logo
Tirumala Srivari Seva: ఫిబ్రవరి నెల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ వచ్చింది
జాతీయ వార్తలు

Tirumala Srivari Seva: ఫిబ్రవరి నెల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ వచ్చింది

Tirumala Srivari Seva: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు ఫిబ్రవరి నెల కోటా విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది

Continue Read
TTD Board: టీటీడీలో ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు
జాతీయ వార్తలు

TTD Board: టీటీడీలో ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

TTD Board: టీటీడీ హెల్త్ విభాగంలో పోస్టులను భర్తీ చేయడానికి బోర్డు నిర్ణయించింది.

Continue Read
Vaikuntha Darshanam: వైకుంఠ ద్వార దర్శనం కోసం అపూర్వ స్పందన.. ఏకంగా 17 లక్షల మంది రిజిస్ట్రేషన్
జాతీయ వార్తలు

Vaikuntha Darshanam: వైకుంఠ ద్వార దర్శనం కోసం అపూర్వ స్పందన.. ఏకంగా 17 లక్షల మంది రిజిస్ట్రేషన్

Vaikuntha Darshanam: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి దర్శనం కోసం మూడు రోజులకు 17 లక్షలకు పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు

Continue Read
Tirumala Mukkoti Ekadashi: తిరుమలలో ముక్కోటి ఏకాదశి: వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డు స్థాయిలో స్పందన!
జాతీయ వార్తలు

Tirumala Mukkoti Ekadashi: తిరుమలలో ముక్కోటి ఏకాదశి: వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డు స్థాయిలో స్పందన!

Tirumala Mukkoti Ekadashi: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది

Continue Read
పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం
జాతీయ వార్తలు

పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం

Parakamani Case: పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలుకు సీఐడీ , ఏసీబీ డీజీలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది

Continue Read
ప్రపంచంలో మానవ వనరుల కొరత...అందుకు భారత్ వద్ద సమాధానం ఉంది.
జాతీయ వార్తలు

ప్రపంచంలో మానవ వనరుల కొరత...అందుకు భారత్ వద్ద సమాధానం ఉంది.

భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీలో చంద్రబాబు అమరావతి : ప్రపంచంలోని అనేక దేశాల్లో మానవ వనరుల కొరత ఉందని, ఆ కొరతకు భారత్ లో సమాధానం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్విట్జర్లాండ్లో అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం భేటీ అయ్యారు. ఏపీ పాలసీల గురించి వివరించి.. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని మృదుల్కుమార్ను కోరారు. మానవ వనరుల కొరత తీర్చేందుకు భారత్లో యువత సిద్ధంగా ఉందన్నారు.

Continue Read
అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు
జాతీయ వార్తలు

అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్లెర్ లేయెన్ దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది.

Continue Read
అందరి చూపూ మన వైపే
జాతీయ వార్తలు

అందరి చూపూ మన వైపే

స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేద్దాం నాణ్యమైన ఉత్పత్తుల కోసం భారత్ వైపు ప్రపంచం చూపు మన వస్తువులు గ్లోబల్ మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి ఏదైనా కొనేటప్పుడు భారత్లో తయారైందా అని అడగండి మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: స్వదేశీ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయా లని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రసార మైన మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్లో ప్రసంగిస్తూ చూస్తున్నా రా మిత్రులారా... ఇండియాలో తయారైన వస్తువులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతు న్నాయి. మన దేశ

Continue Read