పలు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ విశాఖలో లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ 51 వేల కోట్లతో సత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ కడపలో 12 వేల కోట్లతో అదానీ ఇంధన ప్రాజెక్టు తిరుపతిలో 2,500 కోట్లతో ఎన్ఫీల్డ్ యూనిట్ అనుమతుల వేగంలో ఏపీ బ్రాండ్ కనబడాలి ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చాలి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం.
Continue Read
ప్రజలకు మరింత సేవ చేయాలి.. ఇంటికెళ్లి మోదీ పరామర్శ..మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ ఆయన రాక.. మాకు గొప్ప అనుభూతి: ఉప ముఖ్యమంత్రి
Continue Read
హైదరాబాద్లో గంటా పది నిమిషాలు మంతనాలు తెలంగాణ, ఏపీ రాజకీయాలపై ప్రధాన చర్చ ప్రధానికి స్వాగతం పలికిన నారా కుటుంబం వెంకటగిరి చేనేత కళాకారులు జామ్లానీ నేతతో తయారుచేసిన శ్రీవారి చిత్రపటం మోదీకి బహూకరణ ప్రధానితో సమావేశం..మాకెంతో ప్రత్యేకం: సీఎం
Continue Read
పార్టీ కోసం, ఏపీ అభివృద్ది కోసం పనిచేయండి ఎదుటి వారి విమర్శలను సహించడానికి లేము అవసరమైతే తాట తీస్తాం: పవన్ హెచ్చరిక
Continue Read
పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన పార్టీ టీడీపీ మహిళా రిజర్వేషన్లు సాధించి చరిత్ర తిరగరాస్తాం 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై తెదేపా పోరాటం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఈ మహానాడు మహిళలకు అంకితం ఇస్తున్నాం 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు మహానాడు మోడల్ మారింది తప్పు.. విధానం మారలే వైసీపీ హయాంలో అణచివేతలను ఎదుర్కొని నిలబడ్డాం మహానాడు ప్రారంభోపన్యాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు
Continue Read
అన్ని కులాలూ ఓట్లేస్తేనే గెలుస్తారు నాకు కులాన్ని అంటగట్టే యత్నాలు దారుణం వ్యక్తిగత తప్పులను వ్యక్తిగతంగానే ప్రశ్నించాలి వాటిలోకి సామాజిక వర్గాలను లాగకూడదు యువత అభివృద్ధి, సుపరిపాలన కోరుకుంటున్నారు నవతరం జెన్ జీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి వారి ఆశయాలకు అనుగుణంగానే 'సేనా గళం' ఇందులో అన్ని వర్గాలకూ చోటు: పవన్ పార్టీ ముఖ్య నాయకులతో డిప్యూటీ సీఎం భేటీ
Continue Read
ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం పుణ్య స్నానాలకు 10 కోట్ల మంది వస్తారని అంచనాలు ఆరు జిల్లాల్లో కొత్తగా 237 ఘాట్లు నిర్మించాలని ప్రతిపాదనలు త్వరలో పుష్కర లోగో విడుదల.. విస్తృతంగా ప్రచారం గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష
Continue Read
రాజధాని పేరుతో మళ్లీ రగడ జగన్ దగ్గరకు వెళ్లిన రైతులే భూములిస్తామని తిరిగొస్తున్నారు అగ్రోగోల్డ్ సమస్య పరిష్కారానికి త్వరలో జీవోఎం నెలాఖరు వరకు ప్రజలతో మమేకం కావాలి నదీ జలాల కాలుష్యాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల నిర్వహణపై కేబినెట్లో చర్చ రెండేళ్ల ఎన్డీయే కార్యక్రమాలు వివరించాలి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి: రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరచాకం. సృష్టించాలని కుట్రలు చేస్తోంది.. ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలి.. మీరు యాక్టివ్ ఉండాలి.. ప్రభుత్వం చేస్తున్న
Continue Read