశ్రమ లేదని ఖరాఖండిగా చెప్పారు. సినిమాలో అవకాశం కావాటంలే.. లొంగిపోవాలన్నది నిజమని చెప్పారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె అన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీలో నిబద్ధత అనే పదానికి పూర్తి భిన్నమైన అర్థం ఉందని తన పోస్ట్లో రాసుకొచ్చారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉంది. కమిట్మెంట్ ఇవ్వకపోతే కొత్త వారికి అవ

Continue Read