నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమే అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ, జనవరి 12: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహబంధం నిజమైనదని అన్నారు. నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమేనని, వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగేందుకే వారు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. 'ఇండియాతో భాగస్వామ్యం కంటే మాకు ఎవరూ ఎక్కువ కాదు.
Continue Read
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసి మదురో దంపతులను బంధించిన యూఎన్ దళాలు అమెరికా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన, అభ్యంతరం ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని హెచ్చరించిన యూఎన్ చీఫ్ నార్కో టెర్రరిజం కేసులో మదురోను న్యూయార్కు తరలిస్తున్న అమెరికా
Continue Read
తిరువనంతపురం : శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో చోరీకి గురైన బంగారంలో ఇప్పటివరకు దొరికినదానికంటే ఇంకా ఎక్కువే పోయి ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అనుమానిస్తోంది. ఇప్పటి వరకుఎ రికవరీ జరిగిన సొత్తు విలును అంచనా వేస్తున్నారు.
Continue Read
బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ కాండలు ఆగటం లేదు. కొంతమంది మతోన్మాదులు టార్గెట్ చేసి మరీ హిందువులపై దాడులు చేసి చంపేస్తున్నారు. నెలలో నలుగురు హిందువులపై దాడులు జరగటం అక్కడి హిందువులను తీవ్రంగా భయపెడుతోంది.
Continue Read
జర్మనీలోని గెల్సెన్కిర్చెన్ నగరంలో ఉన్న స్పార్కాస్సే బ్యాంక్లో భారీ దొంగతనం జరిగింది.
Continue Read
ప్రపంచం కొత్త సంవత్సరానికి నాంది పలికింది. ప్రపంచంలోని తూర్పు చివర ఉన్న ద్వీప దేశాలు కిరిబాటి, న్యూజిలాండ్లలో అర్ధరాత్రి వేళ 2026 సంవత్సరం ప్రారంభమైంది.
Continue Read
న్యూజెర్సీ హామోంటన్లో రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొని కూలడంతో ఒక పైలట్ మృతి చెందాడు
Continue Read
ఈశాన్య యుఎస్ను మంచు తుఫాను డెవిన్ దెబ్బతీసింది, క్రిస్మస్ సెలవుల ప్రయాణాన్ని గందరగోళంలో పడేయడంతో శనివారం యుఎస్లో 9,000 కంటే ఎక్కువ దేశీయ విమానాలు రద్దు చేశారు
Continue Read