రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం కేంద్ర నిధులతో నియోజకవర్గాల అభివృద్ధి పై దృష్టి పెట్టండి రాష్ట్ర అభివృద్ధికి నల్లమల సాగర్, పూర్వోదయ ముఖ్యం జిల్లాల కలెక్టర్ల సదస్సుకూ ఎంపీల వర్చువల్ హాజరు టీడీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం అమరావతి: రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కీలకంగా ఉండాలనిమన రాష్ట్రానికి ఇంకేం సాదించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకా
Continue Read
10 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం అడుగులు సాంకేతికత పాలన కొత్త పుంతలు తొక్కుతోంది ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు సామాజిక పెన్షన్లు, మూడు సిలెండర్లతో పేదలకు అండ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి అమరావతి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి: స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. 10 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. సోమవారం రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర
Continue Read
గుజరాత్ తరహా వరుస గెలుపును సాధించాలి వచ్చే ఎన్నికల్లో ప్రతి బూత్లో ఓట్లు పెరగాలే తప్ప తగ్గరాదు పార్టీలో అంతా యువకులే ఎక్కువగా ఉండడం సంతోషం జనసేన, బీజేపీ నేతలను కలుపుకుంటూ పోవాలి పార్లమెంటరీ కమిటీల భేటీలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి: ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించాలని తెదేపా పార్లమెంట్ కమిటీలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.. గుజరాత్లో వరుసగా ఎన్నికల్లో గెలవడం అలవాటు చేసుకోవాలన్నారు. 2004, 2009లో తెదేపా గెలిచి ఉంటే అభివృద్ధిలో రాష్ట్రం
Continue Read
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు పీపీపీ మోడల్ లో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణ గ్యారెంటీ అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్ అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు
Continue Read
పిఠాపురం నుంచి కాకినాడకు నేరుగా రైలు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరిన డిప్యూటీ సీఎం పవన్ న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషను మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. శక్తిపీఠం, పాదగయ, శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు ఉ న్న ఈ పట్టణానికి తగిన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్
Continue Read
2027 నాటికి బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణమే ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ పనులు పూర్తి లక్ష్యం ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధాన
Continue Read
ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చే
Continue Read
గతంలో అధికారం ఇస్తే ఏం చేశావు రుషికొండను బోడిగుండు చేశావు మద్యం నిషేధం పేరుతో ఏరులై పారించావ్ వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటనపై మండిపడ్డ షర్మిల విజయవాడ : జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు... అధికారం కోసమే కదా అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే.. జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ
Continue Read