logo
ఓఎన్జీసీ పైప్ లైన్ లో  గ్యాస్ లీక్...గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు ఆరా.
ఏపీ వార్తలు

ఓఎన్జీసీ పైప్ లైన్ లో గ్యాస్ లీక్...గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు ఆరా.

ఇరుసుమండలో ఓఎన్జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ గాలిలోకి ఎగజిమ్మడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది చూసి గ్రామస్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మండల తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పని మొదలు పెట్టారు.

Continue Read
మారిషస్ అధ్యక్షడితో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ
ఏపీ వార్తలు

మారిషస్ అధ్యక్షడితో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ

సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మారిషస్ అధ్యక్షడు ధరమ్ బీర్ గోకుల్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమం ముగిసిన అనంతరం వీరి భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. మారిషన్ అధ్యక్షడు ధరమ్ బీర్ గోకుల్ నేడు ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి హాజరయ్యారు.

Continue Read
టీమ్ వర్క్ తో ఏపీ బ్రాండ్... పెట్టుబడుల వెల్లువతో ఆశాజనక పరిస్థితి.
ఏపీ వార్తలు

టీమ్ వర్క్ తో ఏపీ బ్రాండ్... పెట్టుబడుల వెల్లువతో ఆశాజనక పరిస్థితి.

మంత్రులు, అధికారుల పనితీరే కారణం 2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి :సీఎం చంద్రబాబు ఇకమీదట కూడా అదే జోరు కొనసాగించాలని సూచన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో బాబు గత ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని... అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుసూచించారు. 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశామని... అందుకే మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో సీఎం అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు సమావేశం

Continue Read
బ్లోఅవుట్ వద్ద అదుపులో మంటలు
ఏపీ వార్తలు

బ్లోఅవుట్ వద్ద అదుపులో మంటలు

95 శాతం అదుపులో ఉన్నట్లు వెల్లడి నిరంతరం నీటిని చిమ్మే ప్రయత్నం అదుపులోకి రావడానికి మరో ఐదు రోజులు.. ఓఎన్బీసీ అధికారుల వెల్లడి అంబేడ్కర్ కోనసీమ : ఇరుసుమండ బ్లోఔట్లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఓఎన్సీసీ సిబ్బంది శాయశక్తుల కృషి చేస్తున్నారు. దీనిపై డీప్ ఇండస్టీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న మోరి - 5 వెల్ ఫీల్డ్స్్ప ఓఎన్బీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ విక్రమ్ సక్సెనాతో సహా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ మేనేజ్మెంట్, కైస్రిస్ మేన

Continue Read
ఏపీలో 14 కొత్త ప్రాజెక్టులు..  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎస్ఐపీబీ.
ఏపీ వార్తలు

ఏపీలో 14 కొత్త ప్రాజెక్టులు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎస్ఐపీబీ.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ ఐపీబీ సమావేశం రాష్ట్రంలో రూ.19,391 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులకు ఆమోదం కొత్త పరిశ్రమల ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు ఇంధనం, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) 14వ సమావేశంలో భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ సమావేశం

Continue Read
అమరావతికి చట్టబద్ధత కల్పించండి..
ఏపీ వార్తలు

అమరావతికి చట్టబద్ధత కల్పించండి..

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన ఆయన, అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పర్యటనను ముగించుకుని నేరుగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబలం కల్పించాలని కోరారు.

Continue Read
జగన్ ఐదేళ్ల కాలయాపనతో రాజధానికి గ్రహణం
ఏపీ వార్తలు

జగన్ ఐదేళ్ల కాలయాపనతో రాజధానికి గ్రహణం

విశాఖను వాణిజ్య నగరంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి కోసమే తక్కువ ధరలకు భూములిచ్చాం యువతకు ఉద్యోగాల కల్పన కూడా మా లక్ష్యం మీడియా సమావేశంలో మంత్రి లోకేశ్ స్పష్టం విశాఖపట్నం : అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించలేక పోయిందని ఏపీ ఐటిశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలయాపన కారణంగా రాజధాని లేకుండా చేశారని అన్నారు. భూములు ఇచ్చిన రైతులను ఆగం చేశారని మండిపడ్డారు. విశాఖపట్నంలో మీడియాతో లోకేశ్ మాట్లాడారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ పెట్టుబడులు వస్

Continue Read
22.33 లక్షల పాస్ పుస్తకాల పంపిణీయే లక్ష్యం
ఏపీ వార్తలు

22.33 లక్షల పాస్ పుస్తకాల పంపిణీయే లక్ష్యం

మార్చిలోపే పక్కా పాస్ బుక్ క్యూఆర్ కోడ్ మరింత పటిష్టం నమోదు చేయడంలోనే.. పొరపాట్లు సీఎం చంద్రబాబు బలమైన సంకల్పం వైసీపీ రీసర్వే 1.0కు దీటుగా.. కూటమి 2.0 రీసర్వే నేడు కలెక్టర్లు, హెల్దీలతో సీఎం చంద్రబాబు సమీక్ష ఆర్థిక ప్రగతి, పట్టాదార్ పాస్ పుస్తకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర బడ్జెట్ పై చర్చ అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న పట్టాదారు పాను పుస్తకాల పంపిణీ కార్యక్రమంలక్ష్యం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొంతమంది సిబ్బంది అవగాహనా సాహిత్యం, నిర్ల

Continue Read