logo
2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి
ఏపీ వార్తలు

2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి

2027 గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ అంచనా పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఆరు జిల్లాల్లో ఘనంగా పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని అ

Continue Read
నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నాశనమే
ఏపీ వార్తలు

నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నాశనమే

క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది? ల్యాండ్ టైట్లింగ్ లాంటి దుర్మార్గవు చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి అభివృద్ధి ఆగదు స్వచ్ఛాంధ్రలో భాగంగా రూ. 573 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అసాధ్యమని కొందరు అన్నారు.. కానీ కూటమీ ప్రభుత్వం వాటిని సూపర్ హిట్ అమలచేసి చూపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ

Continue Read
ఈ బడ్జెట్ సెషన్లోనే అమరావతికి రాజముద్ర
ఏపీ వార్తలు

ఈ బడ్జెట్ సెషన్లోనే అమరావతికి రాజముద్ర

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం కేంద్ర నిధులతో నియోజకవర్గాల అభివృద్ధి పై దృష్టి పెట్టండి రాష్ట్ర అభివృద్ధికి నల్లమల సాగర్, పూర్వోదయ ముఖ్యం జిల్లాల కలెక్టర్ల సదస్సుకూ ఎంపీల వర్చువల్ హాజరు టీడీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం అమరావతి: రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కీలకంగా ఉండాలనిమన రాష్ట్రానికి ఇంకేం సాదించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకా

Continue Read
మన లక్ష్యం..స్వర్ణాంధ్ర @ 2047
ఏపీ వార్తలు

మన లక్ష్యం..స్వర్ణాంధ్ర @ 2047

10 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం అడుగులు సాంకేతికత పాలన కొత్త పుంతలు తొక్కుతోంది ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు సామాజిక పెన్షన్లు, మూడు సిలెండర్లతో పేదలకు అండ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి అమరావతి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి: స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. 10 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. సోమవారం రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర

Continue Read
ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టాలి...మౌత్ టు మౌత్ ప్రచారం కొనసాగించాలి
ఏపీ వార్తలు

ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టాలి...మౌత్ టు మౌత్ ప్రచారం కొనసాగించాలి

గుజరాత్ తరహా వరుస గెలుపును సాధించాలి వచ్చే ఎన్నికల్లో ప్రతి బూత్లో ఓట్లు పెరగాలే తప్ప తగ్గరాదు పార్టీలో అంతా యువకులే ఎక్కువగా ఉండడం సంతోషం జనసేన, బీజేపీ నేతలను కలుపుకుంటూ పోవాలి పార్లమెంటరీ కమిటీల భేటీలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి: ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించాలని తెదేపా పార్లమెంట్ కమిటీలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.. గుజరాత్లో వరుసగా ఎన్నికల్లో గెలవడం అలవాటు చేసుకోవాలన్నారు. 2004, 2009లో తెదేపా గెలిచి ఉంటే అభివృద్ధిలో రాష్ట్రం

Continue Read
35 అంశాలకు కేబినెట్ ఆమోదం
ఏపీ వార్తలు

35 అంశాలకు కేబినెట్ ఆమోదం

రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు పీపీపీ మోడల్ లో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణ గ్యారెంటీ అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్ అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు

Continue Read
మోడల్ రైల్వే స్టేషన్ గా పిఠాపురం స్టేషన్
ఏపీ వార్తలు

మోడల్ రైల్వే స్టేషన్ గా పిఠాపురం స్టేషన్

పిఠాపురం నుంచి కాకినాడకు నేరుగా రైలు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరిన డిప్యూటీ సీఎం పవన్ న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషను మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. శక్తిపీఠం, పాదగయ, శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు ఉ న్న ఈ పట్టణానికి తగిన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్

Continue Read
రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు
ఏపీ వార్తలు

రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు

2027 నాటికి బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణమే ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ పనులు పూర్తి లక్ష్యం ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధాన

Continue Read