logo
దేశానికి యువతే ప్రాణం
ఏపీ వార్తలు

దేశానికి యువతే ప్రాణం

యువతను తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడి అమరావతి : తన రాజకీయ ప్రయాణంలో యువత పాత్రను ప్రత్యేకంగా స్మరించుకుంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ) యువజన విభాగం 'యువరాజ్యం' కోసం పటిష్ఠమైన యువజన విభాగం నిర్మించాలని ప్రణాళిక చేశానని తెలిపారు. జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లలో ఎన్నో కష్టాలు, పోరాటాలను అధిగమించిన తర్వాత.. పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అనుభవం, పరిణితితో నిండి, సంస్థాగత బాధ్యత

Continue Read
50% గ్రీన్ కవర్ ప్రభుత్వ లక్ష్యం
ఏపీ వార్తలు

50% గ్రీన్ కవర్ ప్రభుత్వ లక్ష్యం

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత స్వచ్ఛతకు, పచ్చదనానికి ఏయూ ఆదర్శం కావాలి విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏయూలో మొక్క నాటిన సీఎం చంద్రబాబు మొక్కలు నాటిన వారికే ఎన్నికల్లో టిక్కెట్లు.. చంద్రబాబు సరదా వ్యాఖ్యలు

Continue Read
గోదావరి ప్రక్షాళనకు కఠిన చర్యలు
ఏపీ వార్తలు

గోదావరి ప్రక్షాళనకు కఠిన చర్యలు

కళ్ల ముందే గోదావరి కలుషితం... నిద్రపోతున్నారా? అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం పరిశ్రమల వ్యర్థ జలాల్లో ప్రమాదకర రసాయనాల గుర్తింపు శాశ్వత పరిష్కారానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం

Continue Read
దేశం కోసం ఏర్పడ్డదే ఎన్డీయే
ఏపీ వార్తలు

దేశం కోసం ఏర్పడ్డదే ఎన్డీయే

జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పాలన దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింప చేసిన మోడీ ఎన్డీయే పక్షాల భేటీలో మోడీని అభినందించిన బాబు

Continue Read
పేద, మధ్యతరగతి వర్గాలకు పారిశ్రామికాభివృద్ధి ఫలాలు అందాలి
ఏపీ వార్తలు

పేద, మధ్యతరగతి వర్గాలకు పారిశ్రామికాభివృద్ధి ఫలాలు అందాలి

సామాన్యులూ కంపెనీలు పెట్టాలి! ఉద్యోగాలకే వారు పరిమితం కాకూడదు స్టార్టప్ల ద్వారా వారిని ప్రోత్సహించాలి దీని కోసం ఎకోసిస్టం రూపొందించాలి 40% ఇథనాల్ బ్లెండ్కు కేంద్రం అంగీకారం ఇథనాల్ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం సెమీకండక్టర్ పరిశ్రమలను ప్రోత్సహిద్దాం ఈవీ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీల ఉత్పత్తిపై దృష్టి అనుమతిచ్చాక ప్రాజెక్టులు మొదలెట్టాల్సిందే పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరకు ఇళ్లు ఎస్ఐపీబీలో అధికారులకు సీఎం ఆదేశం రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం 50 కంపెనీల ద్వారా 29,677 ఉద్యో

Continue Read
డిజిటల్ మోసాలకు చెక్ పెట్టాలి.
ఏపీ వార్తలు

డిజిటల్ మోసాలకు చెక్ పెట్టాలి.

బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి ఈ ఏడాది రుణ వితరణ లక్ష్యం రూ. 8.10 లక్షల కోట్లు.. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయండి విద్యా రుణాలకు అదనంగా 4 శాతం వడ్డీ రాయితీ స్టార్టప్లకు సాయంలో బ్యాంకులు చొరవ చూపాలి రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధనలో బ్యాంకర్ల సహకారం అవసరం బ్యాంకులకు లాభాపేక్షే కాదు.. సామాజిక బాధ్యతా ఉండాలి గృహ నిర్మాణ లబ్ధిదారుల రుణాల్లో జాప్యం చేయొద్దు వెనుకబడిన వర్గాల లబ్ధిదారులకు పూర్తి చేయూతనివ్వాలి బ్యాంకర్

Continue Read
Beware of Parties That Engage in Conspiracies
ఏపీ వార్తలు

Beware of Parties That Engage in Conspiracies

ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయి మరింత అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం కులం, మతం రంగులు పులుముతూ ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నాయి ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అర్జీలకు మానవీయ కోణంలో పరిష్కారం ప్రజలతో సౌమ్యంగా మాట్లాడండి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం

Continue Read
ప్రజాభీష్టం ప్రకారమే కూటమి పాలన
ఏపీ వార్తలు

ప్రజాభీష్టం ప్రకారమే కూటమి పాలన

రాష్ట్రాభివృద్ధితో పాటు కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకే సుపరిపా లన అందిస్తున్నామని వివరించారు. ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు నింపే ప్రయ త్నం చేస్తున్నామని వివరించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారి పాలెంలో బుధవారం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

Continue Read