logo
ఎవరూ ఆందోళన చెందవద్దు
ఏపీ వార్తలు

ఎవరూ ఆందోళన చెందవద్దు

పశ్చిమాసియాలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సీఎం భరోసా తెలుగువారందరినీ ఆదుకోవాలని అధికారులకు ఆదేశం ఏపీఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ క్కు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు కేంద్రంతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లకు ఆదేశం

Continue Read
పౌర సేవల సామర్థ్యం పెంచాలి
ఏపీ వార్తలు

పౌర సేవల సామర్థ్యం పెంచాలి

డ్రోన్, సీసీటీవీ, శాటిలైట్ డేటాను సమీకృతం చేయాలి సమస్యలపై అవగాహన కోసం క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే.. బాణసంచా పరిశ్రమల్లో పేలుళ్లు జరక్కుండా చూడాలి శివకాశీ తరహాలో రక్షణ చర్యలను ఇక్కడా చేపట్టాలి

Continue Read
ప్రజలకు కోర్టులు అందుబాటులో ఉండాలి
ఏపీ వార్తలు

ప్రజలకు కోర్టులు అందుబాటులో ఉండాలి

తిరుపతి : ప్రజలకు న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలని.. అదే సమయంలో న్యాయం త్వరగా అందాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. ఆదివారం తిరుపతిలోని దామినీడులో ప్రభుత్వం కేటాయించిన 14.5 ఎకరాల్లో రూ.115కోట్ల అంచనా వ్యయంతో 16 కోర్టు కార్యాలయాలతో కూడిన ఆరంతస్తుల భవన సముదాయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం తిరుపతి బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. భవన సదుపాయాలు, ఇతర ఆధునిక మౌలిక వసతుల కల్పన అనేది దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్

Continue Read
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలైన మార్గం
ఏపీ వార్తలు

వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలైన మార్గం

భారత డీఎన్ఏలోనే మధ్యవర్తిత్వం! నాడు శ్రీకృష్ణుడు మధ్యవరి: జస్టిస్ సూర్యకాంత్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ప్రక్రియ మధ్యవర్తిత్వానికి అమరావతి పెద్ద ఉదాహరణ న్యాయవ్యవస్థ కూడా దానిని ప్రోత్సహించాలి మలేసియాలో బాగా వినియోగిస్తున్నారు ప్రతి సమస్యకూ కోర్టుకెళ్లడం పరిష్కారం కాదు విజయవాడలో మీడియేషన్ సదస్సులో సీజేఐ రాజధానిలోని జస్టిస్ సిటీలో జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ వర్సిటీ వీటికి భూములివ్వడానికి సిద్ధం: ముఖ్యమంత్రి

Continue Read
పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం
ఏపీ వార్తలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం

ఈ ఏడాది చివరికి 10 లక్షల పైగా గృహ ప్రవేశాలు నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఉచితం రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయాభివృద్ధికి ఐదు సూత్రాల అమలు లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన గత ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం నష్టం ఏలూరులో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో సిటీ ఏర్పాటు వ్యవసాయ బడ్జెట్పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Continue Read
నదుల అనుసంధానమే శ్రీరామ రక్ష
ఏపీ వార్తలు

నదుల అనుసంధానమే శ్రీరామ రక్ష

వంశధార నుంచి పెన్నా వరకూ నదులను అనుసంధానించాలి పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుతో మేలు కాళేశ్వరం కట్టినా మేం అభ్యంతరం చెప్పలేదు గోదావరిలో వృధా జలాలు వినియోగంలోకి తెస్తాం నదుల అనుసంధానంతో తెలుగుతల్లికి జలహారతి పడతా తాగు, సాగు నీటి సరఫరా లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగునీటి రంగంపై శాసనసభలో సీఎం చంద్రబాబు

Continue Read
తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు ముందస్తు కుట్ర
ఏపీ వార్తలు

తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు ముందస్తు కుట్ర

చుక్కపాలు సేకరించని సంస్థలకు నెయ్యి టెండర్లు కల్తీ నెయ్యి.. వ్యవస్థీకృత సిండికేట్ నేరమే రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారీ జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీడీబీ నివేదిక దాని ఆధారంగానే నేను, పవన్ మాట్లాడాం 2022లోనే కల్తీ వెలుగులోకి

Continue Read
పాలు కాదు.. పచ్చి విషం
ఏపీ వార్తలు

పాలు కాదు.. పచ్చి విషం

రాజమండ్రిలో అనూరియా వ్యాధి విజృంభణ పాలు నిల్వ ఉండేలా రసాయనాల వాడకం మోతాదు మించి విషతుల్యం..కిడ్నీ సమస్యలు ఇప్పటికే ఐదుగురి మృతి మరో 13 మంది పరిస్థితి విషమం అధికారులు అప్రమత్తం.. చౌడేశ్వరినగర్ంలో ఇంటింటి సర్వే పోలీసుల అదుపులో పాల వ్యాపారి

Continue Read