దేవరపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
Continue Read
కల్తీ నెయ్యి వినియోగంపై ఏకసభ్య కమిషన్ వైకాపా పాలనలో ఓ పథకం ప్రకారం దాడి శ్రీవారికి అపచారం అంటగట్టే కుట్రలు తప్పుచేసిన వైకాపా ఎదురుదాడికి దిగుతోంది కనీస పశ్చాత్తాపం లేకుండా విమర్శలు అన్ని వివరాలను కమిటీ ముందుంచుతాం దేవుడి పవిత్రతను దెబ్బతీయాలనుకున్న వారిని వదలబోం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేది
Continue Read
వైసీపీ హయాంలో వరుసబెట్టి హిందుత్వ పై దాడులు ఆలయాలు ధ్వంసం... రథం దగ్ధం.. ఆభరణాల చోరీ సిట్ నివేదికలో వైసీపీకి ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Continue Read
బలహీనవర్గాల ప్రజలను సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు -ఆదరణ - 3 ద్వారా కులవృత్తులకు ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు రూ.60 కోట్ల సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం బీసీ హాస్టళ్లలో మార్చిలోగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం ఆరు జ్యోతిరావు పూలే స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అమరావతి: వెనుకబడిన వర్గాలను (బీసీ) కేవలం సంక్షేమ లబ్దిదారులుగా పరిమితం చేయకుండా, వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా (మైక్రో ఎంట్రప్
Continue Read
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ వైకాపా కుట్ర రాజకీయాలను తిప్పికొట్టడంపై దృష్టి తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ అంబటి-జోగి వ్యవహారంలో కులం కార్డుతో చిచ్చుకు యత్నం వైసీపీ ట్రాప్ లో పడకూడదు.. అప్రమత్తంగా అడుగులేద్దాం కీలక భేటీలో సీఎం -డిప్యూటీ సీఎం వ్యూహరచన
Continue Read
చిత్తూరు: అధికారం చేతుల్లో ఉందని అరాచకాలకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతోందని మాజమంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వమా÷-యం గురించి మాట్లాడే తీరు అంటూ నిలదీసారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతోంది. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఈ దాడులని వైఎస్సార్సీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేసారు.
Continue Read
అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు ఆ పార్టీ ట్రాప్ లో పడితే వారికీ.. మనకీ తేడా ఉండదు లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా అడ్డంగా దొరికిపోయింది అందుకే ఫ్రస్టేషన్ లో నానా యాగీ చేసే ప్రయత్నాలు వైకాపా కుట్రలతో టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాల్సిందే పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన
Continue Read
కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడా: సీఎం జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పాను నానా యాగీ చేసి సుప్రీంకు వెళ్లారు సిట్ వేస్తే.. నేను క్షమాపణలు చెప్పాలట! తిరుమలలో మహాపాపం చేసి.. కప్పిపుచ్చుకోవడానికి నాపైనే తిరిగి దాడి వేంకటేశ్వరుడు మా ఇంటి దైవం నేనెప్పుడూ సామాన్య భక్తుడినే ఏనాడూ మహాద్వారం గుండా వెళ్లలేదు కుప్పంలో మీడియాతో చంద్రబాబు కుప్పం : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర
Continue Read