logo
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అదనపు లడ్డూల కోసం తిప్పలు పడక్కర్లేదు!
ఏపీ వార్తలు

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అదనపు లడ్డూల కోసం తిప్పలు పడక్కర్లేదు!

తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం లడ్డూలను తీసుకోవడం కోసం భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి టీటీడీ ప్రత్యేక కియోస్కీలను ఏర్పాటు చేసింది

Continue Read
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..
అంతర్జాతీయ వార్తలు

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..

ఒకవైపు డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించారు . మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు దిగింది . తరువాత ట్రంప్ ఇజ్రాయెల్ ను తీవ్రంగా హెచ్చరించారు .

Continue Read
మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా
అంతర్జాతీయ వార్తలు

మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా

అమెరికా ఇరాన్ పై విరుచుకు పడింది . బాంబుల వర్షం కురిపించింది . ఇరాన్ అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి .

Continue Read
ఫాన్స్ కి పూనకాలే.. కన్నప్ప మూవీ ప్రభాస్ ఎంట్రీ నుంచి నెక్స్ట్ లెవెల్..
సినిమా వార్తలు

ఫాన్స్ కి పూనకాలే.. కన్నప్ప మూవీ ప్రభాస్ ఎంట్రీ నుంచి నెక్స్ట్ లెవెల్..

మంచు విష్ణు కన్నప్ప మూవీలో ప్రభాస్ రుద్ర గా కనిపిస్తున్నాడు . ప్రభాస్ ఎంట్రీ తరువాత మూవీ అదిరిపోతోంది సినిమా యూనిట్ చెబుతోంది .

Continue Read
యోగాంధ్ర రికార్డ్.. మ్యాట్ల కోసం కొట్టుకున్న జనం!
ఏపీ వార్తలు

యోగాంధ్ర రికార్డ్.. మ్యాట్ల కోసం కొట్టుకున్న జనం!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రికార్డులు సృష్టించింది . కార్యక్రమం అయిపోయిన తరువాత జనం యోగా మ్యాట్ల కోసం కొట్టుకోవడం ఇప్పుడు వైరల్ అయింది

Continue Read
సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఏపీ వార్తలు

సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

సిటిజన్ ఫోర్స్ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Continue Read
కొనసాగుతున్న భారత్ హవా.. సెంచరీతో చరిత్ర సృష్టించిన గిల్
క్రీడా వార్తలు

కొనసాగుతున్న భారత్ హవా.. సెంచరీతో చరిత్ర సృష్టించిన గిల్

ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు టీమిండియా బ్యాట్స్ మెన్ . ఇప్పటికే మూడు సెంచరీలు నమోదు అయ్యాయి .

Continue Read
జగన్నాథుడే ముఖ్యం అందుకే.. ట్రంప్ గాలి తీసేసిన ప్రధాని మోదీ..
జాతీయ వార్తలు

జగన్నాథుడే ముఖ్యం అందుకే.. ట్రంప్ గాలి తీసేసిన ప్రధాని మోదీ..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను వాషింగ్టన్ రావాలని ఆహ్వానించారనీ.. కానీ ఒడిశాలో జగన్నాథుడే తనకు ముఖ్యం కావడంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు .

Continue Read