logo
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. నేనేంటో చూపిస్తా : రష్మిక మందన్న
ట్రెండింగ్ న్యూస్

ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. నేనేంటో చూపిస్తా : రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సాధారణంగా చాలా కూల్గా కనిపిస్తారు. కానీ, గత కొంతకాలంగా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై ఆమె సహనం నశించింది. గత ఎనిమిదేళు గా తనను వేధిస్తున్నారని, ఇప్పుడు అది హద్దులు దాటి తన కుటుంబం వరకు వెళ్లిందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.

Continue Read
మహేశ్ ఫ్యాన్ కు సారీ చెప్పిన దర్శకుడు హరీశ్ శంకర్
ట్రెండింగ్ న్యూస్

మహేశ్ ఫ్యాన్ కు సారీ చెప్పిన దర్శకుడు హరీశ్ శంకర్

ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 'ఉ స్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు 'ఉ స్తాద్ భగత్ సింగ్' చిత్రం మహేశ్ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

Continue Read
రెడ్ డ్రెస్ లో అందంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీనూ
ట్రెండింగ్ న్యూస్

రెడ్ డ్రెస్ లో అందంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీనూ

టాలీవుడ్లో లో ఇప్పుడు ఎక్కడ చూసినా మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. అందం, అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ వం-స హిట్లతో దూసుకుపోతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు.

Continue Read
సల్మాన్ కు జోడీగా నయనతార
ట్రెండింగ్ న్యూస్

సల్మాన్ కు జోడీగా నయనతార

దక్షిణాదిన అగ్రస్థానంలో ఉన్న కథానాయిక ఎవరంటే.. 'నయనతార' అని టక్కున చెప్పేస్తారు. పారితోషికం పరంగా కూడా నయనే నంబర్ వన్. ప్రస్తుతం ఆ భాష, ఈ భాష అని లేకుండా, అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నది నయనతార.

Continue Read
మైక్ దొరికితే తెలివి పెరగదు..పార్థిబన్ కు త్రిష స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ న్యూస్

మైక్ దొరికితే తెలివి పెరగదు..పార్థిబన్ కు త్రిష స్ట్రాంగ్ కౌంటర్!

ప్రముఖ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఘాటుగా స్పందించారు. మైక్రోఫోన్ చేతికి దొరికినంత మాత్రాన మాట్లాడే మాటల్లో తెలివి ఉండదని, అది మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తుందని ఆమె చురకలంటించారు.

Continue Read
ఇప్పటి వరకు ఏ జంట చేయని విధంగా..!
ట్రెండింగ్ న్యూస్

ఇప్పటి వరకు ఏ జంట చేయని విధంగా..!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిలుస్తారు అంటూ వారి అభిమానులు ఎX=న్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. వీరి పెళ్లికి ముందు వరకు అన్ని విషయాలను చాలా సీక్రెట్గా ఉంచుతూ వచ్చిన వీరు పెళ్లి తర్వాత అంతా ఓపెన్ అయ్యారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా అందంగా కనిపించారని, ఇద్దరూ పెళ్లి కలతో కలకలలాడుతున్నారు అంటూ తెగ కామెంట్స్ వచ్చాయి. పెళ్లి తర్వాత రెండు మూడు రోజులు హడావిడి ఉండటం చాలా కామన్ విషయం కానీ పెళ్

Continue Read
ప్రధానిని కలిసిన విరోష్ జోడీ
ట్రెండింగ్ న్యూస్

ప్రధానిని కలిసిన విరోష్ జోడీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా దంపతులు భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. హైదరాబాద్లో మార్చి 4న నిర్వహించనున్న తమ వివాహ విందుకు ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రధానితో కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Continue Read
ఒక్కటైన విజయ్, రష్మిక
ట్రెండింగ్ న్యూస్

ఒక్కటైన విజయ్, రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయపూర్ లోని Xుజ మెమెంటోస్ (ఎకాయా ఉదయపూర్) హోటల్లో ఘనంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడు ముళ్లు వేసినట్లు సమాచారం.

Continue Read