క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు సంబంధించి రెండో దశ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది.
Continue Read
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన సీజన్ ప్రారంభానికి ముందు జరిగే అట్టహాసమైన ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ ఈసారి రద్దు చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మందికి నివాళిగా ఈ సున్నితమైన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.
Continue Read
విశాఖపట్నం: భారత్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా నిప్పన్ పెయింట్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఐపీఎల్ 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పంజాబ్ కింగ్స్ జెర్సీపై నిప్పన్ లోగో మెరవనుంది. అభిమానులను ఉత్సాహపరిచేందుకు 'బ్లాబర్ షేర్' అనే సరికొత్త మాస్కట్ను కూడా ఆవిష్కరించింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమ్ స్టార్ క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్ ఈ కొత్త జెర్సీని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిప్పన్ పెయింట్ (ఇండియా) గ్రూప్ మేనేజింగ్ డై
Continue Read
భారత యువ ఓపెనర్ పృథ్వీ షా తన ఐపీఎల్ ప్రస్థానం మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జట్టు శిక్షణా శిబిరంలో అతడు ఇవాళ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన పునరాగమనంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షాను, ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపకపోవ
Continue Read
టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై వస్తున్న కొన్ని వార్తలను నవ్వుతూ కొట్టిపారేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో లండన్ వెళ్లేందుకు తాను చార్టర్డ్ విమానం అడిగినట్లు వచ్చిన ప్రచారాన్ని “ఫేక్ న్యూస్" అని తేల్చేశాడు. వివరాల్లోకి వెళితే, 'వరల్డ్న్లాస్ట్24 అవర్స్' అనే ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కోహ్లి గురించి ఒక పోస్ట్ చేశారు. దాని ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్ల మధ్య మూడు రోజుల కంటే ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు లండన్ వెళ్లి రావడానికి కోహ్లి ఆర్సీబీ యాజమాన్యాన్న
Continue Read
కీలక పేసర్లు టోర్నీ నుంచి ఔట్ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే, ఈ సీజన్ ప్రారంభానికి ముందు పలువురు ఆటగాళ్లు గాయాల బారినపడటంతో పలు ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు స్టార్ ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో తమ కీలక ఆటగాళ్లపై పని భారం (వర్క్స్డ్) తగ్గించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ
Continue Read
వన్డే ప్రపంచకప్ 2027 టోర్నమెంట్కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, బీసీసీఐ ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం సుమారు 20 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను సెలక్టర్లు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ (రా=ఎ) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్నెస్పై స్పష్టత లేకపోవడంతో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది.
Continue Read