logo
ఇషాన్ కిషన్ విశ్వరూపం
క్రీడా వార్తలు

ఇషాన్ కిషన్ విశ్వరూపం

ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోరు దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ వరుగుల వరద కెప్టెన్ ఇషాన్ కిషన్ 270 పరుగులతో అద్భుత డబుల్ సెంచరీ కుమార్ కుశాగ్ర కూడా శతకంతో రాణింపు రెండో ఇన్నింగ్స్ లో 708 వరుగుల భారీ స్కోరు నమోదు సౌత్ జోన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఈస్ట్ జోన్

Continue Read
సాత్విక్-చిరాగ్ సంచలనం
క్రీడా వార్తలు

సాత్విక్-చిరాగ్ సంచలనం

చైనా మాస్టర్స్ టైటిల్ సొంతం

Continue Read
షమీకి ఇంకా భవిష్యత్తు ఉంది.. తలుపులు మూయొద్దు: మాజీ కోచ్
క్రీడా వార్తలు

షమీకి ఇంకా భవిష్యత్తు ఉంది.. తలుపులు మూయొద్దు: మాజీ కోచ్

టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 36 ఏళ్ల షమీ, ఏడాదికి పైగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చివరిసారిగా ఆడిన అతను, గాయాల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతుండటంతో షమీ కెరీర్ ముగిసినట్లేనని చాలామంది భావిస్తున్నారు. అయితే, టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.

Continue Read
వైభవ్ సూర్యవంశీపై తిలక్ వర్మ స్లెడ్జింగ్
క్రీడా వార్తలు

వైభవ్ సూర్యవంశీపై తిలక్ వర్మ స్లెడ్జింగ్

అర్ధశతకం చేజార్చుకున్న యువ సంచలనం.. ఫ్యాన్స్ ఫైర్

Continue Read
భారత్ చేతిలో ఘోర ఓటమి.. అయినా మేమే బెస్ట్: పాక్ కోచ్ వహాబ్ రియాజ్
క్రీడా వార్తలు

భారత్ చేతిలో ఘోర ఓటమి.. అయినా మేమే బెస్ట్: పాక్ కోచ్ వహాబ్ రియాజ్

మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా తొలుత నిన్న భారత్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఈ ఓటమి తర్వాత పాక్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాలను విస్తుపోయేలా చేశాయి. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ, ఈ టోర్నీలో తమ జట్టే అత్యుత్తమమైనదని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి కేవలం 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ, షావల్ జుల్ఫికర్ మినహా మరే బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలే

Continue Read
పాక్ తో మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు
క్రీడా వార్తలు

పాక్ తో మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల క్రికెట్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని.. 150 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు సారథ్యం వహించిన మొట్టమొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. తన ఈ చారిత్రక మైలురాయిని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై చిరస్మరణీయ విజయంతో నమోదు చేయడం విశేషం.

Continue Read
దులీప్ ట్రోఫీ ఫైనల్ కు సిరాజ్, పడిక్కల్
క్రీడా వార్తలు

దులీప్ ట్రోఫీ ఫైనల్ కు సిరాజ్, పడిక్కల్

సౌత్ జోన్ జట్టులో చోటు దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరుకు భారత స్టార్ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 6 నుంచి ఈస్ట్ జోన్తో జరగనున్న ఫైనల్ కోసం సౌత్ జోన్ జట్టులో వీరిద్దరికీ చోటు దక్కింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లోనూ ఇద్దరూ భారత్ తరఫున ఆడారు. ఈ సిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకుంది. శ్రీలంక సిరీస్లో పడిక్కల్ అద్భుతంగా రాణించాడు. మూడు ఇన్నింగ్స్ ల్లో 328 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు సిరాజ్ రెండ

Continue Read
డబ్ల్యూఏపీఎల్ షెడ్యూల్ విడుదల
క్రీడా వార్తలు

డబ్ల్యూఏపీఎల్ షెడ్యూల్ విడుదల

ఈ నెల 19న తొలి మ్యాచ్.. 27న ఫైనల్ మంగళగిరి వేదికగా డే, నైట్ మ్యాచ్లు.. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్

Continue Read