logo
జపాన్ ఓపెన్‌ విజేత పీవీ సింధు
క్రీడా వార్తలు

జపాన్ ఓపెన్‌ విజేత పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు మరోసారి అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని ఎగురవేశారు. టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో సింధు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, ఫైనల్ పోరులో తన అసాధారణ ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసి లభించిన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డును నెలకొల్పింది. టోర్నీ మొ

Continue Read
లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు
క్రీడా వార్తలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు

లండన్లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 142 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో జరిగిన మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్పై 270 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (4/42) అద్భుత బౌ లింగ్తో చెలరేగగా, దీప్తి శర్మ (2/56) ఆమెకు చక్కటి సహకారం అందించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 186 పరుగులకే కుప్పకూలింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు క్రికెట్ మక్కాలో చిరస్మరణీయ విజయా

Continue Read
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు
క్రీడా వార్తలు

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు

జింబాబ్వే పర్యటన కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీ20 జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఈ జట్టులో నలుగురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా చోటు కల్పించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే, వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ సిమ్రన్ సింగ్, పేసర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మ తొలిసారిగా భారత జట్టులోకి వచ్చారు. మరోవైపు, గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా జట్టులోకి పునరాగమనం చేశారు. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని కూడా జింబాబ్వే టూర్ కు ఎంపిక

Continue Read
వర్షార్పణం
క్రీడా వార్తలు

వర్షార్పణం

భారత్-ఇంగ్లండ్ తొలి టీ20 చెస్టర్ లీ స్ట్రీట్: భారత్-ఇంగ్లండ్ తొలి టీ20ని వరుణుడు అడ్డుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధ వారం ఇక్కడ జరిగిన మొదటి టీ20లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనం తరం భారీ వర్షం కురిసింది. ఆపై ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తూ దీస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు అభిషేక్ శర్మ (24 బంతుల్లో బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ లతో 59) ధనాధన్ ఇన్నిం గ్స్ అదరగొట్టగా, కెప్టెన్ శ్రేయాన్ అయ్యర్ (మీ బంతుల్లో 6 పోరు, సిక్ (68) హాప్ సెంచరీతో ఆకటు కున్నాడు.

Continue Read
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్
క్రీడా వార్తలు

లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్

అర్హత ప్రక్రియ ఖరారు.. పురుషులు, మహిళలకు వేర్వేరు నిబంధనలు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో కి క్రికెట్ పునరాగమనం లాస్ ఏంజిల్స్ 2028 క్రీడలకు అర్హత ప్రక్రియను ఖరారు చేసిన ఐఓసీ పురుషులు, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు.. టీ20 ఫార్మాట్లో పోటీ పురుషులకు ర్యాంకుల ఆధారంగా, మహిళలకు వరల్డ్ కప్ ప్రదర్శనతో అర్హత ఆతిథ్య దేశంగా అమెరికాకు నేరుగా ప్రవేశం.. కానీ ఓ షరతు!

Continue Read
భారత్ కథ ముగిసింది
క్రీడా వార్తలు

భారత్ కథ ముగిసింది

మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన అర్ధశతకంతో రాణించినా, ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎల్లీస్ పెర్రీ, యాష్లే గార్డ్నర్ అసాధారణ భాగస్వామ్యంతో భారత్ ఆశలను గల్లంతు చేశారు.

Continue Read
క్లీన్ స్వీప్ చేసిన ఐర్లాండ్
క్రీడా వార్తలు

క్లీన్ స్వీప్ చేసిన ఐర్లాండ్

పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్కు అనూహ్య పరాభవం ఎదురైంది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉ త్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో గెలిచి, రెండు మ్యాచ్ల సిరీస్ ను 2-0తో క్లీన్స్వీవ్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఓటమితో టీమిండియా 16 సిరీస్ల విజయాల జైత్రయాత్రకు తెరపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

Continue Read
15 మందితో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 స్క్వాడ్
క్రీడా వార్తలు

15 మందితో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 స్క్వాడ్

వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా టీమిండియా నూ ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. త్వరలో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టును పరిశీలిస్తే.. రాబోయే ప్రపంచకప్లో భారత్ తరపున బరిలోకి దిగే 15 మంది ఆటగాళ్లు ఎవరనేదానిపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంగ్లాండ్ పర్యటన కోసం బలిష్టమైన వన్డే జట్టును ప్రకటించింది.

Continue Read