టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'బొమ్మరిల్లు' సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సురేఖా వాణి ఇప్పుడు తెరపై తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉ టున్నారు. ఇదిలా ఉండగా ఆమె కుమార్తె సుప్రీత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ 'అమరావతికి ఆహ్వానం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 13న విడుదల కానుండగా ప్రమోషన్లలో భాగంగ
Continue Read
స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు సాధించాలి క్వాంటమ్ కంప్యూటర్లు ఎగుమతి చేసే స్థాయికి ఏపీ జిల్లాస్థాయిలో కలెక్టర్లు, మంత్రులు సమన్వయంతో సాగాలి వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు... అధికారులదే బాధ్యత అని హెచ్చరిక క్షేత్రస్థాయిలో పర్యటించి పాలన అమలును పరిశీలించాలని మంత్రులకు సూచన గత ప్రభుత్వ అప్పుల వల్ల అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని వెల్లడి అధికారులు, కార్యదర్శులు, మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రభుత్వ పథకాలను అట్ట
Continue Read
హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రతిభకు తగ్గ అవకాశాలు అందుకోవడంలో వెనుకబడుతోంది. చిన్న సినిమాతో నటిగా ప్రయాణం మొదలు పెట్టిన అమ్మడు అనతి కాలంలో స్టార్ హీరోలకు ప్రమోట్ అయినా? ఇంకా ఆస్టార్ లీగ్ లో మాత్రం చేరలేదు.
Continue Read
లైట్స్, కెమెరాలు, చప్పట్లు, ఎంతో మంది అభిమానులు.. సినీ సెలబ్రిటీ అంటే ఎవరికైనా మొదట ఇదే గుర్తొస్తుంది కానీ వాళ్లు ఆ స్థాయికి రావడానికి పడే కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొన్న నమస్యలు ఇవేవీ కనిపించవు. ఇండస్ట్రీకి రాకముందు, రీల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ లో ఒక్కొక్కరు ఒక్కో సమస్యను ఎదుర్కొని ఉంటే, కొంతమందికి తమలో తమకే ఒక సమస్య ఉ ంటుంది. టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి సినీ రంగంలోకి వచ్చిన భామ మృణాల్ ఠాకూర్ జర్నీ కూడా అలాంటిదే.
Continue Read
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కు అసలైన పండుగ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. పెద్ద హీరోల సినిమాలు, ఫ్యామిలీ స్టోరీలకు కలిసొచ్చే సమయం ఇదే. అయితే ప్రతి ఏడాది లాగానే 2027 సంక్రాంతికి కూడా భారీ చిత్రాల సందడి ఉండబోతోందనే ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
Continue Read
దేవరపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
Continue Read
కల్తీ నెయ్యి వినియోగంపై ఏకసభ్య కమిషన్ వైకాపా పాలనలో ఓ పథకం ప్రకారం దాడి శ్రీవారికి అపచారం అంటగట్టే కుట్రలు తప్పుచేసిన వైకాపా ఎదురుదాడికి దిగుతోంది కనీస పశ్చాత్తాపం లేకుండా విమర్శలు అన్ని వివరాలను కమిటీ ముందుంచుతాం దేవుడి పవిత్రతను దెబ్బతీయాలనుకున్న వారిని వదలబోం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేది
Continue Read
వైసీపీ హయాంలో వరుసబెట్టి హిందుత్వ పై దాడులు ఆలయాలు ధ్వంసం... రథం దగ్ధం.. ఆభరణాల చోరీ సిట్ నివేదికలో వైసీపీకి ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Continue Read