టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ సుదీర్ఘ విరామం తర్వాత జంటగా నటించిన చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూనని'. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్షేమ్ కామెడీ డ్రామాను శివాజీ స్వయంగా నిర్మించారు.
Continue Read
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ద'లో కథానాయిక జాన్వీ కపూర్ ఈరోజు తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
Continue Read
గత వారం 'విష్ణు విన్యాసం'తో నవ్వులు పూయించిన టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు గ్యాప్ లేకుండా మరో కొత్త సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మృత్యుంజయ్. రెబా మోనికా జాన్ కథానాయికగా నటించగా.. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు.
Continue Read
ఆ సెంటిమెంట్కు భారత్ చెక్ పెడుతుందా? టీమిండియా.. టీ20 ప్రపంచ కప్ను వరుసగా రెండోసారి ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగే ఉంది. వాంఖడేలో ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో భారత్ తుది పోరులో తలపడనుంది. అయితే.. ఇక్కడే ఓ సమస్య భారత అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే అహ్మదాబాద్ పిచ్!
Continue Read
20 వరల్డ్కప్ టైటిల్ను నిలబెట్టుకునేందుకు టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్లో ఇంగ్లండ్పై ఉత్కంఠ విజయం అందుకున్న సూర్యకుమార్ సేన దృష్టంతా ఇప్పుడు చాంపియన్ గా నిలవడంపైనే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఈ మ్యాచ్ తుదిపోరు కూడా జరుగనుంది. అయితే మూడేళ్ల క్రితం ఆ పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం ఎదురవడంతో.. ప్రస్తుత మ్యాచ్ ఫలితంపైనా అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి తోడు జట్టులో అన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నాయా? అంటే లేదనే సమాధానం విని
Continue Read
సోషల్ మీడియాతో పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం 25 నూతన పాలసీలతో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం 3 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్ లడ్డూ కల్తీ జరిగినా ఇంకా క్షమాపణలు చెప్పరా?
Continue Read
బెతెల్ మెరుపు సెంచరీ వృథా ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ విజయం మొదట బ్యాటింగ్ చేసి 253 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా భారత్ తరపున సంజు శాంసన్, ఇంగ్లండ్ తరపున బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నడుమ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి
Continue Read
బుట్టబొమ్మ పూజాహెగ్దే వృత్తిగత జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి సాత్ కి మళ్లీ కంబ్యాక్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటుంది. టాలీవుడ్ పక్కన బెట్టినా కోలీవుడ్ మాత్రం అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. ఈ క్రమంలోనే వూజాహెగ్దే పేరు మీడియాలో వైరల్ అవుతుంది. లేదంటే? అమ్మడు పేరు కనుమరుగైపోయేది. కోలీవుడ్ అవకాశాలతో మెల్లగా మళ్లీ టాలీవుడ్ లోనూ బిజీ అవ్వాలని చేయని ప్రయత్నం లేదు.
Continue Read