logo
భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు.
క్రీడా వార్తలు

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఇండోర్ చేరుకుంది. సిరీస్ 1-1 తో సమానంగా ఉండటంతో, గెలుపు గుర్రం ఎక్కాలనే కసితో ఆటగాళ్లు ఉ న్నారు. అయితే మైదానంలో చెమటోడ్చడమే కాకుండా, దైవబలం కోసం టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇండోర్కు అతి సమీపంలో ఉన్న ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్ శనివారం తెల్లవారుజామున సందర్శించుకున్నారు. భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు ఆధ్యాత్మిక ధోరణి బాగా కనిపిస్తోంది. కీలకమ

Continue Read
చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు గ్రీన్ సిగ్నల్...కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కీలక ప్రకటన.
క్రీడా వార్తలు

చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు గ్రీన్ సిగ్నల్...కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కీలక ప్రకటన.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్?కు కిక్కిచ్చే న్యూస్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంటర్నేషనల్, ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ బోర్డుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం ప్రకటించింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు సూచించిన నిర్దిష్ట నిబంధనలు, షరతులకు అనుగుణంగానే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ ఉంటుందని తెలిపింది.

Continue Read
రోహిత్ ను తప్పించడానికి అతనే కారణం...భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.
క్రీడా వార్తలు

రోహిత్ ను తప్పించడానికి అతనే కారణం...భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.

ఢిల్లీ: గతేడాది ఆస్ట్రేలియా టూరుకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్గా తప్పించి గిలక్కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. రోహిత్పై వేటు వేయడం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆరోపించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో తివారీ మాట్లాడుతూ.. రోహిత్ను తప్పించాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను గంభీర్ ప్రేరేపించి ఉండొచ్చన్నాడు. 'రోహిత్ను తప్పించడానికి బలమైన కారణం ఏంటో నాకు తెలియదు.

Continue Read
అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం... రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు.
క్రీడా వార్తలు

అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం... రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు.

ఢిల్లీ: భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్, తెలుగు తేజం దీపికకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఆహ్వానించారు. శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండల పరిధిలోని తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపిక, అంధత్వాన్ని జయించి క్రికెట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల జరిగిన మహిళా అంధుల టీ-20 ప్రపంచకప్ లో భారత జట్టును అద్భుతంగా నడిపించి, భారత్ను విజేతగా నిలబెట్టడంలో ఆమె కీలక పాత

Continue Read
బంగ్లాదేశ్ కు ఐసీసీ బృందం
క్రీడా వార్తలు

బంగ్లాదేశ్ కు ఐసీసీ బృందం

వరల్డ్ కప్ మ్యాచ్ ల అనిశ్చితి కి తెరపడేనా? ఢిల్లీ, జనవరి 16 టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను భారత్ నుంచి తలరించాలనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) బెట్టు వీడడం లేదు. ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరినా బంగ్లా బోర్డు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు ఐసీసీ స్వయంగా రంగంలోకి దిగనున్నది. చివరి ప్రయత్నింగా ఇద్దరు సీనియర్ ప్రతినిధులను బంగ్లా దేశ్ బోర్డు సభ్యులతో చర్చించేందుకు పంపించన

Continue Read
ప్రపంచ కప్ స్వ్కాడ్లో రోహిత్, కోహ్లిలకు చోటు
క్రీడా వార్తలు

ప్రపంచ కప్ స్వ్కాడ్లో రోహిత్, కోహ్లిలకు చోటు

భారత క్రికెట్ అభిమానులకు ఒక తీపి కబురు. టీమ్ ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల భవిష్యత్తుపై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. 2027 లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్లో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటారా లేదా అన్న సందేహాలపై టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ సితార్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్కోట్లో న్యూజిలాండ్ జరగనున్న రెండో వన్డేకు ముందు ఆయన మీడియాలో మాట్లాడుతూ, రోహిత్-కోహ్లిలు 2027 వరల్డ్ కప్ రోడ్మ్యాప్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. "రోహిత్ శర్మ, విరాట్ క

Continue Read
భారత్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడబోము... మరోసారి స్పష్టం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.
క్రీడా వార్తలు

భారత్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడబోము... మరోసారి స్పష్టం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.

వచ్చే నెల భారత్లో జరిగే టీ-20 ప్రపంచ కప్పులో పాల్గొనడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైఖరి మారడం లేదు. భారత్లో మ్యాచ్లు ఆడబోమని మరోసారి తేల్చిచెప్పింది. ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. తాము ఆడే మ్యాచ్లను మరో దేశానికి తరలించాలన్న డిమాండ్ను పునఃపరిశీలించాలని బంగ్లాదేశ్ను ఐసీసీ కోరింది. భద్రతాపరమైన ఆందోళనలను మరోసారి ప్రస్తావిస్తూ ఈ విషయంలో తమ వైఖరి మారదని ఐసీసీకి చెప్పినట్లు జడీ తెలిపింది. తమ ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. టోర్నమెంట్ షెడ్య

Continue Read
రెండో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు
క్రీడా వార్తలు

రెండో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు

రాజ్కోట్లో భారత్, న్యూజిలాండ్ల మధ్య నేడు జరగనున్న రెండో వన్డే మ్యాచ్ చాలా ప్రత్యేకం. మొదటి మ్యాచ్ గెలిచిన ఇండియా ఇప్పటికే సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు రెండో మ్యాచ్ కూడా గెలిస్తే, 3 మ్యాచ్ల సిరీస్లో 2-0తో తిరుగులేని గులేని ఆధిక్యాన్ని ఆధికా సాధిస్తుంది. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్ పటిష్టమైన, బ్యాలెన్స్డ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ను బరిలోకి దించాలని చూస్తోంది. అయితే, రెండో వన్డేకి

Continue Read