logo
రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు
ఏపీ వార్తలు

రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు

తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేశాం ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశాం తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు జ్యూరిచ్ లో ఎన్ ఆర్ ఐ టీడీపీ నేతల ఘన స్వాగతం ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజను ఏపీ చిరునామాగా మారిందని పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు. చేశామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి వేల

Continue Read
ముందుచూపుతో ప్రణాళికాబద్ద పనితీరు
ఏపీ వార్తలు

ముందుచూపుతో ప్రణాళికాబద్ద పనితీరు

ఆశావాద జీవితంతో అడుగులు వేస్తున్నా కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతా దావోస్లో అంతర్జాతీయ మీడియాతో చంద్రబాబు దావోస్: భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఆశావాదినని అంటూ.. ముందుచూపుతో వ్యవహరించి.. వినూత్నంగా ఆలోచించి.. చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని ఉద్ఘాటించారు. దావోస్లో మూడో రోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లా

Continue Read
అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ఏపీ వార్తలు

అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వైకాపా ఉండగా రోజుకో బటన్ నొక్కేవాడిని ఇక ఏడాదిన్నర తర్వాత పాదయాత్రతో ప్రజల్లో ఉంటా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమికి పరాభవం తప్పదు ఏలూరు నియోజకవర్గ కేడర్తో భేటీలో జగన్ వెల్లడి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైఎస్స

Continue Read
దావోస్ పర్యటన ఫలప్రదం
ఏపీ వార్తలు

దావోస్ పర్యటన ఫలప్రదం

బ్రాండ్ ఏపీకి ప్రపంచ ఖ్యాతి దావోస్ పర్యటనతో ఏపీ బ్రాండింగ్ పెరిగిందన్న చంద్రబాబు పలువురు గ్లోబల్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి అని వెల్లడి రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల పురోగతిపై చర్చలు అమరావతి: దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తన పర్యటన విజయవంతమైందని, ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ను ప్రోత్సహించేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటనను ముగించుకుని గురువారం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మారుత

Continue Read
ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన
ఏపీ వార్తలు

ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన

నాలుగు రోజుల పాటు బిజీగా కార్యక్రమాలు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నేటి ఉదయం హైదరాబాద్ కు చేరిక అమరావతి : దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బయల్దేరారు. శుక్రవారం ఉదయం 8.25 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు.. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్

Continue Read
అన్నివర్గాలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి...ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్లకుండా చూడాలి
ఏపీ వార్తలు

అన్నివర్గాలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి...ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్లకుండా చూడాలి

చిన్నతరహా పరిశ్రమలు, డ్వాక్రాలకు రుణాలు అందాలి రుణాల రీ షెడ్యూల్ అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రకృతి సేద్యం చేసే వారికి విరివిగా రుణాలివ్వండి బ్యాంకర్ల స్థాయి మీటింగ్ లో కలెక్టర్లను కూడా ఆహ్వానించాలి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి: రుణాల రీషెడ్యూల్ రూ.1,108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలు, వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. వ్యాపారాల్లో బలహీనవర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత

Continue Read
2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి
ఏపీ వార్తలు

2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి

2027 గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ అంచనా పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఆరు జిల్లాల్లో ఘనంగా పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని అ

Continue Read
నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నాశనమే
ఏపీ వార్తలు

నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నాశనమే

క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది? ల్యాండ్ టైట్లింగ్ లాంటి దుర్మార్గవు చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి అభివృద్ధి ఆగదు స్వచ్ఛాంధ్రలో భాగంగా రూ. 573 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అసాధ్యమని కొందరు అన్నారు.. కానీ కూటమీ ప్రభుత్వం వాటిని సూపర్ హిట్ అమలచేసి చూపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ

Continue Read