విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ దందాకు సంబంధించిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగుతోందని అబ్కారీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, అభివృద్ధి చేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు సిద్ధం అయింది.
Continue Read
తెలుగురాష్ట్రాలకు రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది .
Continue Read
కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించుకున్న దారిలో ఒకటి
Continue Read
విజయవాడ దుర్గమ్మ గుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది . దీంతో ఆదివారం అమ్మవారి దర్శనాల కోసం కొన్ని ఆంక్షలు విధించారు అధికారులు
Continue Read
అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి . సెక్రటేరియేట్ సహా పలు భవనాల నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం
Continue Read