మార్షల్ ఆర్ట్స్ లో డిప్యూటీ సీఎం పవన్ అరుదైన ఘనత జపాన్ షింగెన్ క్లాన్లో ప్రవేశించిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత యుద్ధ కళ 'కెంజుట్సు'లో 5వ డౌన్ పురస్కారం మూడు దశాబ్దాల సాధనకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యుద్ధ కళల్లో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక 'టకెదా షింగెన్ క్లాన్ 'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన
Continue Read
అమరావతిని శ్మశానం.. ఎడారి అని అన్నారు వృధా జలాలలు వాడుకుంటే తప్పేంటి? నేను ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు పోలవరం పూర్తయితే అభివృద్ధి పరుగులే 2026లో ఉత్తమ ఫలితాలకు ప్రణాళిక పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఏపీ ఈ ఏడాదిలో ల్యాండ్ రికార్డుల పూర్తి ప్రక్షాళన మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు స్పీడు పెంచాలి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి: రాజధాని అమరావతిని శ్మశానం, ఎడారి అని గతంలో హేళన చేశారని.. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని సిఎం చంద్రబాబు చెప్పారు.
Continue Read
ఈ ప్రభుత్వంలో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగన్ అమరావతి: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద ఆలోచనలను ఆయన ప్రస్తావిస్తూ... యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని వివేకానంద నమ్మారని వివరించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో యువత మాత్రం ఆ ఆశయానికి భిన్నంగా ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Continue Read
పలు అభివృద్ది పనులకు చంద్రబాబు శ్రీకారం ఉత్సాహంగా పాల్గొన్న చంద్రబాబు కుటుంబం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన చంద్రబాబు ఆటలు, రంగువల్లులతో అలరించిన పోటీలు గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పలు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రంగంపేట భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారురోడ్డును సీఎం ప్రారంభించారు. అలాగే చంద్రగ
Continue Read
సంప్రదాయ ముగ్గుల పోటీలు.. ఎడ్ల బండ్లపై ఊరేగింపు స్థానిక చిన్నారులకు ఆటల పోటీలు.. పాల్గొన్న దేవాన్షి గంగిరెద్దుల విన్యాసాలతో సందడిగా నారావారి పల్లె కుప్పం: సంస్కృతి, సంప్రదాయలు చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా పాల్గొంటున్నారు. వంసనగా రెండోరోజు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు భార్య భువనేశ్వరితో సహా కుటుంబసభ్యులతో కల
Continue Read
ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ తిరుపతి ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్ తో ఏపీఫస్ట్ ఏర్పాటు ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశం యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పరిశోధనలు యువతకు, రాష్ట్రానికి మేలు జరిగేలా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా ఏపీ ఫన్ట్ అమరావతి: యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని... ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని
Continue Read
అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్ హత్య అత్యంత దారుణమని పేర్కొంటూ, ఈ ఘటన రాష్ట్రంలో న్యాయపాలన లేదనడానికి నిదర్శనమని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని
Continue Read
ఆంధ్ర ప్రదేశ్ ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా , నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తామ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. గ
Continue Read