1,252 మంది ఆకస్మిక వరదల్లో మృతి ఇంకా దొరకని 4,800 మంది ఆచూకీ నేపాల్ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య ఏకంగా 1,252కి చేరింది. వివత్తు జరిగి వారం రోజులు దాటినా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అదే సమయంలో ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీశారు. నేపాల్ పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాకోట్ జిల్లాలో 177 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రసువా జిల్లాలో 127, గోర్ఖాలో 69, ధాడింగ్లో 60, త
Continue Read
భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు మోదీ, బెల్జియం ప్రధాని బార్ట్ డివెవర్ మధ్య చర్చలు భారత్, బెల్జియం మధ్య పలు కీలక ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న వేళ భారత్, బెల్జియం ద్వైపాక్షిక సంబంధాలను మరింత వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ మధ్య గురువారం విస్తృత చర్చలు జరిగాయి.
Continue Read
మరింత ముదురుతున్న యుద్ధ వాతావరణం అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర దాడులు పెళ్లి వేడుకపై అమెరికా క్షిపణి దాడి ఐదుగురు మృతి, 50 మందికి గాయాలు ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Continue Read
భారతకు నేపాల్ ప్రధాని బాలేన్ షా కృతజ్ఞతలు!
Continue Read
1127కి చేరిన వరద మృతుల సంఖ్య 4858 మంది కోసం ఇంకా గాలింపు డీఎన్ఏ టెస్టుల ద్వారా శవాల గుర్తింపు
Continue Read
రష్యా అధ్యక్షుడికి మోడీ విజ్ఞప్తి ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణం మాపై అమెరికా పోరును ఆపించండి ప్రధానికి ఇరాన్ అధ్యక్షుడి అభ్యర్ధన పుతిన్ చైనా అధ్యక్షుడి భేటీ బిష్కెక్లో ఎస్సీఓ నేపథ్యంలో ప్రపంచ నేతల కీలక భేటీలు
Continue Read
శత్రు ట్యాంకులను నాశనం చేసే విధ్వంసక క్షిపణి వ్యవస్థ అమెరికాతో ప్రతిష్ఠాత్మక రక్షణ ఒప్పందం ఖరారు భుజంపైనే మోసుకెళ్లి ప్రయోగించే వెసులుబాటు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో 'గేమ్ ఛేంజర్'!
Continue Read