డ్రోన్, సీసీటీవీ, శాటిలైట్ డేటాను సమీకృతం చేయాలి సమస్యలపై అవగాహన కోసం క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే.. బాణసంచా పరిశ్రమల్లో పేలుళ్లు జరక్కుండా చూడాలి శివకాశీ తరహాలో రక్షణ చర్యలను ఇక్కడా చేపట్టాలి
Continue Read
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిలుస్తారు అంటూ వారి అభిమానులు ఎX=న్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. వీరి పెళ్లికి ముందు వరకు అన్ని విషయాలను చాలా సీక్రెట్గా ఉంచుతూ వచ్చిన వీరు పెళ్లి తర్వాత అంతా ఓపెన్ అయ్యారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా అందంగా కనిపించారని, ఇద్దరూ పెళ్లి కలతో కలకలలాడుతున్నారు అంటూ తెగ కామెంట్స్ వచ్చాయి. పెళ్లి తర్వాత రెండు మూడు రోజులు హడావిడి ఉండటం చాలా కామన్ విషయం కానీ పెళ్
Continue Read
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది'కి సంబంధించి కీలక అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బింగ్ పనులను రామ్ చరణ్ తాజాగా ప్రారంభించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటిస్తున్న సోలో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు బుచ్చిబాబుతో సరదాగా గడుపుతున్న బిహైండ్ ది సీన్స్' (బీటీఎస్) వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈ వీడియ
Continue Read
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాల క్వీన్ కంగనా రనౌత్ మరోసారి తన పాత శత్రువులపై విరుచుకువడ్డారు. హిందీ చిత్ర పరిశ్రమలో -నెపోటిజం మాఫియా-గా అభివర్ణించే కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాలపై తీవ్రంగా విరుచుకుపడుతూనే, తన స్నేహితుడు అని చెప్పుకునే అనురాగ్ కశ్యప్ ని టార్గెట్ చేయడం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఆ ముగ్గురిపై కంగన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా మారాయి. గతంలో తన శత్రువులపై విమర్శల దాడులు కొనసాగించిన క్వీన్ ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Continue Read
రక్షణ, ఐఆర్ జీసీ, ఎయిర్ఫోర్స్, ఇంటెలిజెన్స్ కార్యాలయాల ధ్వంసం 9 ఇరాన్ యుద్ధనౌకలు, నేవీ హెడ్క్వార్టర్పై దాడి టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ బాంబులు రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి వందల సంఖ్యలో సైనికులు, భద్రతా సిబ్బంది కూడా.. పాఠశాలపై క్షిపణి దాడిలో 165కు చేరిన మృతులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్ ఇజ్రాయెల్లో 9 మంది.. గల్ఫ్ దేశాల్లో ఆరుగురి మృతి ముగ్గురు అమెరికా సైనికులూ.. ఐదుగురి పరిస్థితి విషమం టెహ్
Continue Read
తిరుపతి : ప్రజలకు న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలని.. అదే సమయంలో న్యాయం త్వరగా అందాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. ఆదివారం తిరుపతిలోని దామినీడులో ప్రభుత్వం కేటాయించిన 14.5 ఎకరాల్లో రూ.115కోట్ల అంచనా వ్యయంతో 16 కోర్టు కార్యాలయాలతో కూడిన ఆరంతస్తుల భవన సముదాయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం తిరుపతి బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. భవన సదుపాయాలు, ఇతర ఆధునిక మౌలిక వసతుల కల్పన అనేది దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్
Continue Read
భారత డీఎన్ఏలోనే మధ్యవర్తిత్వం! నాడు శ్రీకృష్ణుడు మధ్యవరి: జస్టిస్ సూర్యకాంత్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ప్రక్రియ మధ్యవర్తిత్వానికి అమరావతి పెద్ద ఉదాహరణ న్యాయవ్యవస్థ కూడా దానిని ప్రోత్సహించాలి మలేసియాలో బాగా వినియోగిస్తున్నారు ప్రతి సమస్యకూ కోర్టుకెళ్లడం పరిష్కారం కాదు విజయవాడలో మీడియేషన్ సదస్సులో సీజేఐ రాజధానిలోని జస్టిస్ సిటీలో జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ వర్సిటీ వీటికి భూములివ్వడానికి సిద్ధం: ముఖ్యమంత్రి
Continue Read
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా దంపతులు భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. హైదరాబాద్లో మార్చి 4న నిర్వహించనున్న తమ వివాహ విందుకు ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రధానితో కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Continue Read