logo
యువత దుర్భర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది
ఏపీ వార్తలు

యువత దుర్భర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది

ఈ ప్రభుత్వంలో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగన్ అమరావతి: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద ఆలోచనలను ఆయన ప్రస్తావిస్తూ... యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని వివేకానంద నమ్మారని వివరించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో యువత మాత్రం ఆ ఆశయానికి భిన్నంగా ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Continue Read
సందడిగా నారావారిపల్లె
ఏపీ వార్తలు

సందడిగా నారావారిపల్లె

పలు అభివృద్ది పనులకు చంద్రబాబు శ్రీకారం ఉత్సాహంగా పాల్గొన్న చంద్రబాబు కుటుంబం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన చంద్రబాబు ఆటలు, రంగువల్లులతో అలరించిన పోటీలు గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పలు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రంగంపేట భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారురోడ్డును సీఎం ప్రారంభించారు. అలాగే చంద్రగ

Continue Read
భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కుటుంబం
ఏపీ వార్తలు

భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కుటుంబం

సంప్రదాయ ముగ్గుల పోటీలు.. ఎడ్ల బండ్లపై ఊరేగింపు స్థానిక చిన్నారులకు ఆటల పోటీలు.. పాల్గొన్న దేవాన్షి గంగిరెద్దుల విన్యాసాలతో సందడిగా నారావారి పల్లె కుప్పం: సంస్కృతి, సంప్రదాయలు చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా పాల్గొంటున్నారు. వంసనగా రెండోరోజు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు భార్య భువనేశ్వరితో సహా కుటుంబసభ్యులతో కల

Continue Read
తిరుపతిలో ఏపీ ఫస్ట్... అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం.
ఏపీ వార్తలు

తిరుపతిలో ఏపీ ఫస్ట్... అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం.

ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ తిరుపతి ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్ తో ఏపీఫస్ట్ ఏర్పాటు ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశం యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పరిశోధనలు యువతకు, రాష్ట్రానికి మేలు జరిగేలా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా ఏపీ ఫన్ట్ అమరావతి: యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని... ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని

Continue Read
రాష్ట్రంలో పూర్తిగా కొరవడిన శాంతి భద్రతలు
ఏపీ వార్తలు

రాష్ట్రంలో పూర్తిగా కొరవడిన శాంతి భద్రతలు

అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్ హత్య అత్యంత దారుణమని పేర్కొంటూ, ఈ ఘటన రాష్ట్రంలో న్యాయపాలన లేదనడానికి నిదర్శనమని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని

Continue Read
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్
ఏపీ వార్తలు

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా , నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తామ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. గ

Continue Read
ఎన్టీఆర్ స్పూర్తితోనే కూటమి పాలన
ఏపీ వార్తలు

ఎన్టీఆర్ స్పూర్తితోనే కూటమి పాలన

ఎన్టీఆర్ ను మరువం... ఆయన మార్గం విడవం ప్రాణం కంటే పార్టీనే మిన్న అనే కార్యకర్తలు టీడీపీకే సొంతం కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్నా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగుజాతిని ఎవరెస్ట్ -శిఖరమంత ఎత్తున నిలిపిన నందమూరి తారక రామారావును ఎన్నటికీ మరువలేమని... ఆయన చూపిన మార్గాన్ని విడవబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్ట

Continue Read
పోలవరంలో నేటి నుంచి విదేశీ నిపుణుల పర్యటన...ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన.
ఏపీ వార్తలు

పోలవరంలో నేటి నుంచి విదేశీ నిపుణుల పర్యటన...ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన.

పోలవరం : పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనుంది. విదేశీ నిపుణులు సీన్ హించి బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ఫ్రాంకో డి సిక్కోల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది ఆరోసారి. ఈ బృందంతో పాటు కేంద్ర జలసంఘంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సరబ్జెత్ సింగ్ బక్షి, మనీష్ రాథోడ్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, కేంద్ర మట్టి నాణ్యతా పరిశీలన అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సీడబ్ల్యుపీఆర్ఎస్ ప్రతినిధి వీఎస్ రామారావు, ప్రా

Continue Read