logo
రూల్ ఆఫ్ లా అంటే దాడులు చేయడమేనా?...అంబటి, జోగి ఇళ్లపై దాడికి సమాధానం చెప్పాలి టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రోజా
ఏపీ వార్తలు

రూల్ ఆఫ్ లా అంటే దాడులు చేయడమేనా?...అంబటి, జోగి ఇళ్లపై దాడికి సమాధానం చెప్పాలి టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రోజా

చిత్తూరు: అధికారం చేతుల్లో ఉందని అరాచకాలకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతోందని మాజమంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వమా÷-యం గురించి మాట్లాడే తీరు అంటూ నిలదీసారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతోంది. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఈ దాడులని వైఎస్సార్సీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేసారు.

Continue Read
రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకే వైసీపీ కుట్రలు
ఏపీ వార్తలు

రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకే వైసీపీ కుట్రలు

అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు ఆ పార్టీ ట్రాప్ లో పడితే వారికీ.. మనకీ తేడా ఉండదు లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా అడ్డంగా దొరికిపోయింది అందుకే ఫ్రస్టేషన్ లో నానా యాగీ చేసే ప్రయత్నాలు వైకాపా కుట్రలతో టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాల్సిందే పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన

Continue Read
శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు
ఏపీ వార్తలు

శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు

కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడా: సీఎం జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పాను నానా యాగీ చేసి సుప్రీంకు వెళ్లారు సిట్ వేస్తే.. నేను క్షమాపణలు చెప్పాలట! తిరుమలలో మహాపాపం చేసి.. కప్పిపుచ్చుకోవడానికి నాపైనే తిరిగి దాడి వేంకటేశ్వరుడు మా ఇంటి దైవం నేనెప్పుడూ సామాన్య భక్తుడినే ఏనాడూ మహాద్వారం గుండా వెళ్లలేదు కుప్పంలో మీడియాతో చంద్రబాబు కుప్పం : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర

Continue Read
అప్పట్లో ఐటీ..ఇప్పుడు ఏఐ.
ఏపీ వార్తలు

అప్పట్లో ఐటీ..ఇప్పుడు ఏఐ.

ఇప్పుడు ఏఐ ప్రపంచంలో వస్తున్న మార్పులను స్టడీ చేయాలి విద్యార్థులతో భేటీలో సీఎం చంద్రబాబు టీచర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం

Continue Read
ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల పనులు ప్రారంభం.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఏపీ వార్తలు

ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల పనులు ప్రారంభం.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణాలకు ఇక పండుగే! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలలో త్వరలో విమానాశ్రయాలు రానున్నాయి. అమరావతి-కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు నుండి విజయవాడకు కూడా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!

Continue Read
రియల్ టైమ్ గవర్నెన్స్ మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించనున్న ఆంధ్రప్రదేశ్
ఏపీ వార్తలు

రియల్ టైమ్ గవర్నెన్స్ మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించనున్న ఆంధ్రప్రదేశ్

పాలనలో అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Continue Read
సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఏపీ వార్తలు

సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Continue Read
యోగాంధ్ర రికార్డ్.. మ్యాట్ల కోసం కొట్టుకున్న జనం!
ఏపీ వార్తలు

యోగాంధ్ర రికార్డ్.. మ్యాట్ల కోసం కొట్టుకున్న జనం!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రికార్డులు సృష్టించింది . కార్యక్రమం అయిపోయిన తరువాత జనం యోగా మ్యాట్ల కోసం కొట్టుకోవడం ఇప్పుడు వైరల్ అయింది

Continue Read