సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పనిచేస్తానని ఏ ఆడబిడ్డ, మగబిడ్డ అయినా అంటే వారిని ప్రోత్సహించి పంపాలని, తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పదని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. జీవితాంతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉ ంటానని తెలిపారు. ఆయన కీలక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మన శంకరవరప్రసాదారు' భారీ విజయాన్ని అందుకుని రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడారు. మళ్లీ విజయోత్సవాలను జరుపుకొనే వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత దర్శకుడు అనిల్ రావిపూడి
Continue Read
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియన్ సినిమా పై తాజాగా క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. వర్కింగ్ టైటిల్: డ్రాగన్ పేరుతో ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్ తో నైట్ షూటింగ్ నిర్వహించారని టాక్. తదుపరి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున
Continue Read
పాన్ ఇండియా వైడ్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు సందీప్ వంగ. యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన అతను నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా విషయంలో ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ప్రభాస్ లాంటి కటౌట్ తో సందీప్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సోషల్ మీడియా షేక్ అయ్యేలా చేశాడు. సినిమా కూడా 2027 మార్చి రిలీజ్ కి ప్లాన్ చేయగా దానికి తగినట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ వంగ స్పిరిట్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఫ్యా
Continue Read
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త రికార్డు నమోదైనట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో.. కేవలం రీజినల్ మార్కెట్ (హిందీలో రిలీజ్ కాకుండా) మీదనే ఫోకస్ పెట్టి భారీ వసూళ్లు రాబట్టడం ఒక సవాల్. అలాంటి ఛాలెంజ్ లో మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. కేవలం తెలుగు వెర్షన్ తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే మెగాస్టార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉ ందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా రీజినల్ పరంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన
Continue Read
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలైనట్లే. 'వీరసింహా రెడ్డి' వంటి భారీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న సస్పెన్స్కు ఇప్పుడు తెరపడింది. మొదట ఈ ప్రాజెక్ట్ను సుమారు రూ.170 కోట్ల భారీ బడ్జెట్తో ఒక చారిత్రక నేపథ్యం ఉ న్న కథతో చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం మారిన మార్కెట్ పరిస్థితులు, బడ్జెట్ లెక్కల దృష్ట్యా ఆ కథను పక్కన పెట్టి, బాలయ్య ఇమేజ్కు స
Continue Read
థియేటర్లో వరుస సినిమాలు అలరిస్తున్నా.. కొన్ని చిత్రాలు ఇప్పటికీ నేరుగా ఓటీటీ వేదికల్లో విడుదలవుతూ ఆసక్తిని పెంచుతున్నాయి. శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'చీకటిలో..'. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నేరుగా విడుదలైంది. నెల్లూరు సంధ్య (శోభిత ధూళిపాళ్ల) ఓ వార్తా ఛానల్లో యాంకర్. క్రైమ్ కథనాలను ప్రేక్షకులకు ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. టీఆర్పీల కోసం కాకుండా వాస్తవాలను వెల్లడించాలన్నది ఆమె అభిమతం. అందుకు విరుద్దంగా ఛానల్ వ్యవహరిస్తుండటం తో స్నేహితురాలు బాబీతో(అదితి) కలిసి సొంతంగా పాడ్కాస్ట
Continue Read
మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలోని మధుపానం.. ధనాధన్' డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే, అయితే ఈ క్రేజ్ను చూసి మురిసిపోవాలా లేక ఆందోళన చెందాలా అన్న సందిగ్ధంలో ఉన్నామని అనిల్ రావిపూడి తన మనసులోని మాటను బయటపెట్టారు. చిరంజీవి ఆ డైలాగ్ చెప్పిన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు, అయితే ఆ క్రేజ్ను కొందరు నెటిజన్లు, చిన్నారులతో కూడా అలాంటి రీల్స్ చేయించడం ఇబ్బందికరంగా మారింది. దీనిపై అనిల్ రావిపూడి స్పందిస్తూ మన శంకర్ వర ప్రసాద్ గారు (చిరంజీవి) ఎప్పుడూ క్రమశిక్షణకు మారుపేరని, ఆయన సినిమాలోన
Continue Read
దక్షిణాదితోపాటు అటు హిందీలోనూ అప్పుడప్పుడూ అవకాశాల్ని అందుకుంటున్న రాశీఖన్నాకి అక్షయ్ కుమార్ తో కలిసి నటించే అవకాశం సొంతమైనట్టు సమాచారం. తెలుగులో విజయవంతమైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రీమేక్ చేస్తున్నారు.
Continue Read