logo
గర్భంతోనూ జిమ్లో సమంత
ట్రెండింగ్ న్యూస్

గర్భంతోనూ జిమ్లో సమంత

గర్భధారణ సమయంలో తన ఫిట్న్నె రోటీన్ ఎలా మారిందో నటి సమంత వెల్లడించింది. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇన్నాళ్లూ శరీరాన్ని మరింతగా శ్రమ పెట్టేలా శిక్షణ తీసుకున్నానని.. ఇప్పుడు శరీరం చెప్పేది వినడం నేర్చుకుంటున్నానని తెలిపింది. సమంత ఎన్నో ఏళ్లుగా శక్తిని పెంచే వ్యాయామాలు చేస్తున్నట్లు చెప్పింది. గర్భధారణ సమయంలోనూ వ్యాయామం కొనసాగించేందుకు వైద్యుడి అనుమతి తీసుకున్నానని తెలిపింది. తన ట్రైనర్కు గర్ణధారణ సమయంలో వ్యాయామాలపై ప్రత్యేక శిక్షణ ఉందని వెల్లడించింది. తన శ

Continue Read
90 ఏళ్ల ఘనమైన నట వారసత్వం మాది
ట్రెండింగ్ న్యూస్

90 ఏళ్ల ఘనమైన నట వారసత్వం మాది

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 90 ఏళ్ల ఘనమైన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న అక్కినేని త్రయం అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ తాజాగా సరికొత్త స్టైలిష్ లుక్స్ అదరగొట్టారు. ప్రముఖ అంతర్జాతీయ వినోద మీడియా సంస్థ 'వెరైటీ ఇండియా' రెండో ఎడిషన్ కవర్ పేజీపై ఈ ముగ్గురు హీరోలు మెరిశారు.

Continue Read
నాకు అండగా ఆ ఇద్దరు హీరోలు: అనుపమ పరమేశ్వరన్
ట్రెండింగ్ న్యూస్

నాకు అండగా ఆ ఇద్దరు హీరోలు: అనుపమ పరమేశ్వరన్

ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తన సినీ జీవితంలో తనకు అండగా నిలిచే ఇద్దరు హీరోల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తాను మనసు బాగోలేనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు తనను ఓదార్చే స్నేహితులు ఇండస్ట్రీలో ఉన్నారని తెలిపారు. వారిలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఉన్నారని వెల్లడించారు. తాను బాధలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చే మొదటి పేరు దుల్కర్ సల్మాన్దేనని అనుపమ అన్నారు. "నేను ఎప్పుడు డల్గా ఉన్నా, దుల్కర్ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది. నేను బా

Continue Read
డ్రామా చేయడం సిగ్గుగా అనిపించలేదా?
ట్రెండింగ్ న్యూస్

డ్రామా చేయడం సిగ్గుగా అనిపించలేదా?

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఒకవైపు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. మరొకవైపు తమిళనాడు రాజకీయాలలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఈమె డ్రామా చేయడం సిగ్గుగా అనిపించలేదా? అంటూ ఇన్సా స్టోరీ లో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇది ఎవరిని

Continue Read
ఆయనో నక్క.. నేను మాత్రం విశ్వాసమున్న కుక్కను
ట్రెండింగ్ న్యూస్

ఆయనో నక్క.. నేను మాత్రం విశ్వాసమున్న కుక్కను

బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో తింటూ, పొరుగు దేశం కోసం పోరాడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖుల మౌనం గురించి గతంలో నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి రాజుకుంది. ఇటీవల నటుడు పియూష్ మిశ్రా, నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను ప్రస్తావించిన ఓ వార్తను కంగనా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ ను ఉద్దేశిస్తూ.. "నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి కుక

Continue Read
కొత్త యూట్యూబర్లకు కష్టకాలం...మానిటైజేషన్ వాచ్ టైమ్ పెంపు
ట్రెండింగ్ న్యూస్

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం...మానిటైజేషన్ వాచ్ టైమ్ పెంపు

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం వచ్చింది. మానిటైజేషను అవసరమైన వాచిమ్ను ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫాం యూట్యూబ్ రెట్టింపు చేసింది. క్రియేటర్లు వీడియోల ద్వారా డబ్బు సంపాదించడానికి వీలు కల్పించే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో చేపట్టిన మార్పుల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు యూట్యూబ్ బ్లాగ్ పోస్ట్ వెల్లడించింది. ఇంతకు ముందు.. డబ్బు సంపాదించాలంటే కంటెంట్ క్రియేటర్లు గత 365 రోజుల్లో 4,000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. అయితే.. కొత్త నిబంధనల ప్రకారం గత 365 రోజుల్లో 8,000 క్వాల్ల

Continue Read
తెలుగు ఇండస్ట్రీని ఆకాశానికెత్తిన రకుల్ ప్రీత్
ట్రెండింగ్ న్యూస్

తెలుగు ఇండస్ట్రీని ఆకాశానికెత్తిన రకుల్ ప్రీత్

టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల పనితీరుపై కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సహకార స్ఫూర్తిని కొనియాడిన ఆమె, బాలీవుడ్లో మాత్రం అభద్రతాభావం, అసూయ వంటి ధోరణులు ఎక్కువగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్, తన సినీ ప్రయాణం మొదలైన తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. "టాలీవుడ్లో ఒకరి సినిమాలను మరొకరు బహిరంగంగా ప్రోత్సహిస్తారు. తోటి నటీనటుల చిత్రాల ట్రైలర్లను వడుదల చేయడం, వేడుకలకు హాజరవ్వడం వంటివి ఇక్కడ సాధారణం.

Continue Read
కోయిలమ్మ కడచూపునకు తరలివచ్చిన అభిమానం
ట్రెండింగ్ న్యూస్

కోయిలమ్మ కడచూపునకు తరలివచ్చిన అభిమానం

కోయిలమ్మ కడచూపు కోసం అభిమానులు తరలివ చ్చారు. శనివారం సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మహారాజా కళాశాల మైదానంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన స్థలానికి ఆదివారం ఉదయం జానకి పార్థిపదేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం కణియనహుండీ ఫామ్స్టస్లో అంత్య క్రియలు జరిపారు.

Continue Read