ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణాలకు ఇక పండుగే! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలలో త్వరలో విమానాశ్రయాలు రానున్నాయి. అమరావతి-కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు నుండి విజయవాడకు కూడా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!
Continue Read
పాలనలో అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Continue Read
సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
Continue Read
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రికార్డులు సృష్టించింది . కార్యక్రమం అయిపోయిన తరువాత జనం యోగా మ్యాట్ల కోసం కొట్టుకోవడం ఇప్పుడు వైరల్ అయింది
Continue Read
అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి . సెక్రటేరియేట్ సహా పలు భవనాల నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం
Continue Read
విజయవాడ దుర్గమ్మ గుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది . దీంతో ఆదివారం అమ్మవారి దర్శనాల కోసం కొన్ని ఆంక్షలు విధించారు అధికారులు
Continue Read
ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించుకున్న దారిలో ఒకటి
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, అభివృద్ధి చేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు సిద్ధం అయింది.
Continue Read