లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ యువ సంచలనం అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్గా మారింది. కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ ఆటగాడి శైలిని గవాస్కర్ కొనియాడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ వేగాన్ని తన కాలం నాటి క్రికెట్తో పోలుస్తూ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Continue Read
500 విజయాల మైలురాయిని అందుకున్న తొలి భారత షట్లర్ ఇండోనేసియా మాస్టర్స్ లో ఘనత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 500 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఇండోనేషియా మాస్టర్స్ 2026లో భాగంగా డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్మార్ను వరుస సెట్లలో ఓడించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్ లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్గా సింధు నిలిచింది. భారత్ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే. కా
Continue Read
మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సూచన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 లో టీమిండియా విజేతగా నిలవాలంటే రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నాడు. అసలు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో 2-1తో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.38 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలిచింది. దాంతో టీమ్మేనేజ్మెంట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరాజయం నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇచ్
Continue Read
తొలి టీ20లో న్యూజిలాండ్పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం తొలుత 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా ఛేజింగ్ లో 7 వికెట్లకు 190 పరుగులే చేసిన కివీస్ నాగ్పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Continue Read
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ వేదికగా జరిగే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిరాకరించినట్లు తెలుస్తోంది. మెగా టోర్నీకి తక్కువ సమయం ఉండటంతో వేదికల తరలింపు సాధ్యం కాదని బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జనవరి 21లోపు భారత్ కు వచ్చేది రానిది తేల్చుకోవాలని బీసీబీకి ఐసీసీ డెడ్లైన్ విధించినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో పేర్కొంది. అయితే ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి అధి
Continue Read
న్యూజిలాండ్ జరిగిన వన్డే సిరీస్లో భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు మ్యాచ్ల్లో కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆయన స్థానం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీ20, టెస్ట్ క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్పైనే దృష్టి పెట్టారు. అయితే, తాజా సిరీస్లో లో ఆయన ప్రదర్శన నిరాశపరచడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కోచ్ గంభీర్ ఎప్పుడూ కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మొగ్గ
Continue Read
మూడు వన్డేల సిరీస్లో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురవ్వడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి లండన్కు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయమే ముంబై ఎయిర్పోర్ట్ల లండన్ లట్ ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆదివారం ఇండోర్ వేదికగా మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ విధించిన 338 పరుగుల లక్ష్యఛేధనలో భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా.. నితీష్ కుమార్ రెడ్డి (57 బ
Continue Read
తొలిసారి హజారే ట్రోఫీ కైవసం ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి బెంగళూరు: గత ఏడాది రంజీ చాంపియన్గా నిలిచిన విదర్భ జట్టు ఈసారి విజయ్ హజారే వన్డే టోర్నీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగులతో సౌరాష్ట్రను ఓడించి తొలిసారి హజారే ట్రోఫీ విజేతగా నిలిచింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 317/8 స్కోరు సాధించింది. ఓపెనర్ అథర్వ టైడే (128) శతకంతో దుమ్ము రేపాడు. యశ్ రాథోడ్ (54) అర్థ శతకంతో సత్తా చాటాడు. భారీ ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 రన్స్కు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (88), చిరాగ్ జానీ (64) రాణించ
Continue Read